పవన్ కళ్యాణ్ నేడు తన ప్రచార రథం వారాహికి ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో పూజలు చేయించారు. అనంతరం వారాహిపై మంగళగిరి పార్టీ ఆఫీసుకి వెళ్తూ అభిమానులకు అభివాదం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద వారాహిపై నిల్చొని జనసేన కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడారు.