Home » Author »Guntupalli Ramakrishna
ట్రెయినీ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
గింజలు మొలకెత్తినప్పుడు మొదటి 15 రోజులలో మొక్కలు పడిపోయి చనిపోతాయి. ఈ సమస్య నల్లరేగడి నెలల్లో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కొరకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేప పిండి వేసి కలియ దున్నాలి.
టొమాటోస్లో అధిక స్థాయిలో లైకోపీన్ ఉంటుంది, ఇది చర్మం సూర్యరశ్మికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడే విటమిన్ సి యొక్క మూలం. టమోటో తీసుకోవటం వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది.
ఓట్ మీల్ లోని ఫైబర్ చక్కెర విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక స్పైక్లను నివారిస్తుంది. పరిశోధన ప్రకారం, ఒక వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ను తీసుకోవాలి. ఉదాహరణకు, వోట్మీల్ యొక్క ప్రత�
బాదంపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇది లీన్ కండర ద్రవ్యరాశి అభివృద్ధికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. మొత్తం బాడీ మాస్ ఇండెక్స్ను నిర్వహించడంలో , తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గుతారు.
బీన్స్, ఆస్పరాగస్ , బ్రోకలీ , మూత్రపిండాల బీన్స్, కాలీఫ్లవర్స్, పుట్టగొడుగులు మరియు ఉల్లిపాయలు వంటి కూరగాయలు కడుపుబ్బరానికి కారణమవుతాయి. పాలు మరియు పాల ఉత్పత్తుల వినియోగం ప్రమాదాన్ని కలిగి ఉంది కాబట్టి వాటిని అధికమోతాదులో తీసుకోకూడదు.
తీసుకున్న ఆహరం జీర్ణమైన తరువాత వచ్చే పోషకాలు మన శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా వెళతాయి. అలా కాకుండా తిన్న వెంటనే కదలకుండా ఒకే చోట కూర్చుంటే, తిన్నది మొత్తం ఒకే చోట కొవ్వులా పేరుకుపోతుంది.
రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,21,641ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు మార్చి 29, 2023వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పాలకూరలో నీటిలో కరగని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ అపానవాయువును తగ్గిస్తుంది. ఈ సీజన్లో పాలకూర ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవికాలంలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. వేడి నుంచి శరీరాన్ని రక్షించడానికి అధికంగా చెమట విడుదలవ్వటం ఒక కారణమైతే, సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు మరో కారణంగా చెప్పవచ్చు. దీని వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. శోభి సమస్య ఉన్నవారిక
మలబద్ధకం సమ్య ఉన్నప్పుడు ఉబ్బరం, కడుపునొప్పి మరియు మలం పోవడానికి ఇబ్బంది పడటం వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణం కంటే తక్కువ ప్రేగు కదలికలను కలిగి ఉంటారు, దీని వలనచాలా అసౌకర్యంగా ఉంటుంది.
కివీ పండు నిద్రలేమిని పోగొడుతుంది. నిద్రపోవడానికి సహాయపడుతుంది. కివి పండులో సెరోటోనిన్ వంటి సమ్మేళనాలు ఉన్నందున రాత్రి నిద్రపోవడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పైరు లేత పసుపు రంగు లక్షణాలు లేత ఆకుల్లో ఉండే గంధకపు లోప లక్షణాలు అదే నత్రజని లోపమయితే ముదురాకులో పసుపు రంగు కనిపిస్తుంది. ఆకులు మందంగా మొక్క కాండం సన్నగా సున్నితంగా పొట్టిగా ఎదుగుదల సరిగ్గా ఉండదు.
ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్లు వాడాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి.
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలు కూడా వీటిలో ఎక్కువే. సపోటాలో విటమిన్-ఏ, విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి యాంటీఆక్సీడెంట్లు లభిస్తాయి. సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు లభిస్తాయి. క్యాల్షియం, పొటాషి�
పుచ్చకాయలో ఉండే నీటి శాతం వల్ల చర్మం తాజాగా వుంటుంది. పుచ్చకాయలో సహజ పదార్ధాలు ఉన్నాయి, ఇవి చర్మ కణజాలాలను టోన్ చేస్తాయి. ఈ పండు మీ చర్మానికి సహజ టోనర్గా పనిచేస్తుంది. జిడ్డుగల చర్మం కలిగిన వారికి పుచ్చకాయ టోనర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
దాల్చినచెక్క లో ఉండే యాంటి బ్యాక్టిరియాల్ గుణాలు చర్మంలోని బ్యాక్టిరియను సమర్జవంతముగా ఎదుర్కొని చర్మం సహజ సౌందర్యం పొందటానికి తోడ్పడుతుంది. స్కిన్ టోన్ మెరుగుపరచడంలో మరియు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో ఎలా సహాయపడుతుంది.
ఊడలు దిగే దశనుండి కాయలు ఊరే దశవరకు అనగా విత్తిన 45 రోజుల నుండి 90 రోజుల వరకు పంట చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ దశలో నీరు సక్రమంగా తగుమోతాదులో పెట్టుకోవాలి.
జియోలజీ, సర్వే, అర్ అండ్ డీ, ఎం అండ్ సీ, ఫైనాన్స్, హెచ్ ఆర్, లా, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజ�
అభ్యర్ధులను ప్రతిభ అధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 25,000 నుండి 28000 వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు పంపేందుకు ఆఖరు తేదిగా 28 ఫిబ్రవరి 2023గా నిర్ణయించారు.