Home » Author »Narender Thiru
గత నవంబర్లో కూడా విదేశాంగ శాఖలో పని చేసే ఒక ఉద్యోగి, పీఐఓస్కు కీలక సమాచారం చేరవేసినట్లు వెల్లడైంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. తాజాగా మరోసారి ఇద్దరు అధికారులు ఇలాగే పాక్ అధికారుల వలలో చిక్కినట్లు గుర్తించారు.
ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. జెబెర్హా పట్టణం, క్వజాకెలే ప్రాంతంలోని ఒక ఇంట్లో ఆదివారం బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీ జరుగుతుండగా ఆయుధాలు ధరించిన ఇద్దరు చొరబడ్డారు. పార్టీలో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
మొదటి వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చిన నెల రోజులకే తెలుగు రాష్ట్రాలకు మరో రైలును అందించబోతుంది కేంద్రం. ఈ సారి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ రైలు నడవనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది తిరుపతి వెళ్తుంట�
ట్విట్టర్ కోసం రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నట్లు గతంలో మస్క్ వెల్లడించాడు. అయితే, మస్క్కు మరో నాలుగు కంపెనీలున్నాయి. ప్రధాన కంపెనీ టెస్లాతోపాటు, ద బోరింగ్ కంపెనీ, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ అనే మరో నాలుగు కంపెనీలకు మస్క్ అధినేత.
ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో బెల్జియం జట్టుపై పెనాల్టీ షూటౌట్లో జర్మనీ విజయం సాధించింది. ఫైనల్ ఉత్కంఠగా సాగి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బెల్జియం జట్టును జర్మనీ ఓడించింది. ఒడిశాలోని భువనేశ్వర�
మేడిపల్లి పరిధిలోని, పీర్జాదిగూడ కార్పొరేషన్లోని సాయి ప్రియ సర్కిల్ వద్ద కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి ఆఫీసులో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఇక్కడ నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎస్వోటీ పోలీసులు దాడి చేయడం�
మూడో విడత జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమం పల్నాడు (వినుకొండ)లో సోమవారం జరగనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
త్వరలో పాకిస్తాన్ అసెంబ్లీకి జరగబోయే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయాలని పార్టీ తీర్మానించింది. దీంతో 33 అసెంబ్లీ స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని పార్టీ వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖుర
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. కొంతకాలం నుంచి అక్కడ ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక ఉద్యమాలు ఎక్కువవుతున్నాయి. దీన్ని నిరసిస్తూ ఆస్ట్రేలియాలోని భారతీయులు ఒక నిరసన చేపట్టారు. మెల్బోర్న్లోని ఫెడరేషన్ స్క్వేర్ వద్
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అవుతుంది. వచ్చే ఏడాది వోటాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి �
ఈ టైటిల్ గెలవడం ద్వారా జకోవిచ్.. అంతకుముందు అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రఫెల్ నాదల్ పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. రఫెల్ నాదల్ అత్యధికంగా 22 టైటిల్స్ గెలవగా, జకోవిచ్ కూడా ఈ టైటిల్ విజయంతో 22 టైటిల్స్ గెలిచినట్లైంది.
మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉంది. దీంతో సిరీస్ నిలుపుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. గత వన్డే మ్యాచుల్లో విఫలమైన న్యూజిలాండ్ టీ20లో మాత్రం పుంజుకుని, విజయం సాధించింది.
ఆదివారం ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. లక్ష్యం తక్కువగా ఉండటంతో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది.
ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో వివాదం తలెత్తింది. 7 ప్రశ్నలకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే, వాటిలో తాము నిర్ధరించుకున్న వాటిని మాత్రమే సరైన సమాధానంగా పరిగణిస్తూ బోర్డు నిర్ణయం తీసుకు�
ఈ ఘటన ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్యాం వద్దకు రాగానే అదుపుతప్పింది. ఈ సమయంలో బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో ఘాట్ రోడ్డుపై ఉన్న రక్షణ గోడను ఢ�
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. తాను రాసిన ‘ద ఇండియా వే:స్ట్రాటజీస్ ఫర్ యన్ అన్సర్టైన్ వరల్డ్’ అనే పుస్తకావిష్కరణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణం, మహాభారతం పాత్ర గురించి ప్రస్తావించారు. అలాగే విదేశీ పత్రికలపై కూడా కొన�
రాష్ట్రపతి భవన్ పరిధిలోని అనేక ఉద్యానవనాల్ని సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం కొద్ది రోజులపాటు ఇలా ఇక్కడి ఉద్యానవనాల్ని సందర్శించే అవకాశం కల్పిస్తారు. దీనిలో భాగంగా ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు అందరూ సందర్శించవచ్చ
స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్కు చెందిన తండా దామ్ లేక్లో పిల్లలంతా ఒక చిన్న బోటులో విహారానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలోకి వెళ్లిన తర్వాత ప
బెంగళూరు, కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో నిందితుల దగ్గరి నుంచి 18 అరుదైన జీవుల్ని డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఏడుగురు ప్రయాణికులు లగేజీలో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. న
గుజరాత్లోని వడోదర పట్టణంలో పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. దీంతో పరీక్షను జీపీఎస్ఎస్బీ రద్దు వేసింది. వీలున్నంత త్వరగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన తేదీని తొందర్లోనే ప్రకటిస్తామని జీపీఎస్ఎస్బీ వెల్లడించింది.