Home » Author »Narender Thiru
భారత మూలాలు కలిగిన అజయ్ బంగా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జనరల్ అట్లాంటిక్ అనే సంస్థకు వైస్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. 2009లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్ అధ్యక్షుడిగా, సీఓఓగా ఎంపికయ్యారు.
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుతోపాటు, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఈడీ, సీబీఐ ఈ కేసుల్ని విచారిస్తున్నాయి. 2021 నుంచి అతడు ఢిల్లీ పరిధిలోని జైళ్లలోనే ఉంటున్నాడు. అయితే, ఇటీవల జైలు అధికారులు అ�
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై పలువురు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరికొందరు నేతలు కూడా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది ఏప�
ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక గర్భిణి లేదా బాలింత మరణిస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో లేదా డెలివరీ సమయంలో తలెత్తే సమస్యల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
గతంలో పీఎఫ్ఐ సంస్థపై దృష్టిపెట్టి పలువురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ ఇప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సంస్థ నెట్వర్క్పై దాడి చేసింది. ఎనిమిది రాష్ట్రాల్లోని 76 స్థావరాలపై దాడి చేసిన ఎన్ఐఏ ఆరుగురిని అదుపులోక�
ప్రీతి అవయవాలు దెబ్బతినడంతోపాటు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, దీంతో ఆమె కోమాలో ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోందన్నారు. వరంగల్ నుంచి ప్రీతిని హైదరాబాద్ తీసుకొచ్చే సమయంలోనే ఆమెకు గుండె ఆగిపోతే, సీపీఆర్ చ
తమ కంపెనీకి చెందిన వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు మెటా రెడీ అవుతోంది. మొత్తం ఉద్యోగుల్లో 11,000 మందికిపైగా సిబ్బందిని లేదా 13 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తామని మెటా గత ఏడాది ప్రకటించింది. మెటా సంస్థ ఏర్పాటైన 18 ఏళ్లలో ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగి
దీని ప్రకారం ఇకపై మహిళలు కూడా రాత్రిపూట ఫ్యాక్టరీల్లో పని చేయొచ్చు. ఈ బిల్లులో అనేక కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించింది. మహిళల పని విషయంలో అనేక పరిమితులు ఉన్నాయని, దీంతో సాఫ్ట్వేర్ రంగంతోపాటు అనేక పరిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఒత్తి�
ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికాకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు తెలిపారు. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ సమీపంలోని, పశ్చిమ ముఘ్రాబ్ ప్రాంతానికి 67 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
కోవిడ్ భయంతో రెండు, మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని వ్యక్తులకు సంబంధించిన ఉదంతాలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసింది. ఒక తల్లి, ఆమె పదేళ్ల కొడుకు మూడేళ్ల నుంచి కోవిడ్ భయంతో ఇంట్లోని ఒకే గదిలో ఉండిపోయారు. మూడ
అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న తర్వాత షెల్లీ ఒబెరాయ్ ఆధ్వర్యంలో తిరిగి సమావేశం జరిగింది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించేందుకు ఒబెరాయ్ ప్రయత్నించారు. అయితే, స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసాభాసగా మారింది. బీజేపీ, ఆప్ నేతలు ఒకరిపై ఒకరు దాడుల�
ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ప్రస్తుతం బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నాడు. ఆయనను ఈ నెల 8న సీబీఐ అరెస్టు చేసింది. తిహార్ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధిం�
సోదరుడి హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. ఈ అక్రమ కేసులో 2012లో కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు కోర్టు స్టేను రద్దు చేసి, నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాపై పెట్టిన తప్పుడు కేసులను మళ్లీ తిర�
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు, నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వేధింపులకు గురి చేసిన కొడుకు-కోడలికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సూర్య తేజ ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేశారు.
బిహార్కు చెందిన నేహా సింగ్ భోజ్పురి జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక ప్రైవేటు పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కోవిడ్ సమయంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పాట విడుదల చ
ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్బీయూ ముసుగులో సిసోడియా రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డా�
సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ రోజు మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు. దీంతో ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరగనుంది. రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంల�
ఎన్టీఆర్ జిల్లా, చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో గరుడ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికిపైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది.
పాశ్చాత్య దేశాల మద్దతు యుక్రెయిన్కు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘యుక్రెయిన్పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదు. ఏడాదిక్రితం ప్రపంచమంతా యుక్రెయిన్కు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు యుక్రెయిన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా చెప్తున్నా..