Home » Author »Narender Thiru
విప్రో సంస్థ గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని ఫ్రెషర్లుగా తీసుకుంది. వీరికి కంపెనీ శిక్షణ ఇచ్చింది. ట్రైనింగ్ పూర్తైన వాళ్లంతా ఆన్బోర్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి మొదట రూ.6.5 లక్షల వార్షిక వేతనాన్ని సంస్థ ప్రకటించింది. అయితే,
గన్నవరం ఘర్షణల కేసులో సోమవారం పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం పట్టాభిని, మరో పది మంది టీడీపీ నేతలను పోలీసులు గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా జడ్జి ముందు పట్టాభి తన వాంగ్మూలం ఇచ్చారు.
ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్, ఇటీవల బీజేపీతోపాటు, సీఎం ఏక్నాథ్ షిండేపై ఆరోపణలు చేస్తున్నారు. శివసేన గుర్తు కోసం రూ.2000 కోట్ల ఒప్పందం కుదిరిందని ఇటీవలే ఆరోపించిన సంజయ్ రౌత్ తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు.
ఇప్పటివరకు ఏపీ గవర్నర్గా కొనసాగిన బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. దీంతో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు అన్ని ఏర్�
బిహార్ రాజధాని పాట్నాలో కిసాన్ సమాగం పేరుతో మంగళవారం ఒక కార్యక్రమం జరిగింది. దీనికి సీఎం నితీష్ కుమార్తోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఇది రైతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారుల్లో ఒకరు ఇంగ్లీష్ల�
నాగాలాండ్, దిఫూపర్లో మంగళవారం జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేర్చే హామీల గురించి వివరించారు. ‘‘రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై దాడి జరుగుతోంది. ప్రజల్ని క�
ఏపీ, తెలంగాణల్లో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు తమన్నాను అంబాసిడర్గా నియమించుకున్నట్లు ‘ష్యూర్ రెస్ట్’ కంపెనీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో తమ మార్కెట్ మరింత వేగంగా విస్తరించుకునేందుకు తమన్నాతో భాగస్వామ్యం ఉపయోగపడుతుందని కంపె�
డి.రూపా మౌడ్గిల్ (ఐపీఎస్), రోహిణి సింధూరి (ఐఏఎస్)లను తమ విధుల నుంచి బదిలీ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ అయ్యాయి. వీరిలో రూప భర్త అయిన మునిష్ మౌడ్గిల్ (ఐఏఎస్)ను ప్రభుత్వ ప్రచార విభాగానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ కూడా ప్రభుత్వ�
టీడీపీ నేతలు పట్టాభితోపాటు, దొంతు చిన్నా, ఇతర నేతల్ని పోలీసులు కోర్టుకు తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. సోమవారం అదుపులోకి తీసుకున్న టీడీపీ నేతలను కోర్టులో హాజరు పరిచేందుకు వారిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు ప�
తాజాగా పాకిస్తాన్ను ఆ దేశంలోనే విమర్శించారు బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్. 26/11 ముంబై దాడుల సూత్రధారులు పాకిస్తాన్లో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన ఆ దేశంలోనే విమర్శించారు. ప్రముఖ కవి ఫయాజ్ అహ్మద్ ఫయజ్ స్మారకార్థం పాకిస్తాన్లో ఇట�
కేరళలోని పాలక్కడ్కు చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ దంపతుల 15 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి సోకింది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో చిన్నారి బాధపడుతోంది. ఇది ప్రాణాంతక వ్యాధి. దీనికి చికిత్స చేయాలంటే రూ.17 కోట్లు అవసరమవుతాయి.
2021లో అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత నుంచి అఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించారు. అన్ని వ్యవస్థలనూ స్వాధీనంలో ఉంచుకుని పాలిస్తున్నారు. అయితే, వాళ్లు పాలన చేపట్టినప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి దిగజారింది. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయింద�
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ఎందరో శివ భక్తులు మహా శివరాత్రి సందర్భంగా కన్వర్ యాత్ర చేస్తారు. అంటే గంగోత్రి, గోముఖ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటారు. పాదయాత్ర చేస్తూ ఆయా దేవాలయాలకు తరలివెళ్తారు.
చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాలకు సూచించింది. చిన్న పిల్లల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చికిత్స అందించాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో గత జనవరి నుంచి అడెనో వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.
ఒక మత గురువు కూడా పెళ్లిలో ఏర్పాటు చేసిన డీజే, డాన్స్లపై తన అసహనం వ్యక్తం చేశాడు. డీజే ఏర్పాటు చేసిన కారణంగా పెళ్ళి (నిఖా) జరిపించేందుకు అతడు నిరాకరించాడు. డీజే ఏర్పాటు చేసిన వరుడి కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బాలిక కాస్త వింతగా ప్రవర్తిస్తుండటంతో, బాలికకు దెయ్యం పట్టిందేమోనని బాలిక తల్లి భావించింది. దీంతో బాలికను ఆమె తల్లి ఒక భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లింది. అతడు భూతవైద్యం పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు
భూకంప శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, వైద్య సహాయం అందించడం, ఔషధాలు, ఆహారం వంటివి పంపిణీ చేయడం లాంటి అనేక పనులు భారత బృందాలు చేపట్టాయి. టర్కీలో భారత బృందాలు చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. శనివారం భారత బృందం ఇండియా తిరిగొచ్చింది.
తాజాగా ఒక వృద్ధ జంట అలాంటి అపురూపమైన దాంపత్య బంధానికి నిదర్శనంగా నిలిచింది. వృద్ధుడైన భర్తకు అతడి భార్య తన చేత్తో అన్నం తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో తెలీదు.
కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ నాయకత్వంలోని సౌరాష్ట్ర జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కెప్టెన్ జయదేవ్ ఆటగాడిగానూ సత్తా చాటారు. ఫైనల్ మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీశాడు. అందులో రెండో ఇన్నింగ్సులోనే ఆరు వికెట్లు తీయడం విశే�
తాజాగా కేరళలో ఒక టీనేజీ అమ్మాయి పదిహేడేళ్ల వయసులోనే లివర్ దానం చేసింది. పన్నెండో తరగతి చదువుతున్న దేవానంద అనే అమ్మాయి, తన తండ్రి కోసం ఈ త్యాగం చేసింది. నిబంధనలు దీనికి అంగీకరించకపోయినప్పటికీ, కోర్టు ప్రత్యేక అనుమతితో ఆమె తన తండ్రికి లివర్ ఇ�