Home » Author »Narender Thiru
స్పెయిన్కు చెందిన టోనో పినేరో అనే వ్యక్తి ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో పాత ఇంటి గోడను తవ్వగా అతడికి డబ్బు పెట్టెలు బయటపడ్డాయి. గోడ పగలగొట్టి, డబ్బు పెట్టెలు బయటకు తీసి చూశాడు. ఆ పెట్టెల నిండా స్పెయిన్ కరెన్సీ ఉంది.
ఇప్పటికే ఐదు జట్ల ఎంపిక పూర్తైంది. వచ్చే వారమే ఆటగాళ్ల వేలం జరగనుంది. ఇది కూడా పూర్తైతే త్వరలోనే మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుంది. దీంతో ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న యాజమాన్యాలు తమ జట్లను పటిష్టంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దీనిలో �
యుక్రెయిన్కు చెందిన సాధారణ పౌరులు భారీ సంఖ్యలో మరణిస్తున్నారు. యుక్రెయిన్లోని అనేక ప్రాంతాలపై రష్యా దాడి చేస్తోంది. అయితే, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి దాడి జరగలేదు. దీనికో కారణం ఉంది.
కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ ధోని పొడవైన జుట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో యూత్ అంతా ధోని హెయిర్ కట్ చేయించుకునేవాళ్లు. ఇదే హెయిర్ స్టైల్ ముషారఫ్కు కూడా నచ్చింది. దీనిపైనే ధోనికి ముషారఫ్ ఒక సలహా ఇచ్చారు. ఈ ఘటన 2004లో జరిగింది.
ఈ చిత్రంలోని బేషరం రంగ్ పాటలోని కాస్ట్యూమ్స్ విషయంలో హిందూ సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ‘బాయ్కాట్ పఠాన్’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. తాజాగా ఈ వివాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ అంశంప�
ఈ నెల 13 నుంచి 20 వరకు యెలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్ పరిధిలో ‘ఏరో ఇండియా-2023’ షో జరగబోతుంది. దీంతో ఈ షో జరిగే ప్రదేశానికి 10 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాల్ని, జంతువధని పూర్తిగా బీబీఎంపీ నిషేధించింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ నిషేధం అమలులో ఉం�
ఈ కేసులో సిట్ అధికారులు తాజాగా 935 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. దాదాపు 90 మంది వరకు సాక్షులను విచారించి వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ వాంగ్మూలాలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్, సైంటిఫిక్, బయోలాజికల్ ఆధారాలను కూడా సిట్ అధికారులు చార్జిషీటులో పొం�
ఈ వీడియోలో ఐటన్.. బిల్ గేట్స్కు రోటీ ఎలా చేయాలో నేర్పించారు. బెర్నాథ్తో కలిసి బిల్ గేట్స్ రోటీ తయారు చేసి, టేస్ట్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను.. ముఖ్యంగా భారతీయులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఈ రోటీ వీడియో ప్రధాని మోదీకి కూడా చేరింది.
ఈ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి పలు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ మెట్ల పై నుంచి దిగుతున్నాడు. అయితే, మెట్ల మీద నుంచి కింది ఫ్లోర్కు దిగకుండా మెట్ల పక్కనుండే రెయిలింగ్పై కూర్చుని స్లైడ్ డౌన్ చేద్దామనుకున్నాడు. అంటే రెయిలింగ్పై నుంచి కిందికి జారే�
తెలిసీ తెలియక బుడ్డోడు తండ్రి ఫోన్ నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అంతే.. ఆ బిల్లు చూసి షాకైన తండ్రి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అమెరికాలోని మిచిగాన్కు చెందిన కీత్ స్టోన్హౌజ్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కొడుకు చేజ్కు ఇట�
‘ఆత్మనిర్భర్ భారత్’ ద్వారా దేశంలోనే సొంతంగా ఆయుధాలు, హెలికాప్టర్ల వంటివి తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హెచ్ఏఎల్ సంస్థ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించబోతుంది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే ఈడీ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. ఈ స్కాం ద్వారా వచ్చిన అక్రమ నిధులను కేజ్రీవాల్ గోవా అసెంబ్లీ �
ఇటలీకి చెందిన మాఫియా డాన్ ఎడ్గార్డో గ్రేకో అక్కడ అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఇటలీలో ‘ఎండ్రాంగెటో’ అనే మాఫియా సంస్థను నడిపించాడు. అతడిపై అనేక కేసులు నమోదయ్యాయి. ‘ఎండ్రాంగెటో’.. ఇటలీలోనే అత్యంత భయంకరమైన మాఫియా గ్రూప్.
తాజాగా ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా భారీగా ఉద్యోగుల్ని తొలగించింది. ఇంజనీరింగ్ రోల్స్కు సంబంధించి దాదాపు 15 శాతం ఉద్యోగుల్ని తొలగించింది. మొత్తంగా 1,500 వరకు ఉద్యోగుల్ని బైజూస్ తీసేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని కంపెనీకి చెందిన ఇంజనీరి
ఢిల్లీకి సంబంధించిన అనేక అంశాల్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతోంది. ఢిల్లీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపించే అంశంపై
ఇప్పటివరకు మెన్స్ ఐపీఎల్ మాత్రమే ఉండగా, ఈ ఏడాది నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభం కానుంది. ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ఆటగాళ్లకు గుర్తింపు దక్కింది. ఆర్థికంగానూ ప్రయోజనం కలిగింది. అందుకే త్వరలో ప్రారంభమయ్యే మహిళల ఐపీఎల్ కోసం మహిళా క్రి�
గత జనవరి 20, 21 తేదీల్లో జమ్ము-కాశ్మీర్ పరిధిలోని నల్వాల్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. వరుసగా రెండు రోజులపాటు జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపి తాజాగా నిందితుడు అరిఫ్ను అరెస్టు చేశారు.
ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో పలువురు కీలక వ్యక్తులు సహా మొత్తం 17 మందిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్�
దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ మొదలవుతుంది. ఇండియా మ్యాచ్లు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్తో ఉండటం విశేషం. ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజా గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా 9,168 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. గత డిసెంబర్లో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. మొదట దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 30 తుది గడువుగా నిర్ణయించింది టీఎస