Tollywood: నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి సన్మానం.. ఫొటోలు చూస్తారా?
నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన టాలీవుడ్ ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. అవార్డులు అందుకోనున్న వారు ఇవాళ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగానే వారిని రేవంత్ రెడ్డి సత్కరించారు.











