Home » Author »Narender Thiru
గురువారం ఉదయం మూడు గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ రెండో గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఫుట్పాత్పై ఎదురు చూస్తున్న స్వాతి వద్దకు వచ్చిన కార్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో స్వాతి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు, డ్రైవింగ్ సీట్లో ఉన్న �
తన కొత్త చిత్రం ‘తంకమ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్ణాకులంలో ఉన్న ఒక లా కాలేజీకి అపర్ణ, చిత్ర యూనిట్తో కలిసి హాజరైంది. కాలేజీకి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అపర్ణ సహా, కాలేజీ సిబ్బంది, చిత్ర యూనిట్ స్టేజిపై కూర్�
కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లు గీత కార్మికుడి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేస్తారు. ఇందులో రూ.5 లక్షల్ని కార్మిక శాఖ, మరో రూ.5 లక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే శాశ్వత అంగవైకల్యానికి గురైన కల్ల�
గుజరాత్లోని సూరత్ పట్టణంలో రామ్నాథ్ శివ్ గేలా అనే శివుడి దేవాలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు శివుడికి బతికున్న పీతల్ని సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భక్తులు శివ లింగానికి
దేశంలో పాల కల్తీ ఎక్కువగా జరుగుతోందని.. పాల కల్తీని నియంత్రించకపోతే 2025కల్లా 87 శాతం జనాభా క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల బారిన పడతారని ఇటీవల ఒక ప్రచారం మొదలైంది. ఈ సూచన ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంలో ని�
ఇటీవల రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ వరుసగా రాణిస్తున్నాడు. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు చివరి మూడు సెషన్స్ కలిపి 2441 రన్స్ పూర్తి చేశాడు. తాజా రంజీ ట్రోఫీలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నిలకడగా ఆడుతున్నప్పటికీ, అతడికి భారత టెస్టు జట్టులో ఆడే
ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలోని అంబానీ నివాసంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగినట్లు అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ముకేష్ అంబానీ-నీతా దంపతుల రెండో కుమారుడు అనంత్ అంబానీ.
అమెజాన్ సంస్థ దాదాపు 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతుంది. దీనిలో భాగంగా మరో విడత ఉద్యోగులకు సమాచారం అందించింది. అమెజాన్ ప్రధాన కార్యాలయాలుగా ఉన్న వాషింగ్టన్, సియాటిల్, బ్లూవ్యూ ప్రాంతాల్లో ఉద్యోగుల్ని కంపెనీ తొలగించాలని నిర్ణయించింది.
రోడ్డు ప్రమాదాలు తగ్గాలన్నా, టూ వీలర్స్ నడిపే వాళ్లు క్షేమంగా ఉండాలన్నా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించేలా చూడాలని ఐఆర్ఎఫ్ సూచిస్తోంది. దీనిలో భాగంగా మన దేశంలో హెల్మెట్లపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కోరుతూ కేంద్రానిక�
పోలీసులు రాఖీ సావంత్పై సెక్షన్ 354ఏ, 506, 504 కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా రాఖీని అరెస్టు చేసి, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ రాఖీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తర్వాత ఆమెను అంధేరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉం
చంద్రశేఖర్తో నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిక్కీ తంబోలి, చాహత్ ఖన్నా వంటి హీరోయిన్లు కొంతకాలం సన్నిహితంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీళ్లకు సుకేష్ అప్పట్లో ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిప�
కనీసం రూ.29,000 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఒక కొత్త ప్రతిపాదన చేసింది. మద్యం తాగేందుకు ఇంతకుముందు ఉన్న 21 ఏళ్ల అర్హత వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని నిర్ణ�
పంజాబ్, అమృత్సర్ ఎయిర్పోర్టులో ఒక విమానం ఏకంగా ఐదు గంటల ముందే బయల్దేరి వెళ్లిపోయింది. అమృత్సర్ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన స్కూట్ ఎయిర్లైన్స్ విమానం షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 07.55 నిమిషాలకు బయల్దేరాల్సి ఉంది.
అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో ఇప్పటివరకు ఐదుగురిని కాపాడారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిసేపటి వరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, సెల్లార్ నుంచి మంటలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో మంటలు ఆర్పడం కష్టమవు
ఈ అంశంపై నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్డీటీఎల్) ద్యుతీకి ఒక లేఖ రాసింది. ఈ సంస్థ ద్యుతీ నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత సార్స్ ఎస్4 అండరైన్, ఓ డిఫినైలాండరిన్, సార్మ్స్ (ఎన్బోసార్మ్) (ఓస్టారిన్), లిగాండ్రోల్ మెటాబొలైట్ వంటి పదార్థాలు ఉన
అతడి లిగ్మెంట్ గాయాలకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స, గాయాల నుంచి పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ దశలో ఇంకా అతడికి చికిత్స అందించాల్సి ఉంది. ఈ శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోవాలంటే కనీసం ఆరు వారాలు పడుతుంది.
బ్రిజ్ భూషణ్, కోచ్ల లైంగిక వేధింపులకు నిరసగా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సంగీతా ఫోగట్, సుమిత్ మాలిక్, సాక్షి మాలిక్, సరిత్ మోర్తోపాటు 3
హైదరాబాద్, టీఎన్సీసీలో జరిగిన మీడియా సమావేశంలో ‘టీఎఫ్పీసీ’కి సంబంధించిన అనేక అంశాలపై సి.కల్యాణ్ స్పందించారు. ఫిబ్రవరి 19న టీఎఫ్పీసీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 1-6 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు ఫ�
ఆరంభం నుంచి ధాటిగా ఆడిన శుభ్మన్ గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసి�
మంచు మనోజ్ వెల్లడించబోయే ఆసక్తికర విషయం ఏంటా అని అందరూ ఆరా తీస్తున్నారు. కొందరు మనోజ్ కొత్త చిత్రం గురించి అయ్యుంటుందని భావిస్తుంటే.. ఇంకొందరు మనోజ్ రెండో పెళ్లి గురించి కావొచ్చని అనుకుంటున్నారు. శుక్రవారం రోజు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన వ�