Home » Author »Narender Thiru
రైతులపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి ఆధ్వర్యంలోని బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆశిష్ మిశ్రా ప్రస్తుత కేంద్
ప్రతి ఏటా జరిగే దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దర్గా నిర్వాహకులకు మోదీ చాదర్ అందించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు.
స్థానికుడైన ప్రతీక్ వినోద్ మోరె, ఉల్హాస్ నగర్కు చెందిన రాజేష్ బెచెన్ ప్రసాద్ గుప్తా అనే ఇద్దరు వ్యక్తులు ఫ్లై ఓవర్ మీదుగా స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి ఫ్లై ఓవర్ సైడ్ ప్రొటెక్షన్ వాల్ను ఢీకొంది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరూ
ప్రధాని మోదీపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే
ముందుగా ఆలయానికి చేరుకున్న పవన్ దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. పవన్కు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, వాహనానికి పవన్ పూజ చేయించారు. కొండ దిగువన ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారాహికి పూజ
44 ఏళ్ల క్రిస్ గతంలో కోవిడ్ నియంత్రణ విభాగాన్ని పర్యవేక్షించడంతోపాటు, పోలీస్ మినిస్టర్గా కూడా పని చేశారు. న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగిన జాసిండా అర్డెర్న్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్�
ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని అధికారులు రక్షించారు.
ఈ ఘటన గుజరాత్, సూరత్ జిల్లాలో ఈ నెల 18న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత బుధవారం రాత్రి సాగర్ పాటిల్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్య అశ్వినిబెన్తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీర�
మలేసియాలో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. బోట్లలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా, బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని మలేసియాలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. సమాచారం తె
మొత్తం 6,629 పేజీల చార్జిషీటును పోలీసులు మంగళవారం ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను పోలీసులు కోర్టు ముందు నిలబెట్టారు. కేసు విచారణలో భాగంగా మొత్తం 100 మందికిపైగా సాక్షులు, సంబంధిత వ�
ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డ�
2021లో రద్దైన ‘ప్రో ప్లస్’ మెంబర్షిప్ను తిరిగి ‘జొమాటో గోల్డ్’గా ప్రారంభించింది. ఇది లాయల్టీ ప్రోగ్రామ్. త్వరలోనే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ‘జొమాటో గోల్డ్’ ద్వారా యూజర్లకు అనేక ప్రయోజనాలుంటాయని సంస్థ వెల్లడించింది. ఆన్ల�
మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్, గిల్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఇద్దరూ సెంచరీలతో అదరగ
బీజేపీకి, జనసేనకు ఎప్పుడూ దోస్తీనే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లాగా ఈ సారి వదిలేయం. పరిమిత స్థానాల్లోనే పోటీ చేస్తాం. 25-40 అసెంబ్లీ స్థానాల్లో, 7-14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నా�
కోర్టు కాంప్లెక్స్ పరిధిలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, కోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టుకు చేరుకుని, సిబ్బందిని బయటకు పంపేశారు. జడ్జిలు, లాయర్లు, ఇతర సిబ్బందిని బయటకు పంపించారు. కోర్టు కాంప్లెక్స్�
ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ రెచ్చిపోయారు. కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించారు. రోహిత్, గిల్ ఇద్దరూ సెంచరీలు సాధించారు. ఇద్దరు ఓపెనర్లూ ఒకేసారి సెంచరీ సాధించడం వి
భారత్ జోడో యాత్ర’లో భాగంగా జమ్మూలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్
ఆన్లైన్ యుగంలో ఒకరితో ఒకరు ఈజీగా ప్రేమలో పడిపోతున్నారు. తాజాగా లూడో గేమ్ కారణంగా పాకిస్తాన్కు చెందిన ఒక యువతి భారతీయుడి ప్రేమలో పడింది. అతడి కోసం సరిహద్దు దాటి వచ్చింది. అయితే, ఇప్పుడు జైలు పాలైంది.
ఎలన్ మస్క్ను కలుసుకుని, హగ్ చేసుకోవాలన్న అభిమాని కల తీరింది. ఫిడియాస్/ఫిఫి పనాయోటో అనే యూట్యూబర్ ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్కు పెద్ద అభిమాని. దీంతో ఫిడియాస్ ఎలాగైనా మస్క్ను కలవాలనుకున్నాడు. దీని కోసం చాలా ప్రయత్నించాడు.
ఆర్మీకి సంబంధించి కీలక అంశాల్ని మనోజ్ పాండే పరిశీలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి సూచించారు. భద్రత, సన్నాహక ఏర్పాట్లు, సైన్యం మోహరింపు, కార్యకలాపాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష జరిపారు.