Home » Author »dharani
భారత్ ప్రభుత్వానికి చెందిన ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL)లో వివిధ విభాగాల్లో 393 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఈ నెల (జూన్ 29, 2020) నుంచి దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. వచ్చే నెల (జులై 15, 2020)న దరఖాస్త�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) హాస్పిటల్స్ లో కాళీగా ఉన్న 723 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అందులో గైనకాలజీ, పీడియాట్రిక్, అనేస్థియా, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, డెర్మటాలజీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తిగల �
కేరళ రాష్ట్రంలోని వాతావరణ హెచ్చరికల జారీ సేవలను మెరుగుపరచడానికి తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రైవేట్ వాతావరణ సంస్ధలకు నిధులను ఇవ్వనునట్లు తెలిపింది. కేరళ ప్రభుత్వ వివత్తు నిర్వహణ విభాగం జారీ చేసిన ఆదేశాల ప్రకారం స్కైమెట్ ప్రైవేట్ లి
వన్యప్రాణులు ఈ మధ్య కాలంలో నగరాల్లోకి, పట్టణాల్లోకి ప్రవేశించడం చాలా ఈజీగా స్వేచ్చగా తిరుగుతూ ఉన్నాయి. కొన్ని రోజులుగా గమనిస్తే వన్యప్రాణులు సమాజంలో స్వేచ్చగా తిరుగుతున్న కనిపించిన వీడియోలు చాలా ఉన్నాయి. అలాంటిదే ఓ పులి సమాజంలోకి ప్రవేశ�
కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా తల్లడిల్లుతుంది. కేంద్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల నుంచి తప్పించడంపై దృష్టి సారించింది. అకౌంట్ లో బ్యాలెన్స్ లేక చె�
జూన్ 14 నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ రోజు ఆలయంలో నెలవారీ పూజలు నిర్వహించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు వెల్లడించారు. జూన్ 19 నుంచి ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. అంత�
లాక్డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులను తమ సొంత ఊర్లకు తరలించి.. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వారికోసం ప్రత్యేకంగా నాలుగు విమానాలను ఏర్పాటు చేశారు. నిన్న ముంబై విమానాశ్రయం నుంచి ఆ
పదోతరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే పదోతరగతి విద్యార్థులను ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను 10, 12 రోజుల్లో పూర్తి చ�
రాష్ట్రంలో అవినీతి అధికారులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. లంచం కోసం ప్రజలను పీక్కుతింటున్నారు. ప్రజలకు సేవ చేయడం మర్చిపోయి… వారి నుంచి లంచాలు నొక్కుతున్నారు. సామాన్యుడు ఏసీబీని ఆశ్రయిస్తుండడంతో… ఒక్కొక్క అవినీతి చేప బయటపడుతోంది. ఏసీ�
నెదర్లాండ్స్ ప్రభుత్వం నైట్ క్లబ్బులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, కొన్ని కండీషన్లు తప్పకుండా పాటించాలని చెప్పింది. కండీషన్లు పాటిస్తేతేనే క్లబ్బులు తెరుస్తామని చెప్పారు. ఈ క్రమంలో నిజ్మెగాన్ అనే టౌన్లోని నైట్ క్లబ్లు ప
ప్రతిఏటా ఈ జూన్ నెలలో స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయ్యేవి. కానీ ఈసారి కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మార్చి మధ్య నుంచి స్కూల్స్ మూతపడ్డాయి. దీంతో తిరిగి స్కూల్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేయాలనే విషయంపై కేంద్రం సతమతమవుతోంది. విద్యా సంస్థల ప్ర�
ఆస్తమాతో భాదపడేవారంతా ఈ రోజు కోసం ఎంతో ఎదురుచూస్తుంటారు. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం స్వీకరించేందుకు వేలాది మంది తరలివస్తుంటారు. కానీ.. కరోనా పున్యమానా ఈసారి చేప ప్రసాదం అందించడంలేదు. 175 ఏళ్ల నుంచి వస్తున్న ఈ చేప ప్రసాదం కార్యక్రమా
గవర్నమెంట్ స్కూళ్లంటే చులకనగా చూసేవాళ్లందరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అదేంటంటే.. రాష్ట్రంలో ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూళ్లకు, ప్రైవేట్ స్కూళ్లకు ఉన్న ప్రధాన తేడాలు వసతులు, ఆంగ్లంలో బోధన. అయితే ఇక అలాంటి తేడాలు ఉండవు. ఇప్పటి నుంచి గవర�
హైదరాబాద్లో విద్యుత్ బిల్లులను చూసి ప్రతీఒక్కరూ వణికిపోతున్నారు. కరెంట్ వాడినా వాడకపోయినా నెలనెలా బిల్లు పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు కరోనాకు భయపెడినవారు.. ఇప్పుడు చేతికందిన కరెంట్ బిల్లులు చూసి భయపడుతున్నారు. లాక్డౌన్ వల్ల గత మూడ�
దేశంలో గత ఎనిమిదేళ్లలో 750 పులులుమరణించాయి. ఎక్కువగా మధ్యప్రదేశ్ లో మాత్రమే 173 పులులు మరణించినట్లు అధికారుల సమాచారం. ఈ పులి మరణాలలో.. 369 పులులు ప్రకృతి విపత్తుల కారణంగా మరణించాయి, 168 పులులు వేటగాళ్ల వల్ల బలయ్యాయి, 70 పులులు పరిశీలనలో ఉన్నాయి వాటి మర
చిన్న చీమ కుడితే పేద్దగా కేకలు వేస్తాం… ఏ చిన్న వస్తువు తగిలినా అల్లాడిపోతాం. అలాంటి ఓ టపాసుల డబ్బా నోట్లో పేలితే. అదీ ఎవరికి చెప్పుకోలేని నోరులేని మూగజీవి అయితే… ఆ భాద వర్ణనాతీరం. కేరళలోని ముళప్పురంలో ఇదే ఘటన చోటుచేసుకుంది. ఆకతాయిల చర్యత
మంచి ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్, డాక్కుమెంటరీలు ఇంకా మరెన్నో సినిమాలు మీకోసం మీ అమేజాన్, నెట్ఫ్లిక్స్ లో ఈ వారం రాబోతున్నాయి. మరి అవేంటో చూసేద్దామా.. Jojo Rabbit (Releases June 2) Christine Leunen’s 2008 నవలపై ఆధారపడి ఉంటుంది. ఒంటరి జర్మన్ కుర్రాడు (రోమన్ గ్రిఫిన్ డేవిస్) �
లాక్డౌన్ కారణంగా ఎటైనా వెళ్లాలంటే సౌకర్యం లేక ఆగిపోతున్నాం… కానీ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ నగరంలోని పల్లపాలాయం ప్రాంతంలో ప్రశాంత్ అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? వేరేవాళ్ల బైక్ను దొంగతనం చేసిన 15రోజుల తర్వాత దాన్ని తిరిగి పా
TS Polycet ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు మరోసారి పొడగించినట్లు ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యస్.సుధీర్కుమార్ తెలిపారు. జూన్ 9వరకు పొండగించారు. ఆలస్య రుసుముతో జూన్ 12వరకు పొడిగించినట్లు చెప్పారు. COVID-19 మహమ్మారి కారణం�
కరోనాతో బాధపడుతున్న రోగుల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన వెంటిలేటర్లను తయారు చేయడానికి మూడు భారతీయ కంపెనీలు నాసా నుండి లైసెన్సులను పొందాయి. అవేంటంటే.. ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ప్రాగ్ లిమిటెడ్, మేధా సర్వ్ డ్�