Komalee Prasad : ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నటి కోమలీ ప్రసాద్.. ఫొటోలు..
నటి కోమలీ ప్రసాద్ నేడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ఇలా ఆలయం బయట దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : August 15, 2025 / 02:00 PM IST
