Home » Author »Guntupalli Ramakrishna
రొయ్యల పెంపకంలో అనేక సమస్యలు ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలు వున్న వాతావరణంలో రొయ్యల పెరుగుదల వేగంగా వుంటుంది. . నీటి ఉష్ణోగ్రత 20డిగ్రీలకు మించకుండా ఉన్న చెరువుల్లో రొయ్యల పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది.
ఖరీఫ్లో సాగు చేసిన మిరప, పత్తి తదితర పైర్లు పూర్తిగా దెబ్బతిని రైతులు బాగా నష్టపోయారు. ప్రత్యామ్నాయంగా వేసిన శనగ పంట విక్రయంతో... ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత మేర బయటపడొచ్చని భావించారు. పంట మంచి దశలో ఉన్నపుడు ఎండుతెగులు, తుప్పు తెగులు ఆశించి చ�
స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో చేతికి వచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతోపాటు, తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది . సాగు ఆరంభం నుంచే, ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా , యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎక
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఆన్ లైన్ టెస్ట్, డిస్ట్ర్�
మధుమేహాన్ని నివారించడానికి, దాని లక్షణాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి పలు మార్గాలు ఉన్నాయి. మధుమేహాన్ని నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించటం. ఇది సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం, రోజువారి వ్యాయామం చ�
గుండె జబ్బు ఉన్న రోగులు ప్రయాణం చేసినప్పుడు తాము రోజువారిగా వేసుకునే మందులను మరచిపోతారు. యాంజియోప్లాస్టీ , ఏదైనా ఇతర గుండె ప్రక్రియ తర్వాత, వైద్యుడు సూచించిన విధంగా సమయానికి మందులు తీసుకోవడం తప్పనిసరి. ఎవరైనా ప్రయాణాలు చేస్తుంటే ముందస్తుగ
రాగిలోని యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో హానికరమైన బ్యాక్టీరియా , మంటను సమర్థవంతంగా ఎదుర్కోంటుంది. ఫలితంగా, రాగి సీసా నుండి నీరు త్రాగటం వలన ఇన్ఫెక్షన్లు, అల్సర్లు మరియు అజీర్ణం సమర్ధవంతంగా తగ్గుతాయి. రాగి కడుపుని శుభ
సాధారణంగా కనీసం రోజుకు ఒకసారి తలస్నానం చేయాలని నిపుణులు సిఫార్సు చేయబడింది. ముఖ్యంగా చురుకైన వ్యక్తులు, వేడి లేదంటే తేమతో కూడిన వాతావరణంలో నివసించేవారు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేనివారు తరచుగా స్నానం చేయటంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.
పశుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్లు రైతులకు సులభమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువుల పైనే ఆధారపడుతున్నారు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
Seedling Cultivation Techniques : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నారుమడులలో తెగుళ్ల తీవ్రత ఎక్కువై సరిపడా నారు అందిరాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు షేడ్ నెట్ లలో ప్రోట్రేలలో నారు పెంచే అధునాతన విధానం రైతులకు చేయూతనిస్తుంది.
నిమ్మజాతి చెట్లలో పూత దశకు రావడానికి కొమ్మల్లో పిండిపదార్థాలు ఎక్కువగానూ, నత్రజని మోతాదు తక్కువగానూ ఉండాలి. నిమ్మ చెట్లను వాడుకు గురిచేయడం వల్ల కొమ్మల్లో పిండిపదార్థాల నిల్వ శాతం పెరుగుతుంది. ఆ తరువాత 10-15 రోజులకు ఒకే సారి నీటిని, పోషకాలను అ�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్లకు మించరాదు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన వారికి నెలకు 20,000 వేతనంగా చెల్లిస్త�
ఎండ వేడి ఇన్సులిన్ తోపాటు ఇతర మధుమేహ ఔషధాల శక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మందులను బయట వేడి ఉష్ణోగ్రతలకు గురికాకుండా ఫ్రిజ్ లేదా ఇన్సులేటెడ్ బ్యాగ్ వంటి చల్లని ప్రదేశంలో ఉంచటం మంచిది.
కొవ్వు తగ్గటం అన్నది కొవ్వు కణజాలం, శరీర కొవ్వు తగ్గింపును లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు మరియు ఇతర దీర్ఘకాలిక పరిస్థితులు వంటి ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉన్న బరువు రకం.
మాంసం, ముఖ్యంగా ఎర్ర మాంసం, ప్రోటీన్,ముఖ్యమైన అమైనో ఆమ్లాలకు అద్భుతమైన మూలం. రెడ్ మీట్లో లూసిన్ అధికంగా ఉంటుంది, ఇది కండరాల ప్రోటీన్ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. చికెన్ మరియు టర్కీ కోడి మాంసం కూడా అమైనో ఆమ్లాలకు గొప్ప వనరు. వాటిలో కొవ్�
లోదుస్తులు ధరించి నిద్రపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ పై దుస్తుల రాపిడివల్ల చెమట పడుతుంది. దీనిని నివారించడానికి రాత్రి నిద్రసమయంలో వదులైన దుస్తులను వేసుకోవటం మంచిది. దీనివల్ల ప్రైవేటు పార్ట్స్ వద్ద చెమట కారణంగా వచ్చే వివిధ రకాల అలర్జీలను �
పందిరి విధానంలో కాకుండా నిలువు పందిరిపై సాగుచేస్తున్నారు రైతు మస్తాన్. కూలీల సమస్య ఉండటంతో.. పెట్టుబడి ఎక్కువైనా.. డ్రిప్, మల్చింగ్ విధానంలో సాగుచేస్తున్నారు. సాగునీటితో పాటు సూక్ష్మపోషకాలను డ్రిప్ ద్వారా అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరి
మహిళలు సేకరించిన తేనెను గ్రామీణ అభివృద్ధి సంస్థ కొనుగోలు చేసి వాంకిడి మండలంలో ఏర్పాటు చేసిన కార్మాగారంలో శుద్ధి చేస్తున్నారు. అటవి తేనె ఉత్పత్తిని వినియోగదారులకు అందిస్తున్నారు. అంతే కాదు బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీకి సప్లై చేస్తున్
ముఖ్యంగా మార్కెట్ లో ఆకు కూరలు నాణ్యత ఉంటేనే ప్రజలు తొందరగా కొనటమే కాదు, మంచి రేటు కూడా పలుకుతుంది. కాబట్టి రైతు అలాంటి నాణ్యత కోసం సకాలంలో కలుపు, ఎరువులు, చీడపీడల నివారణ చేపట్టాలి. ఆకు కూరల్లో ముఖ్యంగా పాలకూర కు మంచి డిమాండ్ ఉంటుంది.