Home » Author »Guntupalli Ramakrishna
ఆయిల్ పామ్ నాటిన 3 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. మొదటి 3 సంవత్సరాలు చెట్లు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు పోషక యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలో చెట్ల వయసునుబట్టి ఎరువుల వాడకంలో తగిన �
మంచిర్యాలలో బీఆర్ఎస్ నుంచి నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. మంచిర్యాల ప్రాంతానికి చేసిందేమీ లేదనే ప్రచారం ఉంది. ఇది ఆయనకు భారీ మైనస్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో
ఈ సీజన్లో అధికంగా లభించే మామిడి పండ్లను చాలా మంది ఎక్కువగా తింటుంటారు. అయితే ఒక మోస్తరుగా మించి అధికంగా తింటే మాత్రం శరీరంలో వేడి పెరుగుతుంది. విరేచనాలు అవుతాయి. ఈ సీజన్లో తక్కువ మోతాదులో మామిడిపంట్లను తీసుకోవాలి.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి
మొదటమొదటి ప్రయత్నంగా 3 వేల ఆల్చిప్పలు కొని పెంచారు. పూర్తిగా విఫలమైంది. వెంటనే మళ్లీ 3 వేలు ఆల్చిప్పలను కొనుగోలుచేసి పెంచారు. 32 శాతం చనిపోయాయి. 2 వేల ఆల్చిప్పలు మాత్రమే బతికాయి. అందులో 4 వేల ముత్యాలు బయటకు వచ్చాయి.
సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు ఈ సమయంలో పాటించే యాజమాన్యం ఒకఎత్తు. కాయ ఏర్పడే దశలో రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.
స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న.. రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు రైతులు . మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ళ దాణాలో ప్రధ�
వ్యవసాయ క్షేత్రాలలో స్త్రీలు రోజుకు సుమారు 7 నుండి 8 గంటల పాటు పనిలో నిమగ్నమై ఉంటారు. పనిలో సాంకేతిక పనిముట్లను తక్కువగా వాడటం శారీరక సామర్థ్యంతో ప్రధానంగా పనులను నిర్వహించడం వల్ల స్త్రీలు అధిక శ్రమ, అలసట చెందుతుండడమే కాక, పనులు సకాలంలో నిర్�
రోజులో 15 నిమిషాలపాటు ఫోన్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నవారు , ఇతర ఫోన్లో రోజువారిగా సోషల్ మీడియాలో గడిపే సమూహాలతో పోలిస్తే సాధారణ ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు, ఒంటరితనం మరియు నిరాశలో గణనీయమైన మెరుగుదల ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. టికెట్ ఫైట్ ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గంగుల ఫ్యామిలీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా.. గంగుల �
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల
నల్గొండ పరిధిలో కీలక నియోజకవర్గం.. నాగార్జునసాగర్. నోముల భగత్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నోముల నర్సింహ్మాయ్య అకాలమరణంతో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నోముల భగత్ సంచలన విజయం సాధించారు. బీఆర్ఎస్ తరపున మరోసా�
యదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయించాలి. ఇందుకోసం రైతులు యదలక్షణాలను గమనించాలి. యదకు వచ్చిన ఆవులు చిరాకుగా అటుఇటు తిరుగుతుంటాయి. ఇతర పశువుల మీద ఎక్కుతాయి. ఇతర పశువులు ఎక్కబోతే కదలకుండా ఉంటాయి.
మద్యాహ్న సమయాల్లో పాకల చుట్టూ గోతాలు, పరదాలు వేలాడదీసి వాటిని తడపడం మంచిది. అత్యధిక పాలనిచ్చే సంకరజాతి ఆవులకు, ముర్రాగేదెలకు, ఫ్యాన్లను ఏర్పాటు చేయడం కూడా అవసరమే. ముఖ్యంగా షెడ్లలోకి సమృద్ధిగా గాలి ప్రసరించే విధంగా, పాకల చుటూ తగినంత ఖాళీ స్థ�
ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వర్గ విభేదాలు, గ్రూపు తగాదాలు నియోజకవర్గ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకులే �
కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ తగాదాలు ఇక్కడ బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. గత ఎ
వేసవి పెసర సాగులో రైతులు సస్యరక్షణ పట్ల అత్యంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా నాటిన తొలిదశలో పైరుకు చిత్తపురుగుల బెడద ఎక్కువగా వుంటుంది. పైరు రెండాకుల దశలో లేత ఆకులను ఆశించి, రంధ్రాలు చేయటం వల్ల ఆకులు జల్లెడగా మారిపోతాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా డ్రోన్లను రైతులకు చేరువ చేస్తోంది. ఇందుకోసం అగ్రిస్టార్టప్స్ తో కలిసి ఖరీఫ్ పంటకాలని కల్లా డ్రోన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇవి వ్యవసాయంలో కూలీల సమస్య అధిగమించడానికి ఎంతగానో ద
తెలంగాణ రాజకీయం గురించి దేశం చర్చించుకునేలా చేసిన స్థానం దుబ్బాక ! ఉపఎన్నికలో బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ రావు.. దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఈసారి ఆయనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నా.. వర్గపోరు కమలం పార్టీని ఇబ్బ
భద్రాచలం అంటే వామపక్షాలకు మంచి పట్టు ఉన్న నియోజకవర్గం. కమ్యూనిస్టులు ఈ ప్రాంతం మీద ఆశలు పెంచుకున్నారు. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి బరిలో దిగిన మిడియం బాబురావు మల్లీ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.