Home » Author »dharani
దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదయ్యాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, పొగ తాగడం మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగంచడం లాంటివి చేస్తే శిక్ష తప్పదని ప్రకటించింది. రాష్ట�
ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మెడికల్ కాలేజీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను కోతులు ఎత్తుకెళ్లాయి. కరోనా పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్ కిట్లను ఓ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని వెళ్తుండగా కోతులు అతనిపై దాడి �
సౌత్ సూపర్ స్టార్ నయనతారను బాలీవుడ్ బ్యూటీ కత్రినా పొగడ్తలతో ముంచేశారు. తను ఓ ఫైటర్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తుంది. కత్రినా మేకప్ బ్రాండ్ కే (Kay)కు నయన బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార ప్రకటనలో భాగంగా నయన్, కత�
లాక్డౌన్ దెబ్బకి మూతపడ్డ థియేటర్లు మళ్లీ తెరుచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఒక్కటే సమస్య. ఇంతకీ భౌతిక దూరాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? PVRలాంటి సంస్థలు సీటువదలి సీటు చొప్పున కూర్చోబెట్టాలని అనుకొంటున్నాయి. ప్రభుత్వం ఇంతవరకు నిబంధనలేంటో చె�
సాధారణంగా పక్షులలో రెండురకాలు.. అవేంటంటే వలస పక్షులు, స్థానిక పక్షులు. స్థానిక పక్షులు అవి పుట్టిన ప్రాంతంలోనే జీవితాంతం ఉండిపోతాయి. వలస పక్షులు ముఖ్యంగా ఆహారం కోసం, వాతావరణ ప్రతికూలతల నుంచి కాపాడుకునేందుకు, సంతానోత్పత్తి కోసం వందల నుంచి �
కుక్కకు విశ్వాసం ఎక్కువ అంటే ఇదే నేమో.. కోవిడ్ 19తో చనిపోయిన తన యజమాని కోసం 3నెలలుగా ఆస్పత్రిలోనే ఎదురుచూస్తుంది. ఒక్క ముద్దా అన్నం పెడితే చాలు పక్కనే రక్షణగా ఉంటూ.. మనకోసమే బ్రతుకుతాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. మరి అసల
ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, దీపికా పదుకొనే ఇంకా చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. లాక్ డైన్ సమయంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా పోస్టుల ద్వారా వారు ఏమి చేస్తున్నారో ఆ పనులన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు. మరి వా�
నేషనల్ హైవేపై ఐదుగురు ఆకతాయిలు రెండు ఎడ్ల బండికి గేదెల్ని తగిలించి ఒకరికొకరు పోటీపడుతున్నారు. వారి సంతోషం కోసం ఆ మూగ జీవాల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి హింసించారు. దీంతో ఓపిక నషించిన గేదె రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ మీదిగా వెళ్లింది. అంతే.. బ�
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)లో 136 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ, అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్ 22, 2020 చివరి తేదీ
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భూముల వేలంపాటపై రాజకీయ దుమారం లేచింది. టీడీపీ, బీజేపీలు విమర్శలు మొదలెట్టాయి. అసలు ఇంకా నిర్ణయంతీసుకొలేదు. రోడ్ మ్యాప్ రెడీ చేయమన్నాం. అంతే. దీనికే ఇంత రాద్ధాంతమా? అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విరుచుకుపడ్
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటితోపాటుగా మరో 18 పోస్టుల్ని జతచేసి కొత్త నోటిఫికేషన్ వి�
రెగ్యులర్గా యోగా చేసేవాళ్లకు మానసిక ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. లాక్డౌన్ కానీయండి, పని ఒత్తిడి కానీయండి, ప్రపంచవ్యాప్తంగా Mental Disorders 32శాతం వరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 34కోట్లమందికి Disabilityరావడాన
పదోతరగతి పరీక్షలను జూన్ 8 నుంచి జూలై 5 మధ్య నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం (మే 22, 2020)న నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్ర తెలంగాణ హైకోర్టు సూచించినట్లుగా ప్రతి పేపర్ తర్వాత రెండు రోజుల గ్యాప్ ఉంటుందని ప్రకటించారు. పరీక్ష�
పదోతరగతి పరీక్షలను జూన్ 8 నుంచి జూలై 5 మధ్య నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం (మే 22, 2020)న నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్ర తెలంగాణ హైకోర్టు సూచించినట్లుగా ప్రతి పేపర్ తర్వాత రెండు రోజుల గ్యాప్ ఉంటుందని ప్రకటించారు. పరీక్ష�
దక్షిణ కొరియాలో D’strict కంపెనీ అనామోర్ఫిక్ పబ్లిక్ ఆర్ట్ ఇల్లస్ట్రేషన్ తయారుచేసింది. 268 అడుగుల వెడల్పు, 66 అడుగుల ఎత్తుతో… ఇది కొరియాలోనే అతి పెద్ద అవుట్డోర్ స్క్రీన్గా గుర్తింపుపొందింది. ఈ స్క్రీన్ అల్ట్రా హై డెఫినిషన్ కంటే రెండింతలు ఎక్క�