Home » Hyderabad News
మధ్యాహ్నం 1.10 గంటలకు బేగం పేట ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు.
అంతకుముందు మఖ్దూం భవన్లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన టాలీవుడ్ ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. అవార్డులు అందుకోనున్న వారు ఇవాళ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగానే వారిని రేవంత్ రెడ్డి సత్కరించారు.
వారి కుటుంబం హబ్సిగూడ పరిధిలోని రవీంద్రనగర్లో రెంట్కు ఉంటోంది.
ఆక్రమణలపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.
ఆర్ కృష్ణయ్య వ్యక్తిగతంగా ఓ వ్యక్తి నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేదంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఎండలు మండిపోతున్నాయి.. పగటి ఉష్ణోగ్రతలు 45డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు పలు రకాల డ్రింక్ లను సేవిస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కువగా పలు రకాల పండ్ల జ్యూస్ లు ...
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త..అడిగిన వెంటనే తనను సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
శనివారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో.. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు.