Home » Author »Guntupalli Ramakrishna
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. అర్హత సాధించిన వారికి రూరల్ బ్రాంచ్ లో నెలకు రూ.10,000 , అర్బన్ బ్రాంచ్ లో రూ.12,000 , మెట్రో బ్రాం
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి 5వ తరగతి, 7వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులను బట్టి తెలుగు/ ఇంగ్లిష్ భాషలో చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ని
అరుదైన వ్యాధుల కోసం జాతీయ పాలసీ 2021 కింద జాబితాలో చేర్చబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్న అన్ని మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ఆహారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయి�
అలసందలు యొక్క గ్లైసెమిక్ సూచిక అనేక ఇతర ఆహారాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ-గ్లైసెమిక్-ఇండెక్స్-ఆహారం మన రక్త లిపిడ్ ప్రొఫైల్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. అందువల్ల అలసందలు మన బ్లడ్ కొలెస్ట్రాల్ను నియంత�
జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలో సుమారు 12వేల ఎకరాల్లో, చెన్నూరు నియోజకవర్గం పరిధిలో 15వేల ఎకరాల్లో, మంచిర్యాల నియోజకవర్గం పరిధిలో 5వేల ఎకరాల్లో మామిడి పంట సాగు అవుతోంది. చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని భీమారంలో మామిడితోటలతో పాటు న
కోడిగుడ్డు పచ్చసొన అధిక మొత్తంలో కొవ్వులు కలిగి ఉన్నప్పటికీ దాని ద్వారా రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు మాత్రం పెరుగవని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. దీనిలోని ల్యూటిన్ అనే యాంటీ ఆక
Drip Irrigation : వ్యవసాయ రంగంలో రైతాంగం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య సాగు నీరు. పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చెయ్యడానికి అనుగుణంగా వ్యవసాయానికి నీటి అవసరం కూడా బాగా పెరిగిపోతోంది. కానీ అదే సమయంలో తరిగిపోతున్న మంచి నీటి వనరుల లభ్యత వ�
పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 30 నుండి 55 సంవత్సరాలులోపు ఆయా పోస్టులను బట్టి నిర్ణయించారు. అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించ
యాపిల్ పండులో ఉండే గింజలు అమిగ్డాలిన్ అనే పదార్ధాన్ని కలిగి ఉంటాయి, అవి జీర్ణ ఎంజైమ్లను తాకినప్పుడు సైనైడ్ను విడుదల చేస్తాయి. యాపిల్ గింజల్లో కిలోకు 700 మిల్లీగ్రాముల సైనైడ్ ఉంటుంది. మరియు ఇది మానవ శరీరానికి చాలా ప్రమాదకరం.
మానవ శరీరం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది, అయితే మట్టి ఆల్కలీన్. ఈ ఆల్కలీన్ కుండలలోని నీరు త్రాగినప్పుడు మన శరీరం యొక్క ఆమ్ల స్వభావంతో చర్య జరుపుతుంది. సరైన pH సమతుల్యతను సృష్టించడంలో సహాయపడుతుంది.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు... నాలుగోసారి కూడా పోటీకి సిద్ధం అవుతున్నారు.. స్థానికుడు కాకపోయినా.. జనాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతగా ఆయనకు పేరు ఉంది. మత్స్యకార సామాజికవర్గంలో మంచ
ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో 3 ఎకరాలు ఎల్లో రకం, రెడ్ రకం, అవుట్ సైడ్ ఎల్లో ఇన్ సైడ్ రెడ్ రకాలను సాగుచేస్తున్నారు. ఎకరాకు 350 గ్రాముల విత్తనం చొప్పున డిసెంబర్ 25 న నాటారు. మల్చింగ్ విధానంలో డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందిండంతో పంట ఆరోగ్యంగా పెర
ప్రస్తుతం ఈ ఏడాది అంతర పంటగా 46 రకం చెరకును సాగుచేశారు రైతు. ప్రస్తుతం చెరకు నరుకుతున్నారు. ఎకరాకు 35 నుండి 40 టన్నుల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, బీకామ్, ఎంబీఏ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 నుంచి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన పోచారం.. అంతే ఆత్మవిశ్వాసం... అంతే ప్రజాదరణతో.. ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో విలక్షణ నేతగా ఉన్న పోచారం.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో
పెరుగు బరువును నియంత్రించడంలో సహాయపడే పదార్థం. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మీ బరువును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నడుము చుట్టూ పెరుకుని ఉన్న కొవ్వులను సులభంగా తగ్గించుకోవచ్చు. పెరుగులో జింక్, విటమిన్-ఇ ఉండటం వల్ల చర్మం మెరుస్తుంది. రోజూ పెరుగ
చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో వైసీపీ పర్ఫెక్ట్ స్ర్టాంగ్గా కనిపిస్తోంది ఇక్కడే ! రాజకీయ వ్యవహారాలన్నీ బొత్స మేనల్లుడు చిన్న శ్రీనునే చూస్తుంటారు. నియోజకవవర్గాన్ని అ�
విత్తనాలు నాటిన తర్వాత పెద్దగా ఖర్చు ఉండదు. పామారోజా గడ్డి ఆకులు, పువ్వుల నుండి స్టీమ్ డిస్టలేషన్ ద్వారా నునెను తీస్తారు. ఈ నూనె తీసే యంత్రంలో... డిస్టిలేషన్ ట్యాంకు, బాయిలర్, కండెన్సర్ , సపరేటర్ అనే భాగాలు ఉంటాయి.
వరిసాగులో ప్రాంతానికి అనుగుణంగా ఎన్నో రకాల వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే అనేక సంవత్సరాలపాటు వీటిని ఇతర రకాల మధ్య సాగుచేయటం వల్ల వీటి జన్యుస్వచ్ఛత కొంత దెబ్బతినే ప్రమాధముంది. దీనికి తోడు ఇతర రకాల విత్తనాలతో కలిసినప్పుడు �
అర్హతలున్న వారు ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు �