Home » Author »Narender Thiru
అప్పట్లో కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన పలు ఫైల్లు దగ్ధమయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. కలెక్టరేట్కు చేరుకుని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవు�
Hyderabad E-Race: హైదరాబాద్లో జరుగుతున్న ఫార్ములా ఈ-రేసింగ్ ముగిసింది. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేయడంతో, తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడంతో 35 ల్యాప్స్ త్వరగా పూర్తయ్యాయి. ఫార్ములా ఈ-రేసింగ్ విజేతగ�
రామతీర్థ చెక్ పాయింట్ వద్ద ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహిస్తుండగా డ్రగ్స్ తీసుకెళ్తున్న టీనేజ్ కుర్రాడు, రేషమ్ సింగ్ పట్టుబడ్డాడు. వారి వద్ద హెరాయిన్, రూ.8.40 లక్షల నగదు దొరికింది. ఇంటెలిజెన్స్ అధికారులకు అందించిన రహస్య సమాచారం ఆధారంగా పోలీస�
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని కార్ల అమ్మకాలను నిలిపివేయాలని తయారీ సంస్థలు నిర్ణయించాయి. దీనికి కారణం ఉంది. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ప్రకారం.. ఎప్పటికప్పుడు ప్రమాణాల్ని మెరుగుపరుస్తోంది. దీన�
ఒక వ్యక్తి ఆటోకు డబ్బులు లేక తన భార్య మృతదేహాన్ని భుజాలపైనే మోసుకెళ్లాడు. అయితే, అది చూసి కొందరు మానవత్వంతో స్పందించి, సాయపడ్డారు. ఒడిశాకు చెందిన సాములు అను వ్యక్తి, అనారోగ్యంతో ఉన్న తన భార్య గురును ఇటీవల విశాఖపట్నం పరిధిలోని, సంగివలస ఆస్పత్�
బుధవారం రాత్రి ఒక పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకలో ఒక మ్యూజిక్ బ్యాండ్ పాల్గొంది. వేడుక అనంతరం భోజనం చేసేందుకు వెళ్లింది మ్యూజిక్ బ్యాండ్. ఆ సమయంలో అక్కడ తినడానికి ప్లేట్లు లేవు. దీంతో క్యాటరింగ్ సిబ్బందిపై మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు ఆగ్రహం వ�
గురువారం స్కూలు విద్యార్థులతో ఉన్న ఆటో రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. దీంతో ఆటో చాలా దూరం ఎగిరిపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో ఏడుగురు మరణించారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
ఇకపై యూజర్లు రోజువారీగా పరిమితికి మించి ట్వీట్లు చేసే అవకాశం లేదు. అంటే పరిమితి దాటితే ఆ రోజు మళ్లీ ట్వీట్ చేయడానికి లేదు. ఇంకో ట్వీట్ చేయాలంటే మరో రోజు వరకు ఆగాలని సూచించే నోటిఫికేషన్ యూజర్లకు కనిపిస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ఇంటికి వెళ్తుండగా రోడ్డు మధ్యలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. అయితే, కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం జరగలేదు. ధూల్పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి రాజా సింగ్ సురక్షితంగా బయటపడ�
కాంగ్రెస్ పార్టీని వీడిన 12 మందిని టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసిందని, వారిని అక్రమంగా, చట్టవ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని, దీనిపై గతంలోనే ఫిర్యాదు చేశామని రేవంత్ గుర్తు చేశారు. జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ విషయ�
ఈ నెల 16న త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా, సీఎం మాణిక్ సాహా గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది. ఈ ఎన్నికల తర్వాత తిరిగి కొత్�
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై అటు కోటంరెడ్డి, ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆరోపిం
చైనా బెలూన్ల అంశంపై ఇప్పుడు అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా చైనాతో శత్రుత్వం కలిగిన ఇండియా, జపాన్, వియత్నాం వంటివి ఆందోళన చెందుతున్నాయి. దీనిపై అమెరికా అధికారులు ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా, జపాన్తోపాటు 40 ద�
ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించింది. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
గురుగ్రామ్లో ఉంటున్న దంపతుల ఇంట్లో ఝార్ఖండ్కు చెందిన 14 ఏళ్ల ఒక బాలిక కొంతకాలం నుంచి పని చేస్తోంది. నిబంధనల ప్రకారం.. 14 ఏళ్ల వయసున్న పిల్లలతో పని చేయించుకోవడం నేరం. అలాంటిది ఆ బాలికతో ఇంట్లో పని చేయించుకోవడమే కాకుండా, తనపై తీవ్రమైన హింసకు పా�
కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత డిసెంబరు 26న హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కూడా ఈ
ఒకదానితర్వాత ఒకటి కంపెనీలు వరుసగా ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. ఇప్పుడీ జాబితాలో వీడియో కమ్యూనికేషన్ సంస్థ ‘జూమ్’ కూడా చేరింది. కంపెనీలోని ఉద్యోగుల్లో 15 శాతం లేదా 1,300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు జూమ్ ప్రకటించింది.
ఒక వ్యక్తి తనకిష్టమైన ఫుడ్ పేరును టాటూగా వేయించుకున్నాడు. ఒక యువకుడు తనకిష్టమైన రాజ్మా చావల్ పేరును మోచేతి పైభాగంలో, వెనుకవైపు టాటూగా వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ట్వీట్ చేసింది. అతడి పేరు, వివరాల్ని
బుచ్చిబాబు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర వహించాడని, దీని ద్వారా హైదరాబాద్కు చెందిన పలు మద్యం సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించాడనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మంగళవారం రాత�
Google Bard: మైక్రోసాఫ్ట్ రూపొందించిన ‘చాట్జీపీటీ’ సంచలనం సృష్టిస్తున్న వేళ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా మరో చాట్బోట్ను తీసుకొచ్చింది.