Home » Author »Narender Thiru
తాజాగా ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వేపై పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వేకువఝామున అనేక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డట్లు ఘజియాబాద్ రూరల్ డీసీపీ రవికుమార్ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్
సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదముద్ర వేశారు. ఈ నెల 22న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి సమావేశం జరుగుతుంది. అదే రోజు ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు స్టాండింగ్ కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికకు సం�
తాజాగా మరో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కూడా భారీ సంఖ్యలో విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 500 కొత్త విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ బస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్లు కాంగ్రెస్, తెలుగు దేశం వాళ్లు పాలించారు. అయితే, తెలంగాణ అభివృద్ధి చెందలేదు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ దశ, దిశ మార్చారు. ప్రతిపక్షాలు సింగూరు జలాలు మెదక్ హక్కు అని ఎన్నికల కోసం వాడుకున్నాయి.
నిక్కీ యాదవ్- సాహిల్ గెహ్లాట్ సహజీవనం చేశారని అందరూ భావిస్తుండగా, వాళ్లిద్దరూ గతంలోనే పెళ్లి చేసుకున్నారని తాజాగా తేలింది. 2020 అక్టోబర్లో నోయిడాలోని ఒక గుడిలో వీరు వివాహం చేసుకున్నారు. ఈ విషయం సాహిల్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అయితే, వాళ్�
గత నెలలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు స్వర భాస్కర్ గురువారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను గత జనవరి 6న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు స్వర భాస్కర్ వెల్లడించింది. ట్విట్టర్లో దీనికి సంబం�
నచ్చావులే చిత్రంతో కథానాయకుడిగా మారిన తనిష్ ఆ తర్వాత ‘మేం వయసుకు వచ్చాం’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ ‘రైడ్’ వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా చేశాడు. ఆ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ వరుసగా చిత్రాలు చేస్తూ, ప్రేక్షుకుల్ని అలరిస్తున్
ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒకరు. గతంలో కూడా ఆయన పేరు ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే, ఇంతకాలం నితీష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడలేదు. తాజాగా దీనిపై నితీష్ కుమ�
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఒకటైతే.. ప్రచారం జరిగింది మరోటి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాల్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18, శనివారం దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల్ని తీసుకొస్తారు. మిలిటరీ విమానమైన బోయింగ్ సీ17 విమానంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నుంచి చీతాల్ని గ్వాలియర్
కొందరు ఐటీ అధికారులు, బీబీసీ అధికారులు ఇంకా బీబీసీ కార్యాలయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది అధికారులు అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే నిద్రపోతున్నారు. ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లోని సిబ్బందికి సంబంధించిన ల్యాప్టాప్స్, మొబైళ్లను స్వా�
సత్యం శివం సుందరం అనే చిత్రం కోసం దర్శకుడు రాజ్ కపూర్ ఈ లుక్ టెస్ట్ నిర్వహించారు. కారణం.. అంతకుముందు వరకు జీనత్ నటించిన చిత్రాల ద్వారా ఆమెకు పాశ్చాత్య దేశాల తరహా నటీమణి అనే ఇమేజ్ వచ్చింది. దీంతో తన పాత్రకు జీనత్ సరిపోతుందా.. లేదా అని రాజ్ కపూర్ �
ఒక చాయ్వాలా బెంజ్ కారు కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. అహ్మదాబాద్కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ అనే ఒక వ్యక్తి ఎంబీయే చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత ఐఐఎం-అహ్మదాబాద్ దగ్గర్లోనే 2017లో ‘ఎంబీయే చాయ్వాలా’ పేరుతో ఒక టీ స్టాల్ ఓపెన్ చేశాడు.
పృథ్వీ షా తన స్నేహితుడితో కలిసి బుధవారం సాయంత్రం మ్యాన్సన్ క్లబ్ ఆఫ్ సహారా అనే స్టార్ హోటల్కు వెళ్లాడు. అనంతరం హోటల్లోని క్లబ్ నుంచి తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తులు పృథ్వీ షాను సెల్ఫీ అడిగారు. వారికి షా సెల్ఫీ ఇచ్చారు. అయితే, ఇంకో సెల్ఫీ క�
తాజాగా ఈ చిత్రంలోని ‘జూమే జో పఠాన్’ పాటకు భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో వీరి స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
అమెరికాలోని దాదాపు 45 రాష్ట్రాల్లో క్యాలిఫోర్నియా లాటరీ నిర్వాహకులు పవర్ బాల్ జాక్పాట్ పేరుతో ఈ లాటరీ నిర్వహించారు. ఇందులో ఒక్క టిక్కెట్ ఖరీదు రెండు డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.160. లాటరీ మొత్తం ఎంత అనేది ముందు తెలియదు. టిక్కెట్ల అమ్మకాలు, �
మీడియాను కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. మోదీ దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తే మీడియాపై ఐటీ దాడులు చేయిస్తారా? మీడియాపై ఐటీ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. మోదీ పాలన నియంతను తలపిస్తోంది.
చాలా మంది ఆటగాళ్లు 80-85 శాతం మాత్రమే ఫిట్గా ఉంటారు. కానీ పూర్తి ఫిట్గా కనిపించి, టీమ్లోకి వచ్చేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారు. సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం బుమ్రా ఎంపిక విషయంలో నాకు, జట్టు మేనేజ్మెంట్కు మ�
ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక యువకుడు ఈవ్ టీజింగ్కు పాల్పడ్డాడు. వారి వెంట పడుతూ, ఆ అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడు. దీంతో కోపం తెచ్చుకున్న అమ్మాయిలు ఆ యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు.
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. దీనికోసం సోమవారం ఇద్దరూ గోవా చేరుకున్నారు. దక్షిణ గోవా జిల్లా, క్యానకోనా తాలూకాలోని ఒక హోటల్లో బస చేశారు. సెలబ్రేషన్స్లో భాగంగా అక్కడి పాలోలెమ్ బీచ్కు వెళ్లారు.