Home » Author »Narender Thiru
నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ఇక్కడ బీజేపీ-ఎన్డీపీపీ కూటమి కలిసి పోటీ చేయనుంది. ఈ నేపథ్యలో ఇరు పార్టీలు 40:60 నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు నాగాలాండ్ అసెంబ్లీకి బీజేపీ 20 స్థానాల్లో పోటీ పడనుంది.
వాషింగ్టన్ డీసీలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో రక్షణ రంగంలో సహకారం, సాంకేతికత వంటి అంశాలపై చర్చించారు. గతంలోకంటే మరింత విస్తృతంగా రక్షణ రంగం, కీలకమైన సాంకేతిక రంగాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. అజిత్ ధోవల్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి నిధుల కేటాయింపు 13 శాతం ఎక్కువగా ఉంది. 2023-24కుగాను రక్షణ శాఖకు రూ.5.39 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.5.25 లక్షల కోట్లుగా మాత్రమే ఉంది. ప్రస్తుతం చైనాతోపాటు, పాకిస్తాన్ నుంచి కూడా ఇండియాకు ప్రమ�
తాజా బడ్జెట్ ప్రకారం.. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లుగా ఉంది. ఏపీకి సంబంధించి నిధుల కేటాయింపు ఇలా ఉంది. రాష్ట్రంలోని కీలక పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.683 కోట్లు కేటాయించింది కేంద్రం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర
‘వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోయే ముందు కోటం రెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారు. సానుభూతి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల ముందే చెప్పొచ్చు కదా? ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా?
ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలలో ఇదీ ఒకటి.
కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని విధానాల్నే అమలు చేస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), స్పెయిన్, స్కాట్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని విధానమే అమలవుతోంది. ఈ దేశాల్లోని అనేక కంపెనీలు ఈ �
రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని యుక్రెయిన్కు అమెరికా అందించబోతుంది. వీటిలో లాంగ్ రేంజ్ రాకెట్లు, ఇతర విలువైన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ వారమే ఈ సాయంపై అమెరికా నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పూనే సమీపంలోని యవత్ గ్రామం దగ్గర హైవేపై ఒక ట్రక్కు నిలిచి ఉంది. ఉదయం ఐదు గంటల సమయంలో పూనే నుంచి వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ఈ ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. అయితే, గాయపడ్డవారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంద�
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను క్రీడారంగానికి రూ.3,397 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది క్రీడా రంగం అభివృద్ధికి, క్రీడాకారులకు మేలు కలిగిస్తుంది. రాబోయే ఆసియా గేమ్స్, వచ్చే ఏడాది జరగబోయే ఒలంపిక్స్లో మరింతగా రాణించేందుకు ఈ నిధుల �
మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలంలోని కేజీ టూ పీజీ విద్యా ప్రాంగణాన్ని మంత్రి కేటీఆర్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ పాఠశాలతోపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన 22 పాఠశాలలు కూడా ప్�
శాంతి భూషణ్ న్యాయవాదిగానే కాకుండా కేంద్ర న్యాయ శాఖ మంత్రిగానూ సేవలందించారు. ఆయన ఉత్తర ప్రదేశ్లోని బిజ్నోర్లో 1925, నవంబర్ 11న జన్మించారు. న్యాయవాద వృత్తి చేపట్టిన శాంతి భూషణ్ వివిధ హోదాల్లో పని చేశారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పన�
15 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. దీనికి మొత్తం 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2,86,051 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలు వె�
ప్రస్తుతం రిషబ్ పంత్ ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఇప్పటికే సర్జరీలు పూర్తయ్యాయి. ఈ సర్జరీ నుంచి కూడా అతడు వేగంగా కోలుకుంటున్నాడు. తన సర్జరీ పూర్తైందని, కోలుకుంటున్నానని కూడా పంత్ తన సోషల్ మీడియా ఖాత�
ఇప్పటికే ఆశారాం బాపు జోధ్పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జోధ్పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఆశారాం బాపు దోషిగా తేలాడు. దీంతో ఈ కేసులో అతడికి ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా మంగళవారం పార్లమెంట్లో ప్రసంగించారు. అయితే, ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌధురి, శశి థరూర్ వంటి నేతలు విమర్శలు గుప్పించారు.
ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలు, క్రికెటర్లు, క్రీడాకారులు అభినందించారు. దేశానికి ప్రపంచ
కాయిన్ ఫ్లిప్పింగ్ గురించి మనందరికీ తెలిసిందే. చేతిలో ఉన్న కాయిన్ ఎగరేసి, అది కిందపడగానే దాన్ని చేతితో మూసేస్తాం. సాధారణంగా ఇది మనుషులే చేయగలరు. జంతువులు చేయడం చాలా అరుదు. కానీ, ఒక పిల్లి మాత్రం ఈ కాయిన్ ఫ్లిప్పింగ్ నేర్చుకుంది.
అనుష్క-కోహ్లీ జంట తరచూ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. ఇద్దరూ వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉంటారు. కోహ్లీ క్రికెటర్గా జాతీయ జట్టుకు ఆడుతూ ఉంటే, అనుష్క శర్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇద్దరికీ విశ్రాంతి సమయం దొరికేది చాలా తక్కువ.