Shirley Setia : ఉదయ్ పుర్ కర్ణి మాత దేవాలయాన్ని దర్శించుకున్న షిర్లీ సేటియా..

నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' టాలీవుడ్ కి పరిచయమైన అందాలభామ 'షిర్లీ సేటియా'. తాజాగా ఈ భామ రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ కర్ణి మాత దేవాలయాన్ని దర్శించుకుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ.. కొత్త ఏడాదిని కర్ణి మాత దీవెనలతో మొదలు పెడుతున్నా అంటూ రాసుకొచ్చింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు