Covid-19 Vaccine : 18 ఏళ్లు దాటినవారికి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.. కొవిడ్ వ్యాక్సినేషన్ అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కొనసాగనుంది.
అర్హత ఉన్నవారికి వ్యాక్సిన్లు ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సినేషన్కు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుసంధానం కావాలని అధికారి ఒకరు సూచించారు. 18 ఏళ్లు నిండిన వారు టీకా కోసం కొవిన్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
కొవిడ్ మార్గదర్శకాలను అనుగుణంగా సంస్థలు, గేటెడ్ కంపెనీల రిక్వెస్ట్ చేశాయి.. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా డ్రైవ్లు పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయనుంది.