Home » Author »Narender Thiru
ఇప్పటికే కొందరు ఆటగాళ్లకు బేస్ ప్రైస్ నిర్ణయించారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిర్ణయించారు. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వాళ్లు ఎంపికయ్యే అవకాశం ఉంది. భారత ప్లేయర్లలో కొందరికి వేలంలో రూ.కోటి కంటే ఎ�
దేశంలో భారీ స్థాయిలో హెలికాప్టర్లు, వాటి సామగ్రి వంటివి తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆధునిక సాంకేతికతతో భారత్ వీటిని తయారు చేయబోతుంది. బెంగళూరు సరిహద్దులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఎయిర్ షో జరుగుతుంద�
అలోక్ అనే పదిహేనేళ్ల బాలుడు తల్లితోపాటు, ఆమె పని చేసే ఎయిర్ కూలర్ ఫ్యాక్టరీకి వెళ్లాడు. ఈ ఫ్యాక్టరీ బిల్డింగ్లో బాలుడు ఎలివేటర్ దగ్గర పని చేస్తున్నాడు. రెండో ఫ్లోర్లో పని చేస్తుండగా పొరపాటున ఎలివేటర్ షాఫ్ట్లో పడిపోయాడు. లోపలి వైర్లలో చి�
ఇది అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇదే క్రమంలో శనివారం ఖమిలన్ డ్యూటీలో ఉండగా అడవి ఏనుగు దాడి చేసింది. అతడిని తొక్కి గాయపరిచింది. వెంటనే స్పందించిన ఆర్మీ సిబ్బంది ఖమిలన్ను రక్షించి, బసిష్ట ప్రాంతంలోని ఆర్మీ ఆస్పత
అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లస్ సంస్థలతోపాటు మొత్తం 20 ఆన్లైన్ సంస్థలకు ఈ నెల 8న షోకాజ్ నోటీసులు జారీ చేసింది డీసీజీఐ. డిసెంబర్ 12, 2018 నాటి హైకోర్ట్ ఆర్డర్ ప్రకారం ఇలా అనుమతులు లేకుండా ఔషధాలు విక్రయించడం నిబంధనలను ఉల్లంఘించడమే.
ఇటీవల ఉత్తరాఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన పేపర్లు వరుసగా లీకయ్యాయి. దీనిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పుష్కర్ సింగ్ ధామి �
మ్యాచ్కు సంబంధించి పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనే కాకుండా, ఇతర దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ అమితాసక్తి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది.
సాయంత్రం 04.18 గంటలకు, నాగావ్ పరిధిలోని పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ (జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ఈ విషయాన్ని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తన
ఇంగ్లండ్లోని ఎస్సెక్స్ కౌంటీకి చెందిన రిచర్డ్.. డ్రగ్స్ వ్యాపారాన్ని నిర్వహించేవాడు. ఈ క్రమంలో 2016లో సుమారు రూ.8 కోట్ల విలువైన లిక్విడ్ అంఫెటమైన్ అనే డ్రగ్ను దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ (ఎం)తో జత కట్టినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఎందుకంటే ఎందరో కాంగ్రెస్ కార్యకర్తల్ని చంపించిన పార్టీ సీపీఐ (ఎం). అలాంటి పార్టీతో కాంగ్రెస్ జత కట్టిందంటేనే ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోబోతుందని అర్�
తమ గగనతలంపై ఎగురుతున్న వస్తువును యూఎస్ ఎఫ్-22 ఫైటర్ జెట్ ద్వారా అమెరికా శనివారం కూల్చివేసిందని కెనడా వెల్లడించింది. తమ అనుమతి మేరకే అమెరికా ఈ వస్తువును కూల్చివేసినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఉత్తర కెనడాలోని, యుకోన్ ప్రాంతంలో
గాజియన్టెప్ పట్టణంలోని ఆస్పత్రిలో కూడా కొందరు శిశువులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడి నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో శిశువులు చికిత్స తీసుకుంటున్నప్పుడు భూకంపం సంభవించింది. ఈ సమయంలో ఐసీయూలోని ఇంక్యుబేటర్లలో చాలా మంది శిశువుల
శనివారం జరిగిన ఫైనల్స్లో పవిత్ర వెంకటేశ్ 4 మీటర్ల రేంజ్, రోసీ మీనా అనే మరో అథ్లెట్ 3.90 మీటర్ల రేంజ్ పూర్తి చేశారు. దీంతో పవిత్ర వెంకటేశ్కు సిల్వర్ మెడల్, రోసీ మీనా బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. జపాన్కు చెందిన మయూ నాసు బంగారు పతకం గెలుచుకుంది.
తమకు నచ్చిన కొటేషన్లతో ఆటగాళ్లపై ఫ్యాన్స్ ప్లకార్డులతో అభిమానం చూపిస్తుంటారు. తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్పూర్ వేదికగా జరిగిన మ్యాచులో కోహ్లీ అభిమాని ఒక ప్లకార్డు పట్టుకున్నాడు. అయితే, ఈ ప్లకార్డుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు స�
శిథిలాల కింద నుంచి బయటపడ్డప్పటికీ, ప్రాణాలు దక్కడం లేదు. తాజాగా ఒక 40 ఏళ్ల మహిళ దాదాపు 104 గంటలు శిథిలాల కింద చిక్కుకుని, బయటపడింది. అయితే, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. సోమవారం ఉదయం టర్కీ, సిరియాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ
జట్టులో కీలక ప్లేయర్గా ఉన్న స్మృతి మంధాన ఆడటం అనుమానంగా ఉంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్లో ఆడుతుందా లేదా అని అనుమానం తలెత్తుతోంది. జట్టు కూర్పు గురించిన వివరాల్ని బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిత్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ రెడ్డిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది. మాగుంట రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాల్ని ప్రస్తావించింది. బీఆర్ఎస్ ఎమ్మె
టర్కీ, సిరియాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ భూకంపంలో 27,000 మందికి పైగా పౌరులు మరణించారు. సోమవారం నుంచి విజయ్ కుమార్కు సంబంధించిన సమాచారం కూడా లభించలేదు. అప్పటి నుంచి అతడి గురించి అన్వేషణ కొనసాగింది.
కేఎల్ రాహుల్ శక్తిసామర్ధ్యాలపై నాకెలాంటి సందేహం లేదు. కానీ, అతడి ప్రదర్శన మాత్రం అంచనాలకు చాలా దూరంలో ఉంది. ఎనిమిదేళ్లుగా 46 టెస్టు మ్యాచులు ఆడి, 34 మాత్రమే సగటు ఉందంటే.. అది చాలా సాధారణం. ఇంకెవరైనా ఇలా ఆడుంటే అతడికి అన్ని అవకాశాలు వచ్చుండేవి కావ
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్, 46వ ఓవర్ బౌలింగ్ చేసే సమయంలో రవీంద్ర జడేజా తన చేతి చూపుడు వేలికి క్రీమ్ రాసుకున్నాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, ఆర్టికల్ 2.20 ప్రకారం ఇలా చేయడం నేరం. ఇది క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయడమే. దీంతో జడేజాపై ఐసీసీ చర్యలు తీసుకుం�