Home » Author »Guntupalli Ramakrishna
టిష్యూకల్చర్ అరటి మొక్కల పెంపకం చేపట్టినప్పుడు ఎరువుల యాజమాన్యంలో కొన్ని మెళకువలు పాటించాలి. ముఖ్యంగా అరటి మొక్కలు నాటినప్పుడు మొదటి దశలో ఎరువుల అవసరం తక్కువగా ఉంటుంది. మొక్కలు పెరిగే కొద్ది ఎరువుల మోతాదును పెంచుకోవాలి. ఎక్కువ దఫాల్లో సి�
గర్భస్రావాలు, రుతువిరతి, చిన్న వయస్సులో పిరియడ్స్ మహిళల్లో కర్ణిక దడ, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె వైఫల్యం మరియు స్ట్రోక్ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి. అంతేకాకుండా హృదయనాళ ప్రమాద కారకాలైన ఊబకాయం, అధిక రక్తప�
భర్తీ చేయనున్న పోస్టుల్లో మైనింగ్ సర్దార్ 77 ఖాళీలు, ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ 126 ఖాళీలు, డిప్యూటీ సర్వేయర్ 204 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్ మాన్ టీ,ఎస్ 107 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్ , ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30సంవత్సరాల లోపు ఉండాలి.
మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించేందుకు పరిశోధకులు అనేక అధ్యయనాలు చేస్తున్నారు. అయితే కాఫీ తాగడానికి, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి బయటపడటానికి మధ్య సంబంధాన్ని పరిశీలిస్తున్న నేపధ్యంలో ఇటీవలి అధ్యయనాల్లో కెఫీన్ వినియోగం మూ�
ఈ మెడిటరేనియన్ ఆహారం విషయంలో కఠినమైన నియమాలు, నిబంధనలు లేనప్పటికీ, సాధారణంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, విత్తనాలు మరియు గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలని సూచిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, శుద్ధి చే�
కూరగాయల్లో రాజెవరండి అంటే టక్కున గుర్తుకు వచ్చేది నోరూరించే వంకాయ. భోజన ప్రియుల్ని మనసుదోచే వంకాయ కూర లేకుండా శుభకార్యం జరగదు. ఈ వంకాయను సాగుచేసి ఏడాది పాటుగా మంచి దిగుబడులు పొందుతున్నాడు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం , కె. సావరం �
అరటి తోటల సాగుకు ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఏప్రెల్ ఆగష్టు మాసాల మధ్య నాటటం వల్ల సాగులో సమస్యలు తక్కువగా వుండి, దిగుబడలు ఆశాజనకంగా వుంటున్నాయి. సాధారణంగా తల్లిమొక్కల నుండి పిలకలను సేకరించి, నాటే విధానం ఎప్పటినుంచో ఆచరణలో
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్/ఆఫీస్ ఆటోమేషన్ (ఎంఎస్ ఆఫీస్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజుగా రూ.200. నిర్ణయించారు.
ఇంటర్ విద్యార్హత కలిగి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారు, అలాగే డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 6 నెలలపాటు కోర్సు కాల వ్యవధిగా నిర్ణయించారు.
ఈ వంటకానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. మొఘల్ కాలంలో ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా హైదరాబాద్కు వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. హైదరాబాదీ వంటకాల్లో విడదీయరాని భాగంగా మారింది. సుగంధ ద్రవ్యాలు మరియు పదార్ధాల మిశ్రమంతో మరింత మెరుగుగా,రుచికరంగా మా
కాలేయ కణాలు దెబ్బతినకుండా నిరోధించడంతోపాటు, షుగర్ తో బాధపడే వారిలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. జలుబు, దగ్గు లాంటి సమస్యలను పోగొట్టుకోవాలంటే రెండు లవంగాలను బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని పీల్చుకుంటుంటే త్వర�
ముఖ్యంగా క్వయిల్ పక్షుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కోడిమాంసం కంటే కూడా మాంసం రుచిగా ఉండటం, కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలకు ఈ మాంసం, శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడటమే కాకుండా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లు�
2 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సీజనల్ గా పుచ్చసాగుచేస్తున్నారు. ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో .. 3 ఎకరాలు ఎల్లో రకం, రెడ్ రకం, అవుట్ సైడ్ ఎల్లో ఇన్ సైడ్ రెడ్ రకాలను సాగుచేస్తున్నారు. ఎకరాకు 350 గ్రాముల విత్తనం చొప్పున నాటారు.
మొత్తం పోస్టుల్లో 83 పోస్టులు అన్రిజర్వ్డ్, 29 ఎస్సీ, 12 ఎస్టీ, 55 ఓబీసీ, 21 ఈడబ్ల్యూఎస్ పోస్టులు కేటాయించారు. అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ 200 పోస్టుల్లో ఈ రిక్రూట్మెంట్ కోసం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట వయోపర�
వేసవి కాలంలో వండిన పదార్థాలు ఎండవేడికి త్వరగా చెడిపోతాయి. అలాగని ఫ్రిజ్ లో పెట్టుకుని తింటే, అధిక చల్లని పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పిల్లల్లో వాంతులు, విరేచనాలకు కారణం కావచ్చు. ఫ్రిజ్ ల్లో కూలింగ్ న�
ప్రస్తుత కాలంలో చాలామంది చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారు. తలపై చర్మం నుండి మృతకణాలు తొలగిపోవడం వల్ల పొరలు పొరలుగా పొట్టు రూపంలో విడిపోతుంది. చుండ్రు ఎక్కువగా ఉంటే దానిని తొలగించుకోవటానికి అనేక ప్రయోగాలు చేస్తుంటారు. యాంటీడాండ్రఫ్ షాంపూల
నువ్వుల నూనె చర్మాన్ని మృధువుగా మార్చటంతోపాటు, చర్మంపై టోన్ ను తొలగించటంలో సహాయపడుతుంది. చర్మంపై రంధ్రాలు మూసుకుపోకుండా తెరచుకుని ఉండాలంటే వారానికి ఒకసారి చర్మాన్ని నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవటం మంచిది.
పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పప్పుజాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు వుంటాయి. ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి. వీటిని భూమిలో కలియదున్నినప్పుడు, భూమి గుల్లగా మారి, నేలలోకి నీరు ఇంకే �
ఈ నూతన వరి వంగడం ఎం.టి.యు- పన్నెండు ముప్పైరెండు రకం . మారుటేరు వరిపరిశోధనా స్థానం రూపొందించిన ఈ వరి రకాన్ని గత మూడేళ్లుగా చిరుసంచుల ప్రదర్శన పూర్తిచేసుకుంది.