Home » Political
ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలన్నదే కాంగ్రెస్ విధానం. తెలంగాణలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం పాలనను ప్రజలు తిరస్కరించారు.
ఎస్సీ, బీసీ, ముస్లిం రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయి. ఎంఐఎంని గెలిపించడం వల్ల హైదరాబాద్ కు ఎలాంటి ఉపయోగం లేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నారు. జిల్లా పోవద్దు అంటే వినోద్ ను గెలిపించాలి..
ఒకే ఒక్క ఓటమితో కారు కకావికలం అయ్యిందా? కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనడానికి హరీశ్ రావు లాజిక్ ఏంటి?
నన్ను 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టారు. నేను కోల్పోయిన 16 నెలల కాలాన్ని ఎవరు తిరిగిస్తారు?
మేధావులు ఆలోచించాలి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో దేశం నాశనమైంది. రూపాయి విలువ పతనమైంది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదు.
ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అజెండాలో ఉన్నవే. ఇప్పటివరకు వీటన్నింటిని బీజేపీ అమలు చేసింది. ఇక మిగిలింది రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడమే.
ఈ ప్రభుత్వం పడిపోతుందని పనిగట్టుకుని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును విపక్షాలు గౌరవించాలని సూచించారు.
ఈ ప్రభుత్వం పడిపోతుందని విపక్షాలు దుఫ్ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయి.
ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మేం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.