Home » Author »Guntupalli Ramakrishna
గర్భిణీలు ఒక వేళ జుట్టుకు రంగు వేయాల్సి వస్తే బ్రాండెడ్ కాని హెయిర్ డైలను ఉపయోగించకపోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బ్రాండెడ్ కాని వాటిలో వినియోగించే పదార్దాలు నిర్ణీత ప్రమాణాలకు లోబడి ఉండకపోవచ్చు.
నేలపై కూర్చోవటం వల్ల రక్తప్రసరణ సజావుగా ఉంటుంది. తిన్న ఆహారం కూడా జీర్ణమవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గటంలో కూడా నేలపై కూర్చువటం వల్ల సాధ్యమవుతుంది. నేలపై కూర్చోవటం వల్ల మీరు తినే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకునేందుకు వీలుంటుంది.
స్టేకింగ్ విధానంలో సాగు చేస్తే, మొక్కలు ఒత్తిడికి గురికావు. ప్రతీ కొమ్మా, రెమ్మను పైకి పాకించటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, రైతుకు మంచి ఫలితాలనిస్తాయి. సాధారణంగా టమాట పంట 4 నెలల్లో పూర్తవుతుంది. కానీ స్టేకింగ్ చేయటం వల్ల పంటకాలం పెరగటంత�
సమగ్ర వ్యవసాయంలో ఇంటికి కావాల్సిన తిండి గింజలతో పాటు , పశువులకు , మేకలకు , కోళ్ళకు మేత సమృద్ధిగా లభిస్తుంది. అంతే కాకుండా అనుబంధరంగాలనుండి అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ నమూనను చూసిన రైతులు తమ వ్యవసాయ భూముల్లో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ఏడాది పెరిగిన ఖర్చులను బట్టి చూస్తే ఆ ధర సరిపోదని .. కనీసం సరాసరి కిలో ధర రూ. 250 వరకు ఇవ్వాలని పొగాకు రైతులు కోరుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి సాగు ఖర్చులు 40 శాతం పెరిగాయి.
పుచ్చకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ , సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్క డుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆహారం అతిగా తినడాన్ని నిరోధించవచ్చు.
దాల్చినచెక్క అనేది వేడిపుట్టించే మసాలా, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రక్త ప్రసరణను పెంచుతుంది. దాల్చినచెక్క హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే కొరోనరీ ఆర్టరీలో రక్తనాళాల విస్తరణ మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
చేతుల్లో గ్రిప్ కోసం జిమ్లలో వ్యాయామాలు చేయాలని చాలా మంది అనుకుంటారు. ఇందు కోసం ఉపయోగించే డంబెల్స్, బార్బెల్స్ ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తమ చేతులలో పట్టు పెంచుకునేందుకు ఇంట్లో అందుబాటులో ఉండే సాధనాలను ఉపయోగించవచ్చు.
పేపరు కప్పులు, గ్లాసులకు ఉండే పై పొరలో ప్లాస్టిక్ అయాన్లతోపాటు జింక్, మాంగనీస్, నికెల్, కాపర్, లెడ్, కాడ్మియం, క్రోమియం, పల్లాడియం లాంటి భార లోహాలను గుర్తించారు. వీటిలోని వేడి ద్రవపదార్దాలను సేవిస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడే �
రైతులు ఏ పంట సాగుచేసినా రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడాల్సి వస్తోంది. అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టు బాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంద�
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం, పెద్దాపురం గ్రామంలో మొగులయ్య నర్సరీ నిర్వహిస్తున్నారు. 20 సంవత్సరాలుగా రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు. మొదట్లో మామిడి మొక్కలను మాత్రమే తయారు చేసేవారు. అయితే మారుతున్న కాలా�
కందలో అంతరకృషి చేయ్యటానికి అవకాశం ఉండదు. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత కలుపు మందులను పిచికారి చేసి అరికట్టాలి. అలాగే సిఫార్సు చేసిన మేరకకు ఎరువులను సమయానుకూలంగా వేయాలి. కంద పూర్తిగా మొలకెత్తటానికి 40 రోజుల సమయం పడ�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్. ఆంగ్ల భాషా పరిజ్ఞానం, తెలుగులో ప్రావీణ్యం, కంప్యూటర్ల పరిజ్ఞానం తప్పనిసరి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంఎస్/ పీహెచ్డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 10 ఏళ్లు పని అనుభవం, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 06 ఏళ్లు పని అనుభవం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప�
జిడ్డుగల ఆహారం, అధిక కొవ్వు పాల ఉత్పత్తులు, మాంసాలలో ఉండే సంతృప్త కొవ్వులను తినటం తగ్గించాలి. వీటికి బదులుగా, అవకాడో, చేపలు మరియు కూరగాయల నూనెలు వంటి అసంతృప్త కొవ్వులు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
సికిల్ సెల్ అనీమియా, తలసేమియా వంటి క్లిష్టమైన జన్యుపరమైన అనారోగ్యం, రక్తపోటు, మధుమేహం మరియు ఆకస్మిక మరణ చరిత్ర మొదలైన కొన్ని రుగ్మతల వంటి కుటుంబ చరిత్ర ఉంటే తప్పనిసరిగా 40 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు నిర్దిష్ట మైన పరీక్షలు చేయించుకోవటం మంచిదని
సూర్యుడి నుండి చర్మాన్ని రక్షించుకునేందుకు స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ను ఎంచుకోవాలి. బహిర్గతమైన చర్మానికి దీనిని అప్లై చేయాలి. ఈత కొట్టడం, చెమటలు పట్టడం, తువ్వాలు తో చర్మంపై తుడుచుకోవటం వంటివి చేస్తుంటే ప్రతి రెండు గంటలకు ,అంతకంటే ఎక్కువసా�
పచ్చిమిర్చి పంటలో నాటిన 90 రోజుల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రతి వారం కాయ కోతలు జరపాల్సి వుంటుంది. దీనివల్ల పూత ఎక్కువ వచ్చి దిగుబడి పెరుగుతుంది. మొదటి మూడు కోతల్లో ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా, తర్వాత ప్రతి కోతలో 8 నుండి 10 క్�
సాధారణంగా చెరువుల్లో వివిధ కారణాల వల్ల చేపలు, రొయ్యలు చనిపోతుంటాయి. కాని వేసవి కాలంలో మాత్రం చాలా వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. వారానికి ఒక సారి ట్రయల్ నెట్టింగ్ వేయాలి. రోజు సాధారణ నీటి నాణ్యత ప్రమాణాలు, ఉష్ణోగ్రత, నీటిలోని ఆక్సిజన్ పరిమా�
వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో వుంది. బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలను ఎదుర్కున్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవటంతో చీడపీడల బెడద ఎక్కువ వుంది.