Home » Author »Narender Thiru
ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ట్విట్టర్లో స్పందించారు. ఒక కార్టూన్తో కూడిన ట్వీట్ చేశారు. అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. కీప్ ఇట్ అప�
ఇన్ఫోసిస్ వర్గాల ప్రకారం.. గ్రాడ్యుయేషన్ పూర్తైన చాలా మంది సంస్థలో ట్రైనీలుగా చేరుతారు. వీరికి ఉద్యోగంలో చేరిన తర్వాత సంస్థ శిక్షణ ఇస్తుంది. అనంతరం వీరికి ఇంటర్నల్గా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే కారణంతో తాజాగా 600 మం�
వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దాం. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జవాన్ల గుర్తుగా జరపాలని వీహెచ్పీ నిర్ణయించింది.
వచ్చే ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని ఏపీ మంత్రులు కూడా చెప్పారు. దీంతో రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏపీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారికంగా
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్పై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీళ్లను మహారాష్ట్రకు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంపై మండిపడ్డారు. ‘‘కేసీఆర్ నిర్ణయంతో ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే కరీంనగర్, నిజామ
వీణా రాణి మాత్రం 17 సంవత్సరాలకే అనారోగ్యంతో మరణించింది. ఈ విషయాన్ని ఢిల్లీ జూ అధికారులు వెల్లడించారు. వీణా రాణి లివర్ సంబంధిత సమస్యతో కొంతకాలంగా బాధపడుతోంది. ఇటీవల ఈ పులి రక్త నమూనాలు సేకరించిన అధికారులు పరిశీలనకు పంపారు.
వర్షాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ దిగువన ఉన్న గ్రామాలకు భారీ నష్టం కలుగుతోంది. పెద్ద రాళ్లు, మట్టి వంటివి పడటంతో పలువురు మరణిస్తున్నారు. ఇండ్లు ధ్వంసమవుతున్నాయి. కొండ దిగువన ఉన్న రహదారులు స్తంభించిపో
కోచ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఒక కబడ్డీ క్రీడాకారిణి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బాధితురాలు గతంలో జాతీయ మహిళా కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అత్యాచార ఘటనపై ద్వారకలోని బాబా హరిదాస�
సోమవారం నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణితోపాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనువాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటంరెడ్డిపై విమర్శలు చేశారు.
బిహార్, సారణ్ జిల్లా ముబారక్పూర్లో గ్రామ పెద్దల్లో ఒకడైన విజయ్ యాదవ్పై ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అమితేష్ కుమార్, అతడి ఇద్దరు స్నేహితులే తనపై కాల్పులు జరిపి ఉంటారని విజయ్ యాదవ్ భావించాడు.
టర్కీలో ప్రస్తుతం వేలాదిమంది స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బ్రతికి ఉన్నవారిని రక్షించడంతోపాటు, మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,800 మందికిపైగా మరణించగా, 5 వేల మందికిపైగా గాయపడ్డారు. తాజా సహాయక చర్యల్లో భాగంగా శిథి�
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్ర్రక్రియ గత వారమే మొదలైంది. మంగళవారమే నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. అయితే, సోమవారం వరకు అక్కడ దాఖలైన నామినేషన్లు ఆరు మాత్రమే.
జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా నూతన జడ్జీలుగా ప్రమాణం చేశారు. ఐదుగురు నూతన జడ్జీల చేరికతో సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య 27 నుంచి 32కు పెరిగింది.
శనివారం సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో బెలూన్ను అమెరికా ఎఫ్-22 విమానం నుంచి మిస్సైల్ ప్రయోగించి పేల్చివేసింది. అయితే, అమెరికా చర్యపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అమెరికాపై తగిన విధంగా స్పందిస్తామని చైనా హెచ్చరించింద�
తాజాగా డెల్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. త్వరలోనే 6,650 మంది ఉద్యోగుల్ని తొలగించాలని డెల్ నిర్ణయించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం కావడం గమనార్హం. ఇటీవల పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం �
సోమవారం వేకువఝామున నాలుగు గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. టర్కీలోని దియర్బకిర్, అదానా, గాజియాంటెప్ ప్రాంతాల్లో, సిరియాలోని అలెప్పో, లతాకియా, హామా, టార్టస్ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది.
నెల రోజుల వ్యవధిలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడటం ఇది మూడోసారి. నామినేటెడ్ సభ్యుల విషయంలో ఆప్, బీజేపీ మధ్య తలెత్తిన వివాదం కారణంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాపడుతూ వస్తోంది. ఉదయం 11.30 గంటలకు డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ప్
250 స్థానాలుగల ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలుచుకుంది. మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి మేయర్ పీఠం సులభంగా దక్కుతుందని భావించారు. అయితే, రెండు నెలలైనప్పటికీ మేయర్ ఎన్నిక �
క్షుచాంగ్-గ్వాంజో రహదారిపై ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పది నిమిషాల వ్యవధిలోనే ఈ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో మంటలు చెలరేగాయి. కొన్ని వాహనాలు ధగ్ధమయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో 16 మంది ప్రయాణికులు మరణించారు.
గత ఏడాది భారీ స్థాయిలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు, ఆదాయం తగ్గినట్లు ఒక నివేదికలో తేలింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ, మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం �