Home » Author »Guntupalli Ramakrishna
ఆప్రికాట్స్లో విటమిన్ సి, ఎ, ఫైటోన్యూట్రియెంట్ల కలయిక చర్మానికి మేలు చేస్తాయి. అవి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. చర్మ సంరక్షణకు ఆప్రికాట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు బాగా సహాయపడుతుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో వరంగల్ వెస్ట్ అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. దాస్యం వినయ్ భాస్కర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ్యూహాత్మకమైన రాజకీయాల్లో దిట్టగా పేరున్న వినయ్ భాస్కర్... పార్టీలోను, నియోజకవర్గంలోనూ ఎదురులేకుండా �
ఎన్టీఆర్ జిల్లాలో పొలిటికల్గా హైసెన్సిటివ్ సెగ్మెంట్ జగ్గయ్యపేట. వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను ఎమ్మెల్యేగా ఉన్నారు. టికెట్ విషయంలో ఆయనకు కూడా పెద్దగా పోటీ లేదు. టీడీపీలోనే విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. మాజీ ఎమ్మెల్యే �
ప్రకృతిలో సహజవనరులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుకుంటూ చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం. పంట మార్పిడి, విత్తన ఎంపిక , నీటి నిర్వాహణ, దుక్కిదున్నడం, అంతరసేద్యం కూడా ఇందులో భాగమే. పశువుల ఎరువులు, కోళ్లు, గొర్రెలు, పందులతోపాటు వర్మీకంపోస్టు, �
ఇంటి పట్టునుండే మహిళలకు కోళ్ల పెంపకం చాలా సులువు. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. వీటికి ధాన్యం ఖర్చు ఉండదు. ఇళ్లలో దొరికే మెతుకులు, ధాన్యం గింజలు, పప్పులు , కూరగాయల వ్యర్ధాలు తిని కడుపు నింపుకుంటాయి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మెగ్నీషియం లోపం కారణంగా నిద్రలేమి సమస్య ఉన్నవారికి కండరాల నొప్పులు , తీవ్రమైన అలసట, కంగారు, ఆందోళన వంటి సమస్యలు ఉంటాయి. అలాగే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. నిద్రలేమి వల్లే ఇలా జరుగుతుంది. మెగ్నీషియం లోపం కారణంగానే ఆయా సమస్య�
సర్వేపల్లి నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనే ఇక్కడి నుంచి బరిలో దిగడం ఖాయం. టీడీపీ మాత్రం అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర�
గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్గా ఉన్న ఆముదాలవలసలో.. స్పీకర్ తమ్మినేని సీతారాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ రాజకీయాలు ఇక్కడ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయ్. తమ్మినేని కుటుంబసభ్యులు నియోజకవర్గ రాజకీయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నా�
వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పే ఉమ్మడి తెగులు రాష్ట్రాలు. ఎండు మిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగుచేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండు మిర్చి పంట 2 నుండి 5 కోతల్లో పూర�
ఒక పంట తరువాత మరో రకం కూరగాయ పంటలను సాగుచేస్తూ .. ఏడాదంతా దిగుబడి వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లో అమ్ముతూ.. మంచి ఆదాయం గడిస్తున్నారు రైతు తాళం వినాయక్.
హైపర్హైడ్రోసిస్తో పాదాలు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతం కాబట్టి, ఓపెన్-టోడ్ బూట్లు ధరించడం , వ్యాయామం చేసేవారు కాళ్లకు మెష్-ఆధారిత బూట్లను ధరించటం వల్ల బ్యాక్టీరియా, దుర్వాసన మరియు చెమట పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మర్కెట్ ను పరిశీలించి.. గులాబి పూలకు ఉన్న డిమాండ్ తెలుసుకొని వాటి సాగు విధానం పట్ల 6 నెలల పాటు శిక్షణ కూడా తీసుకున్నారు. బెంగళూరు ఉద్యాన వర్సిటీ వారు రూపొందించిన అర్కాసవి రకంతో పాటు సెంట్ రకం గులాబిని 16 ఎకరాల్లో సాగుచేపట్టారు. పూర్తిగా ఇజ్రాయ�
జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరోసారి ఆయనకే గులాబీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి... ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆయన కూడా జూబ్లిహిల్స్ టిక�
ఒకో ప్రాంతంలో కాయల డిమాండ్ ను బట్టీ ప్రాంతాల వారిగా చెట్లు పూతకు వదిలే సమయం మారుతుంది. పూతకు వదిలే ముందు చెట్లను ఎండబెట్టి ఆ తరువాత ఎరువులు వేసి వాటికి పుష్కలంగా నీరు పెట్టుకోవాలి.
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 దశాబ్దాలుగా రెడ్డి సామాజికవర్గ నేతలదే హవా నడుస్తోంది. సత్తి సూర్యనారాయణ రెడ్డి.. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనపర్తి రాజకీయంలో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదు.
హలీమ్ గోధుమలు, బార్లీ మరియు పప్పును రాత్రంతా నానబెట్టి, మసాలా మాంసం గ్రేవీతో తయారు చేస్తారు. గోధుమలు, బార్లీ ఉప్పు నీటిలో ఉడకబెట్టిన తర్వాత మాంసం గ్రేవీలో కలుపుతారు, ఆ తర్వాత ఆమిశ్రమాన్ని బరువైన చెక్క తెడ్డులు, హ్యాండ్ మాషర్లతో జిగట పదార్ధ�
తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తమ్ముడు.. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే పనితీరుపై ఇక్కడ మిశ్రమ స్పందన ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడిగా గుర్తింపు తప్ప.... ద్వారకన�
పల్నాడు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ టిడిపి ల మద్య హోరాహోరి పోటి వుండేది. ఈ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ ఎక్కువసార్లు కైవసం చేసుకుంది. 2009 , 2014 లలో టిడిపి అభ్యర్ధులు గెలుపొందారు...మోదుగుల, రాయపాటి గెలుపొందారు... .2019 ఎన్నికలలో వైసిసి యంపి గా లావు శ్రీక్�
బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో వినియోగం నానాటికీ పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈపంటలో చీడపీడల వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండటంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.