Telugu » Photo-gallery » Pm Modi Interacts With Air Force Soldiers During His Visit To The Adampur Air Base Mz
ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆదంపూర్ ఎయిర్బేస్లో వాయుసేన సిబ్బందిని కలిసిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్ను సందర్శించి, సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రధానితో వాయుసేన సిబ్బంది పంచుకున్నారు. ఈ వైమానిక స్థావరం వద్ద మోదీ గంటన్నరకు పైగా గడిపారు. (Images@ANI)