Shobha Shetty : మంత్రాలయంలో కార్తీకదీపం మాజీ విలన్.. శోభాశెట్టి ఫోటోలు వైరల్..
కార్తీకదీపం ఫేమ్ శోభా శెట్టి (Shobha Shetty) మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- Thota Vamshi Kumar
- Published on- September 12, 2026 / 08:41 AM IST
