Home » Author »dharani
భారత్ ప్రభుత్వానికి చెందిన ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL)లో వివిధ విభాగాల్లో 393 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఈ నెల (జూన్ 29, 2020) నుంచి దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. వచ్చే నెల (జులై 15, 2020)న దరఖాస్త�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) హాస్పిటల్స్ లో కాళీగా ఉన్న 723 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అందులో గైనకాలజీ, పీడియాట్రిక్, అనేస్థియా, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, డెర్మటాలజీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తిగల �
కేరళ రాష్ట్రంలోని వాతావరణ హెచ్చరికల జారీ సేవలను మెరుగుపరచడానికి తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రైవేట్ వాతావరణ సంస్ధలకు నిధులను ఇవ్వనునట్లు తెలిపింది. కేరళ ప్రభుత్వ వివత్తు నిర్వహణ విభాగం జారీ చేసిన ఆదేశాల ప్రకారం స్కైమెట్ ప్రైవేట్ లి
వన్యప్రాణులు ఈ మధ్య కాలంలో నగరాల్లోకి, పట్టణాల్లోకి ప్రవేశించడం చాలా ఈజీగా స్వేచ్చగా తిరుగుతూ ఉన్నాయి. కొన్ని రోజులుగా గమనిస్తే వన్యప్రాణులు సమాజంలో స్వేచ్చగా తిరుగుతున్న కనిపించిన వీడియోలు చాలా ఉన్నాయి. అలాంటిదే ఓ పులి సమాజంలోకి ప్రవేశ�
కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా తల్లడిల్లుతుంది. కేంద్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల నుంచి తప్పించడంపై దృష్టి సారించింది. అకౌంట్ లో బ్యాలెన్స్ లేక చె�
జూన్ 14 నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ రోజు ఆలయంలో నెలవారీ పూజలు నిర్వహించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు వెల్లడించారు. జూన్ 19 నుంచి ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. అంత�
లాక్డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులను తమ సొంత ఊర్లకు తరలించి.. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వారికోసం ప్రత్యేకంగా నాలుగు విమానాలను ఏర్పాటు చేశారు. నిన్న ముంబై విమానాశ్రయం నుంచి ఆ
పదోతరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే పదోతరగతి విద్యార్థులను ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను 10, 12 రోజుల్లో పూర్తి చ�
రాష్ట్రంలో అవినీతి అధికారులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. లంచం కోసం ప్రజలను పీక్కుతింటున్నారు. ప్రజలకు సేవ చేయడం మర్చిపోయి… వారి నుంచి లంచాలు నొక్కుతున్నారు. సామాన్యుడు ఏసీబీని ఆశ్రయిస్తుండడంతో… ఒక్కొక్క అవినీతి చేప బయటపడుతోంది. ఏసీ�
నెదర్లాండ్స్ ప్రభుత్వం నైట్ క్లబ్బులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, కొన్ని కండీషన్లు తప్పకుండా పాటించాలని చెప్పింది. కండీషన్లు పాటిస్తేతేనే క్లబ్బులు తెరుస్తామని చెప్పారు. ఈ క్రమంలో నిజ్మెగాన్ అనే టౌన్లోని నైట్ క్లబ్లు ప