Home » Author »Narender Thiru
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్�
పంజాబ్, తరన్ తారన్లోని గొయిండ్వల్ జైలులో ఆదివారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఖైదీ తీవ్రంగా గాయపడ్డాడు.
దేశంలో ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేయొచ్చు. ఈ విషయంలో తప్పుడు ప్రకటనలు వెలువడటం సరికాదు. అయితే, ఉల్లి విత్తనాల ఎగుమతులపై మాత్రమే నిషేధం ఉంది. గత జూలై-డిసెంబర్ మధ్య ఎగుమతులు బాగున్నాయి.
గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు ఏడు దశల్లో ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా ఎనిమిదోసారి ఉద్యోగుల్ని తొలగించింది. శనివారం మరి కొంత మంది ఉద్యోగుల్ని తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి 50 మందికిపైగా సి�
తాజాగా మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేశారు. మైసూర్-చెన్నై వందే భారత్ రైలు శనివారం క్రిష్ణరాజపురం-బెంగళూరు మధ్య ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.
కొద్ది రోజులుగా పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరుగుతో�
పాకిస్తాన్కు మిలిటరీ సాయం, చైనాకు వాతావరణ కాలుష్య నియంత్రణ చర్యల కింద.. ఇలా చాలా దేశాలకు కూడా అమెరికా సాయం అందిస్తుంది. అయితే, తాము అధికారంలోకి వస్తే ఆయా దేశాలకు అందించే సాయాన్ని ఆపేస్తామని నిక్కీ హేలీ ప్రకటించారు.
తాత-మనవడు స్కూటర్పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. అయితే, తాత అక్కడిక్కడే మరణించగా, మనవడిని మాత్రం ట్రక్కు రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాల్ని అక్కడి వాళ్లు వీడియో తీయగా, అది �
సంజయ్ ఆదివారం ఉదయం దగ్గర్లోని మార్కెట్కు వెళ్తుండగా, కొందరు తీవ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే అతడు ప్రా�
వైసీపీ ప్రభుత్వంపై బాబు ఫైర్
ప్రీతి కేసులో డాక్టర్ సైఫ్పై మట్టెవాడ పీఎస్లో ఎఫ్ఐఆర్
అవసరం ఉన్నా, లేకున్నా చాలా మంది చాట్జీపీటీ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే దీన్ని వాడుతున్నారు. అయితే, చాట్జీపీటీ వాడే వాళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ పర్సనల్ డేటా చోరీకి గురయ్యే అవకా�
కొద్ది రోజుల క్రితం రాహుల్ దగ్గర సోనూ కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. తర్వాత రాహుల్ తన డబ్బు తిరిగివ్వమని సోనూను అడిగాడు. అయితే, ఈ డబ్బుకు సంబంధించి రాహుల్, సోనూ మధ్య 30 రూపాయల విషయంలో వివాదం మొదలైంది. ఈ విషయంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడ�
మార్చి 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 10. దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 12-14. ఏప్రిల్ 30 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్కు సంబంధించిన
నిన్నటితో పోలిస్తే ప్రీతి ఆరోగ్యంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ గట్టిగా తట్టిలేపితే కళ్లు తెరిచింది. కళ్లు కాస్త కదిలిస్తోంది. ఈ రోజు కొంచెం మెరుగ్గా ఊపిరి తీసుకుంటుందని డాక్టర్లు ఆశిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెల�
ఛత్తీస్ఘడ్లోని రాయ్పూర్లో పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో 85వ సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ సమావేశాలు సాగుతాయి. ఈ సమావేశాలకు ఖర్గేతోపాటు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీకి చెందిన
వాషింగ్టన్ నుంచి న్యూ ఇంగ్లండ్ వరకు మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా 9,70,000 మందికిపైగా పౌరులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై సగటున 18 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో చల్లటిగాలులు వీస్తున్నాయి.
చెన్నూర్ మండలం, లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, పెళ్లికి ఒక రోజు ముందు.. బుధవారం పెళ్లి కూతురు అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొ�
అతిథులంతా రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్నారు. అదే పెళ్లికి దగ్గర్లోని శ్యామ్పూర్ ప్రాంతం నుంచి కొందరు జీపులో వచ్చారు. వాళ్లు కూడా అక్కడి డ్యాన్స్ వేడుకలో డ్యాన్స్ చేయాలనుకున్నారు. జీపు డ్రైవర్ డ్యాన్స్ చేసేందుకు వెళ్తూ, వేరే వ్యక్తికి జీపు డ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒక పికప్ వ్యాన్లో కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఒక ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో పికప్ వ్యాన్లో ప్రయాణిస్తున్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు.