Home » Author »Guntupalli Ramakrishna
గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలో హాట్ సీట్ ఏదైనా ఉందంటే.. అది మంగళగిరే. తాడేపల్లికి, విజయవాడకు దగ్గరగా ఉండటంతో పాటు బీసీ జనాభా అధికంగా ఉండే ప్రాంతమిది. ఇక్కడ.. వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నారా లోకేశ్
సంతనూతలపాడులో సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సైకిల్ పార్టీ గెలిచింది కేవలం మూడుసార్లు మాత్రమే ! 2014లో మంత్రి సురేష్ ఇక్కడ వైసీపీ నుంచి విజయం సాధించగా.. 2019లో సుధాకర్ బాబు గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్య�
రైతులు పంటలకు అధికంగా కాంప్లెక్స్ ఎరువులు అందించటం వల్ల, మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి. సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని ఎక్కువగ�
హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో ఆడ, మగ వరసలను సంకర పరిచే విధానంలో తప్ప, మిగతా యాజమాన్య పద్ధతులన్నీ కమర్షియల్ పొద్దుతిరుగుడులాగే వుంటాయి.
పరిగిలో.. కొప్పుల మహేశ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మహేష్కు ఇంటిపోరు తప్పదనే చర్చ జరుగుతోంది. తన సోదరుడు అనిల్ రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ పెద్దల ముందు ఈ విషయాన్�
అవనిగడ్డలో సింహాద్రి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానం కావడంతో.. టీడీపీ, జనసేన కలిస్తే.. సింహాద్రి రమేష్కు ఎదుర్కొనేందుకు బలం సర�
పేపర్ కోసం, పందిళ్ల కోసం కర్రను వాడుతుండగా.. మొక్క మొదలు ఇటుక బట్టీలకు ఉపయోగిస్తుంటారు. పుల్లను వంటచెరుకుగా వినియోగిస్తుండటంతో.. పశ్చమగోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, పేరుపాలెం గ్రామ రైతులు కొన్నేళ్లుగా సరుగుడు సాగును చేపడుతున్నారు.
రుచిలో మాత్రం తూర్పుగోదావరి జిల్లా, సకినేటి పల్లి మండలం, మోరి గ్రామం జీడిపప్పు తరువాతే మరేదైనా.. అంటారు ఇక్కడి వ్యాపారులు. తోపుచర్ల, జంగారెడ్డి గూడెం ప్రాంతాల్లోని రైతుల నుండి నేరుగా జీడిగింజలను కొనుగోలు చేసి కుటీర పరిశ్రమగా జీడిపప్పును తయ�
హైదరాబాద్కు ఆనుకొని ఉండే ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా కిషన్ రెడ్డికే వస్తుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అయితే మరో సీనియర్ నేత క్యామ మల్లేష్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. క�
పాలకొండలో విశ్వసరాయి కళావతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆమెకు మంచి పట్టు ఉంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా.. పాలకొండ, వీరఘట్టం మండలాల్లో తూర్పు కాపులు ప్రధాన సామాజికవర్గంగా ఉన్నారు. పాలవలస కుటుంబానికి నియోజ
వంటగ్యాస్తో పనిచేసే ఈ పరికరం ధర రూ.45 వేలు. గార్డియన్ టూ పరికరాన్ని చేలలో ఒకచోట అమర్చుతారు. ఫిక్స్ చేసిన తర్వాత మనుషులు ఎవరూ లేకుండా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకోసారి పెద్ద శబ్దం చేస్తుంది.
పిలక దశలో ఉన్న వరిలో వాతావరణ మార్పులు కారణంగా తెగుళ్లు వ్యాప్తించాయి. ప్రస్తుతం కాండం తొలుచుపురుగు ఆశించగా, ఈనిక దశలో సుడిదోమ సోకే ప్రమాదం ఉంది. అయితే వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.
పండ్ల కోతకు అవసరమైన కూలీలను ఉపయోగించటం వారికి అధిక మొత్తంలో కూలి డబ్బులు చెల్లించటం రైతులకు పెద్ద సవాలుగా మారిన తరుణంలో ఈ ట్రీ బైక్ రైతులకు ఒక వరమనే చెప్పాలి. ఈ పరికరాన్ని కొనుగోలు చేయాలనుకునే రైతులకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 43,000 సబ్సిడ
ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల దరఖాస్తు ఫారమ్లో, సపోర్ట్గా అప్లోడ్ చేసిన పత్రాలలో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, పని అనుభవం మొదలైన నిర్ణీత అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ప్రాథమిక స్క్రీనింగ్ కొనసాగుతుంది.
వెంట్రుకల చివర్లు చిట్లకుండా ఆరోగ్యంగా పెరిగేందుకు మెంతులు నానబెట్టిన నీటితో జుట్టు తడిపి, ఆ తర్వాత నానబెట్టిన మెంతిపిండిలో కాస్త పెరుగు చేర్చి తలకు ప్యాక్గా వేసుకోవాలి. వీటిల్లోని పొటాషియం జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్ధాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. పశుగ్రాసాల కొరత ఉండదు.
చీడపీడల నివారణ పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్ల, వాతావరణం మీద భారం వేసి, ఏటా వచ్చినకాడికి దిగుబడి తీసుకోవటం కనిపిస్తోంది. వాణిజ్యపరంగా అత్యధిక విలువ కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే, జీడిమామడి నుంచి వచ్చే ఆదాయానికి, మరో పంట సాటి
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. మొదటి 5 ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. తర్వాత.. తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచింది. 2014 దాకా.. అయితే కాంగ్రెస్.. కాకపోతే టీడీపీకి చెందిన నేతలే.. ఇక్కడ ఎంపీలుగా ఎన్నికయ్యారు. మొట్టమొదట�
బోథ్ అసెంబ్లీ నియోజవర్గంలో రాథోడ్ బాపూ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావుపై ఆయన విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత బీజేపీలో చేరిన సోయం.. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచార�
పొత్తులో భాగంగా పాలేరు స్థానాన్ని సీపీఎంకు కేటాయిస్తారని.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు పాలేరు మీద ఆశలు పెట్టుకున్న తుమ్మల.. తగ్గేదేలే అంటున్నారు. పాలేరు సమీపానికి మకాం మార్చిన ఆయన