Home » Author »Narender Thiru
ఒక వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు. తాజా ఘటన మహారాష్ట్ర, ముంబై పరిధిలో జరిగింది. హార్ధిక్ షా అనే వ్యక్తికి, మేఘ (37) అనే మహిళతో మూడేళ్లుగా పరిచయం ఉంది. కొన్ని నెలలుగా వీళ్లు ముంబై సమీపంలోని అద్దె ఇంట్లో సహజీవనం చేసేవాళ్లు.
మంత్రి మాట్లాడుతుండగా, జనంలోంచి ఒక వ్యక్తి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించాడు. తన భార్య అంగన్వాడీ సెంటర్లో వంట పని చేస్తోందని, ఆమెకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాలు ఎప్పుడు చెల్లిస్తారని ఆయన మంత్రిని ప్రశ్నించారు.
ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇరువైపులా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్గంలో సికింద్రాబాద్ వచ్చే లేదా సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లలో కొన్నింటిని పూర్త�
బీబీసీ.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ రైడ్స్ చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదు. బీబీసీ తీస
ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, హంగ్ వస్తుందంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఠాక్రే ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారంగా కోమటిరెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. హంగ్ వ్యాఖ్యలు తాను కావాలని అ�
కేరళకు చెందిన ఒక బామ్మ మాత్రం 67 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతోంది. రోప్ సైక్లింగ్ చేస్తూ వావ్ అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఒక సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఆ బామ్మ టాలెంట్కు, ధైర్యానికి నెటిజన్లు ఫ�
నారా లోకేష్పై రోజా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, టీడీపీ కార్యకర్తలు రోజా ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. దీంతో ఈ అంశంపై రోజా స్పందించారు. నారా లోకేష్పై మండి పడ్డారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
విమానాలు తయారు చేసే ఎయిర్ బస్ సంస్థ నుంచి 250 విమానాలు కొనుగోలు చేసేందుకు దేశీయ సంస్థ ఎయిర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 250 విమానాల్లో 40 భారీ ఏ350 విమానాలు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, ఎయిర్ బస్ సంస్థ అధినేత గ్విల్లామే ఫౌరీ, రత
సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ వాటిని షేర్ చేస్తూ, కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లికి హాజరైన అతిథులు, సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా�
వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్న నవీన్ చంద్ర తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వాలంటైన్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
సోషల్ మీడియా వేదికగా సోమవారం తన అనారోగ్యంపై ఒక పోస్ట్ చేశారు. తను గుండె జబ్బుతోపాటు పలు సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రకారం.. ‘‘నేను గుండె సంబంధిత సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్య�
మరో వివాదం ఎయిర్ ఇండియా సంస్థను చుట్టుముట్టింది. ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన పైలట్ ఒకరు విదేశాల నుంచి రెండు ఐఫోన్14లు తీసుకొస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో దొరికిపోయాడు. దీంతో అతడికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు అధికారులు.
తెలంగాణలో రెండు, ఏపీలో మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణకు సంబంధించి ఒక టీచర్ల ఎమ్మెల్సీ స్థానం (ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్), ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి (హైదరాబాద్) ఎన్నికలు జరుగుతాయి.
ఈ సోదాల సందర్భంగా బీబీసీ అధికారుల మొబైల్ ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే అధికారులు ఎవ్వరినీ ఆఫీసు నుంచి బయటకు వెళ్లనీయడం లేదు. బీబీసీ ఆఫీసుల్లోని అకౌంటింగ్ డిపార్ట్మెంట్కు చెందిన కంప్యూటర్లను తనిఖీ చేయడం �
తమ రాష్ట్రమైన కేరళతో అసలు సమస్యేంటో అమిత్ షా చెప్పాలని విజయన్ డిమాండ్ చేశారు. కేరళలో అన్ని వర్గాల ప్రజలు బాగానే ఉంటున్నారని, ఎవరితో, ఎవరికీ సమస్య లేదని విజయన్ అన్నారు. ఆదివారం సీపీఎం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో విజయన్ మాట్లాడారు. ఈ సందర్భ�
నెడుమారన్కు ప్రభాకరన్ సన్నిహితుడిగా పేరుంది. తంజావురులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నెడుమారన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు.
ఆదివారం కూడా అమెరికా గగనతలంపై మరో అనుమానాస్పద వస్తువు కనిపించింది. అమెరికా-కెనడా సరిహద్దులో లేక్ హురాన్పై ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువును ఎఫ్-16 యుద్ధ విమానం పేల్చివేసింది. ఇలా రోజుల వ్యవధిలోనే అమెరికా గగనతలంపై అనుమానాస్పద వస్తువులు �
ఈ భూకంపం వల్ల కొన్ని కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే, ఇంకొన్ని కుటుంబాల్లో అయినవాళ్లు దూరమయ్యారు. ప్రాణాలతో బయట ఉన్న వాళ్లు.. శిథిలాల కింద ఉన్న తమ వాళ్ల గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. శిథిలాల నుంచి తమ వాళ్లు క్షేమంగా బయటపడతారేమో అని
శిథిలాల కిందే చిక్కుకుని నీళ్లు, ఆహారం లేక సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. బాధితులంతా ప్రాణాలు బిగబట్టుకుని, ఎవరో ఒకరు తమను రక్షించకపోతారా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లలో అప్పుడే పుట్టిన, నెలల వయసున్న
చాలా మంది తమ పెళ్లి రోజు కూడా పరీక్షలకు హాజరవుతుంటారు. అది కూడా పెళ్లి దుస్తుల్లోనే ఎగ్జామ్స్కు వెళ్తుంటారు. తాజాగా ఒక మహిళ పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోం