Home » Author »Guntupalli Ramakrishna
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్, డిప్లొమా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాల లోపు ఉండాలి. షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ లో సాధించిన మార్కులు, బీఈ, బీటెక్, బీడిజైన్ తోపాటు, పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి గరిష్ట వ�
వేయించిన ఆహారాలు, డీప్-ఫ్రైడ్ మాంసాలు , చీజ్ స్టిక్స్ వంటి వాటిలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది, ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి మరియు రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ స్థాయిలను
ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగుచేయడం. కాలం కలిసి వస్తే రెండు పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తూ.. డ్రాగన్ ఫ్రూట్ లో అంతరపంటగా వక్కను సాగు చేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు నవీన్ కుమార్
బరువు తగ్గించే ప్రయోజనాలతో పాటు, రోజ్ టీ ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నట్లు అధ్యయనాల్లో కనుగొన్నారు. గుండె జబ్బులు, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి.
చర్మం యొక్క ఉపరితలంపై చూషణను సృష్టించడం ద్వారా కప్పింగ్ థెరపీ పనిచేస్తుంది. ఇది శరీరంలోని రక్తం, ఇతర ద్రవాలను చికిత్స చేసిన ప్రాంతానికి ఆకర్షిస్తుంది. ఈప్రక్రియ శరీరం యొక్క సహజ వైద్యం ప్రక్రియలను ప్రేరేపించడానికి, రక్త ప్రసరణను ప్రోత్సహి�
బలమైన వాసనలు పీల్చడం అన్నది తుమ్మును ప్రేరేపించడానికి సహాయపడుతుంది. తుమ్మును ప్రేరేపించడానికి కొన్ని మిరియాలు, బలమైన పెర్ఫ్యూమ్, యూకలిప్టస్, పిప్పరమెంటు నూనె వంటి ముఖ్యమైన నూనెలను పీల్చినా సరిపోతుంది. ముఖ్యమైన నూనెల వాసనలు పీల్చే సందర్భ�
నువ్వుల పంటలో రసంపీల్చే పురుగుల నివారణకు ఎసిఫేట్ 1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నానుడికుళ్లు తెగులు నివారణకు మ్యాంకోజెబ్ 3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పుచ్చ ప్రారంభంలో నీటి అవసరం ఎక్కువగా వున్నా కాయ తయారయ్యే దశలో ఎక్కువ నీరు అందించకూడదు. నీరు ఎక్కువైతే కాయపగుళ్లు సంభవిస్తాయి. బోరాన్ లోపం వల్ల కూడా కాయలు పగిలే అవకాశం వుంటుంది. అందువల్ల పుచ్చ పాదులు 2 నుంచి 4ఆకుల దశలో 1 గ్రాము బోరాక్స్ ను లీటర�
తొలుత ఓటీఆర్ నమోదు చేసుకుంటేనే అభ్యర్ధులకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హత లభిస్తుంది. ఓటీఆర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత వచ్చే నంబరుతో అభ్యర్ధులు వారి వారి విద్యార్హతల మేరకు ఆయా సబ్జెక్టుల వారిగా దరఖాస్తు చేసుకునేందుకు అవక
ఎన్ టీఏ నిర్వహించనున్న ఈ పరీక్ష ద్వారా జేఆర్ ఎఫ్ తోపాటు, లెక్చరర్ షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పొందవచ్చు. తద్వారా సీఎస్ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లతోపాటు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్ డీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
మెంతికూర యొక్క అనేక ప్రయోజనాలలో బరువు తగ్గించటం కూడా ఒకటి. మెంతిలో అధిక ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఇది ఎక్కువ సమయం పాటు కండుపు నిండుగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి : రెగ్యులర్ వ్యాయామం ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి ,ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వారానికి ఐదు సార్లు 30 నిమిషాల మితమైన శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకుని వ్యాయామాలు చేయటం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగ
మొక్కల ఆధారిత ప్రోటీన్లలో అవసరమైన అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, అవి సులభంగా జీర్ణమవుతాయి. అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కండరాలను నిర్మించడానికి శాకాహారి ప్రోటీన్ ఉత్తమ వనరులలో ఒకటి సోయా. సోయా మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైన
డిసెంబర్ నెలలో మాక్స్, 0024 రకానికి చెందిన విత్తనాలను నాటారు. బెడ్ విధానంలో, డ్రిప్ ఏర్పాటు చేసి ఎరువులు, నీటితడులు అందించారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తుండటంతో అధిక దిగుబడులను పొందుతున్నారు. తోట వద్దే వ్యాపారులకు కిలో 10 రూపాయలపైనే �
రైతుల తమ స్థాయిలో విత్తనోత్పత్తికి సంకర రకాలను ఎన్నుకోరాదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన రకాల్లో మాత్రమే, విత్తనోత్పత్తి చేపట్టాలి. అందుకు కావాల్సిన విత్తనాన్ని సంబంధిత బ్రీడరు లేదా సదరు సంస్థ లేదా అధీకృత ఏజెన
ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉదృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకిదశలో వెన్నులో మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది..
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 25 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి అకడమిక్ మార్కులు, ఆన్ లైన్ పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. నెలకు వేతనంగా 12,600 చెల్లిస్తారు. రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఐటీఐ డిప్లొమా కలిగి ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శీతల పానీయాలు వేడిని తట్టుకుని రుచిని ఆహ్లాదపరుస్తాయి, అయితే వాటిని తీసుకోవటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు. దోసకాయ, ఆకుకూరలు , పాలకూర వంటి కూరగాయలలో నీటి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.