Home » Author »Narender Thiru
గో ఫస్ట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన జీ8 116 అనే విమానం ప్రయాణికుల్ని వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఈ నెల 9న ఉదయం జరిగింది. గో ఫస్ట్ ఎయిర్వేస్ విమానం ఉదయం 06.40 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇండియా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి ది
‘చైనా-భారత్.. రెండు దేశాల మధ్య సరిహద్దు ఏంటో స్పష్టత లేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోంది. ఎల్ఏసీకి సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు ఉండటమే సమస్యలకు కారణం. ఇప్పటికైతే చైనాతో ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉంది.
సెన్సెక్స్, నిఫ్టీ మూడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి, 59,331 వద్ద ముగిసింది. అక్టోబర్ తర్వాత ఈ స్థాయిల
ఇప్పటికే వివిధ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 2,391 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించార�
తాజాగా ఒక యువకుడు పాముతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇటీవల జరిగింది. మణికంఠ రెడ్డి అనే వ్యక్తి స్థానికంగా జ్యూస్ షాప్ నిర్వహిస్తున్నాడు.
ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాలో ఈ వరల్డ్ కప్ జరుగుతోంది. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో షఫాలీ వర్మ ఆధ్వర్యంలోని భాతర మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో �
పాతికేళ్లకే అమెరికా జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మరణించాడు. జెస్సీ లెమోనియర్ అనే స్థానిక స్టార్ ప్లేయర్ మంగళవారం మరణించినట్లు అతడి ప్రతినిధి డ్ర్యూ స్మిత్ వెల్లడించాడు. ప్రస్తుతం అతడి ప్రేయసి గర్భిణిగా ఉంది. కొద్ది వారాల్లోనే బిడ్డను ప్రసవించ�
అంతర్జాతీయ మార్కెట్లో పాక్ రూపాయి మారకం విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది. ప్రస్తుత పాక్ ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా మిత్ర దేశం ఆదుకోవడమో, లేక ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) నుంచి రుణం రావడమో జరిగితే తప్ప ఇప్పటికిప్పుడు పాక్ పరిస్థితి మ�
అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ పనులు చేపడుతుండగా బిల్డింగ్లో మళ్లీ మంటలు అంటుకున్నాయి. బిల్డింగ్ కూల్చేందుకు వినియోగిస్తున్న భారీ క్రేన్లో ఆయిల్ లీకైంది. ఈ కారణంగా బిల్డింగులో మళ్లీ మంటలు అంటుకున్నాయి.
కేఎల్ రాహుల్కు భారత జట్టు సహచరులు, స్నేహితులు అయిన ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీ ఖరీదైన పెళ్లి కానుకలు ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరూ వేర్వేరుగా ఇచ్చిన కానుకల విలువ దాదాపు రూ.3.50 కోట్లుగా ఉంటుందని ఒక అంచనా. ఎమ్మెస్ ధోని రూ.80 లక్షల విలువైన కవాసాకి ని�
పాక్ ప్రధాని లేదా విదేశాంగ మంత్రి ఈ సదస్సుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్కు సదస్సు నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు అందాయి.
కార్టూన్స్, టీవీల వల్ల కలిగే మంచి ప్రయోజనాల్ని కూడా ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఉత్తర ప్రదేశ్, లక్నోలోని, హజ్రత్గంజ్ ప్రాంతంలో మంగళవారం నాలుగంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద �
ఢిల్లీలో జరిగిన 74వ గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అలాగే ఈజిప్టు సైన్యం కూడా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈజిప్ట్ సైన్యం ఈ వేడుకల్లో మార్చ్ నిర్వహించింది. కల్నల్ మొహమ�
3,900 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు ఐబీఎమ్ ప్రకటించింది. ఐబీఎమ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాఫ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. సంస్థలో వివిధ హోదాల్లోని ఉద్యోగుల్ని తొలగించినప్పటికీ, ఇంకొన్ని విభాగాల్లో కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటామన
కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. 6,000 మంది పోలీసులు, వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. క్యూఆర్ కోడ్ ఆధారంగానే ఈ వేడుకల్లో పాల్గొనే అనుమ
రెండేళ్ల తర్వాత ట్రంప్ తిరిగి వీటి ద్వారా సోషల్ మీడియాలోకి రానున్నాడు. ట్రంప్ ఖాతాల రీస్టోర్ గురించి మెటా సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు నిక్ క్లెగ్ వెల్లడించాడు. రాబోయే కొద్ది వారాల్లోనే ట్రంప్ ఖాతాల్ని పునరుద్ధరిస్తామని ఆయన చెప�
హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఔట్లుక్, మైక్రోసాఫ్ట్ 365, అజ్యూర్ వంటి సేవలు బుధవారం నుంచి పలు దేశాల్లో నిలిచిపోయాయి. ఈ అంశంపై వేలాది మంది వినియోగదారులు కంపెనీకి ఫిర్యాదు చేశారు. దీంతో మైక్రోసాఫ్ట్ స్పందించింది. సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ప్�
ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లిన తర్వాత ప్రకటనకర్తలు ట్విట్టర్పై వెచ్చించే నిధుల్ని తగ్గించుకుంటున్నారు. దీని ప్రకారం ట్విట్టర్ సంస్థకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం గత డిసెంబర్లో 71 శాతం తగ్గిపోయింది. నవంబర్లో 55 శాతం ఆదాయం తగ్గింది.