Home » Author »Guntupalli Ramakrishna
పెరుగు అన్నం ఎలక్ట్రోలైట్లకు మంచి మూలం, ఇది వేసవిలో డీహైడ్రేషన్ను నివారించడంలో సహాయపడుతుంది. దీనిని జీర్ణం చేసుకోవటం సులభం. అనారోగ్యం నుండి కోలుకుంటున్న వ్యక్తులు తీసుకోవటం మంచిది. ఇది శీతలీకరణ వంటకం, వేడి వేసవి రోజులకు అనువైనదిగా చెప్ప
ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోను, భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తటం సహజంగా కన్పిస్తుంటుంది. సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టక పోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది.
సాగునీటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో నాలుగైదు కోతలకు సిద్దమవుతున్నారు. అయితే సాగు మొత్తం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, పంట పండించిన రైతన్నలు, కోతల సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలి. లేదంటే తాలు అధికంగా వచ్చి, నిల్వలో అఫ్లోటాక్సిన్స
రోజుకో మలుపుతో మహబూబ్నగర్ రాజకీయం ఆసక్తి రేపుతోంది. పాలమూరు అంటేనే విలక్షణతకు మారుపేరు అన్నట్లుగా కనిపస్తారు ఇక్కడి ఓటర్లు. పార్టీల అంచనాలు అంత ఈజీగా నిజం కావు ఇక్కడ ! దీంతో మహబూబ్నగర్ పార్లమెంట్ను కైవసం చేసుకోవాలని మూడు పార్టీలు వ్యూహ
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్.. ఎల్బీనగర్ ! సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ను వర్గ విభేదాలు వెంటాడుతున్నాయ్. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, పార్టీ ఎల్బీనగర్ ఇంచార్జి రామ్మోహన్ గ�
రైతు చంద్రశేఖర్ సెమిఆర్గానిక్ పద్ధతిలో పంట సాగుచేస్తున్నారు. అధికంగా సేంద్రియ ఎరువులే వాడినా.. 20 శాతం మాత్రం రసాయన ఎరువులు వేస్తుననారు. దీంతో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి.
మార్కెట్ లో కిలో వేరుశనగ పల్లీలు 120 రూపాలకు పలుకుతున్నాయి. అంటే 13 కిలోల పల్లీలకు 1560 రూపాయలు అవుతుంది. వీటి నుండి ఐదున్నర లీటర్ల పల్లీనూనె తయారవుతుంది. ఈ నూనెను తీసేందుకు రెండున్నర గంటల సమయం పడుతుంది. వచ్చిన నూనెను లీటరు ధర రూ. 450 రూపాయల చొప్పున అమ
ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్. మంత్రి గుమ్మనూరుకు పోటీగా చిప్పగిరి జడ్పీటీసీ బుసినే విరుపాక్షిని ఆయన వ్యతిరేక వర్గం తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందనే �
పుట్టగొడుగులను సాధారణంగా పచ్చిగా తింటారు. అవి దృఢమైన కణ గోడలను కలిగి ఉంటాయి, వాటిని జీర్ణం చేయడం కష్టతరం. వాటిని ఉడికించడం వల్ల కణ గోడలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా, పుట్టగొడుగులు ప్రోటీన్, బి విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉన్న అన్ని పోషకాల�
వేసవి పానీయాలలో మొదటి స్థానం మజ్జిగదే. వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోబయాటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రోబయోటిక్స్ మీ గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి.
ధర బాగా పలికితే బీర సాగులో వచ్చిన లాభాలు ఏపంటలో కూడా రావు. వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తయ్యే ఉన్న బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
ఐతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఆయన సతీమణి జమున బరిలోకి దిగే చాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. గజ్వేల్ నుంచి కేసీఆర్ మీద పోటీ చేస్తానని ఈ మధ్యే ఈటల ప్రకటించారు. దీంతో అభ్యర్థి మార్పు ఖాయం అనే చర్చ మొదలైంది.
కాకినాడ పార్లమెంట్ పరిధిలో.. కాకినాడ సిటీ తర్వాత.. అంత పెద్ద నియోజకవర్గం తుని. ఇక్కడ.. పార్టీలతో కాకుండా.. బరిలో దిగే అభ్యర్థులను బట్టి పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ.. వైసీపీ ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా ఉన్నారు. మంత్రిగానూ పనిచేస్తున్�
తెలంగాణలో హిందూ ఓట్ పోలరైజేషన్ చేయొచ్చన్నది కమలం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. రాజాసింగ్ కాకపోతే.. టైగర్ నరేంద్ర కుమారుడు జితేందర్, మాజీ డిప్యూటి మేయర్ సుభాచందర్, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్లో ఒకరిని బరిలోకి దింపే అవక�
గొంతు వాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగతా పశువులతో కలిపి ఉంచితే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఒకే పాకలో ఉంచకుండా వాటిని వేరు చేయాలి. వ్యాధి సోకిన పశువు తిన్న గడ్డిని ఆరోగ్యకరమైన పశువు తినడం వల్ల కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.
దీని నివారణకు నారుమడి నుండి నారును ప్రధాన పొలంలో నాటే ముందు మొక్క వేర్లను రైనాక్సిఫైర్ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి 3గంటలు నానబెట్టి తర్వాత నాటుకోవాలి. పురుగును గుర్తించిన మొదటి దశలోనే ఆశించిన కొమ్మలను తుంచి కాల్చివేయాలి.
నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆయన.. హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకట ప్రతాప్ అప్పారావు.. శక్తివంతమైన �
చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరసుగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీడీపీ పాలకమండలి సభ్యుడి హోదాలనూ ఉన్నారు చ�
పారదర్శక ఫిల్మ్ ను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింప చేసి భూమిలోని క్రిమికీటకాదులను తెగుళ్ళను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అంటారు.
బీర.. తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో మేలైన యాజమన్య పద్ధతులు పాటిస్తే.. అధిక దిగుబడులు పొందవచ్చు. నాటిన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్కు తరలించవచ్చు.