ఎర్రకోటలో 76వ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ (ఫొటో గ్యాలరీ)
76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.30గంటలకు జాతీయ జెండాను ఎగురవేశారు.
76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.30గంటలకు జాతీయ జెండాను ఎగురవేశారు.