Home » Author »Guntupalli Ramakrishna
క్యారెట్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తరచూ క్యారెట్లను తినాల్సి ఉంటుంది. రోజువారిగా వీటిని తీసుకున్నా శరీర ఆరోగ్య�
వీటిని ఎక్కువగా మోతాదులో తీసుకోరాదు. తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మీల్ మేకర్ లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగుతాయి. మగవారు సాధ్యమైన తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. పురుషులు ఎక్కువగా తీసుకోవ�
కొద్దిపాటి వ్యవసాయ భూమిలో పలు రకాల ఆకుకూరలు సాగుచేస్తూ ఉంటారు. వేసిన 25 రోజుల్లోనే పంట చేతికి వస్తుండటం.. వారం రోజుల పాటు పంట కోస్తూ.. స్థానిక మార్కెట్ లలో అమ్ముతూ ప్రతి రోజు ఆదాయం పొందుతున్నారు.
ఇది శరీరాన్ని చల్లబరిచేందుకు ఒక గొప్ప మార్గం. స్విమ్మింగ్ ఫూల్ అందుబాటులో ఉంటే దానిని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు సాధారణ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా పనిఅనుభవం కలిగి ఉండాలి. కన్సల్టెంట్ పీజ్ గా గాను నెలకు 40,000రూపాయలు చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
మొత్తం నలుగురు పనివాళ్లతో సేంద్రీయపద్దతులను అనుసరిస్తూ సాగు చేపట్టారు. సంవత్సరానికి 15 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు. 2 ఎకరాల కొబ్బరి తోటలో నాటుకోళ్ళు, చేపల పెంపకం చేపట్టారు. 40 సెంట్లలో చేపల చెరువు, 10 సెంట్లలో కోళ్ల షెడ్లు నిర్మాణం చేశారు.
మధుమేహం ప్రాణాంతకమైన పరిస్థితి అయినప్పటికీ సులభంగా , సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది ఒక సాధారణ జీవనశైలి వ్యాధి, శరీరం యొక్క ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవ�
భారతీయల వంటగదిలో విస్తృతంగా లభించే సుగంధ ద్రవ్యాలలో ఇది ఒకటి. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.యాసిడ్ రిఫ్లక్స్ను నివారిస్తుంది. జీలకర్ర నిద్రను ప్రేరేపిస్తుంది,
ఐస్ క్యూబ్స్ ను ఉపయోగటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకుని, శుభ్రమైన వస్త్రంలో ఐస్ క్యూబ్స్ పెట్టి, చుట్టాలి. తర్వాత ముఖం మీద రుద్దుకోవాలి. ఈ పద్దతిని తరచూ అనుసరిస్తుంటే ఎఫెక్టివ్ గా ముఖంపై చెమటలను నివారించుకోవచ్చు.
కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. సమయానికి ఆకలి వేస్తుంది. వేళకు ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. కొవ్వు కరిగించడంలో కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ సేవించటం వల్ల ప్రయోజనం
కొందరు ఉదయం నిద్ర లేచిన వెంటనే వివిధ రకాల ఆహార పదార్థాలను తింటుంటారు. కొంతమంది ఉదయం లేచిన తర్వాత చాలాసేపటి వరకు ఏమి తినకుండా అంతే ఉండిపోతారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తప్పక�
సున్నిపిండి రుద్దడం వల్ల చర్మంపై ఉన్న మురికి తొలగిపోవడంతో పాటు రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మం రంగు మెరుగవుతుంది. ముఖంపై అప్లై చేసినతరువాత శరీరం మొత్తం రుద్దుకోవటం వల్ల ముఖంపై ఉన్న చర్మం వీటి గుణాలను పీల్చుకుంటుంది.
వాల్నట్ నూనె లో ఉండే పాలీ అన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటం తోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల వచ్చే గుండె జబ్బులు దరిచేరవు.
బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఆక్సీజన్ అవసరం. ఒత్తిడిని తగ్గించి ఆక్సీజన్ని పెంచే బ్రీథింగ్ ఎక్సర్సైజెస్ చేయడం మంచిది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఎరుపు రంగు పండ్లు, పుచ్చకాయలు, టమాటాలు తీసుకోవడం మంచిది. ఇందులో ఎక�
ఫైబర్ అనేది శరీరం అరిగించుకోలేని కార్బోహైడ్రేట్ రకం. ఇది ఫైబర్ చక్కెర అణువులుగా విభజన చెందదు. బదులుగా శరీరం ద్వారా జీర్ణం కాకుండా కదులుతుంది. అందుకే ఓట్స్, చియా సీడ్స్, బాదం, బీన్స్, పప్పులు, యాపిల్స్లో ఉండే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు �
చిన్న మొక్కలకు ఎండ కాలంలో తరుచుగా నీరు కట్టుకోవాలి. చెట్టుకు ఎంత నీరు కట్టాలి అనేది నేల , వాతావరణం , చెట్ల వయస్సు , దిగుబడుల పైన ఆధారపడి ఉంటుంది. చెట్టు పూత, పిందెలపై ఉన్నపుడు క్రమం తప్పక నీరు పెట్టుకోవాలి.
నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.అభ్యర్ధల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
రక్తహీనత శక్తిని క్షీణింపజేస్తుంది, తక్కువ శారీరక శ్రమ తర్వాత బలహీనంగా, అలసిపోయినట్లు మరియు ఊపిరి పీల్చుకోలేరు. ఐరన్ లోపం మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది, చిరాకు, ఏకాగ్రత లేకపోవటం, డిప్రెషన్ లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఒక సాధారణ
హృదయ శ్వాస పునరుద్ధారణ ప్రక్రియగా చెప్పబడే సిపిఆర్ చేయడానికి వైద్యవిద్య చదివి డాక్టరై ఉండాల్సిన అవసరం ఏమిలేదు. ఎలాంటి విద్యార్హతలేకపోయిన ఈ ప్రక్రియపై కనీస అవగాహన ఉంటే సరిపోతుంది. అపద్కాలంలో ఒక మనిషి ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు.
కుటుంబ చరిత్ర, ముఖ్యంగా దగ్గరి బందువులలో ఈ వ్యాధి వుంటే స్త్రీల వయసు పెరిగే కొద్దీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతూ పోతుంది. ముందుగా గర్భాశయం క్యాన్సరు వచ్చిఉంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.