Home » Author »Narender Thiru
ఒక గర్భిణి, తన భర్తతో కలిసి హౌరా-పాట్నా జన్శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలులో జముయ్ ప్రాంతానికి వెళ్తున్నారు. రైలు జసిదిహ్ రైల్వే స్టేషన్ దాటిన కొద్దిసేటికే గర్భిణికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. నొప్పులు తీవ్రం కావడం, ఆమె పరిస్థితి విషమించడ�
ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్మన్ గిల్కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ.
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి. ఈ ఎన్ని�
షాన్ బోగన్హల్లి ప్రాంతానికి చెందిన రాశి (20) అనే యువతి స్థానికంగా ఉన్న యెలహంక కాలేజీలో డిగ్రీ (బీఏ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఎప్పట్లాగే మంగళవారం కాలేజీకి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు ఆమెపై దాడి చేశారు.
భక్తులు పొంగల్ సందర్భంగా దర్శనానికి వచ్చేసరికి దేవాలయం కొంత భాగం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు, యాంటీ ఇండియా గ్రాఫిటీని వేసింది ఖలిస్తానీ మద్దతుదారులు అని ప్రాథమి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి గత ఏడాది ఆగష్టు 1 నుంచి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ అనే 5 స్టార్ హోటల్లో బస చేశాడు. తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజ కుటుంబానికి కావాల్సిన వాడినని పరిచయం చేసుకున్నాడు.
సగటున 9.8 శాతం పెరుగుదల ఉంటుంది. కార్న్ ఫెర్రీ సంస్థ మన దేశంలోని 818 సంస్థలను సర్వే చేసి ఈ విషయాలు వెల్లడించింది. ఈ సంస్థ సర్వే చేసిన కంపెనీలు మొత్తంగా 8,00,000 ఉద్యోగాల్ని కల్పిస్తున్నాయి. మన దేశంలో సగటున 9.8 శాతం పెరుగుదల ఉండొచ్చు.
బుధవారం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ సందర్భంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, టామ్ లాథమ్ మీడియా సమావేశం ని�
చాలా కాలం తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుండటంతో తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం 01.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన�
ఝార్ఖండ్, షాహిబ్గంజ్ జిల్లాలోని రాజ్ మహల్, తిన్ పహార్ ప్రాంతాలకు చెందిన పేద మైనర్ పిల్లలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. పేద కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లల్ని ఎంపిక చేసి వాళ్లకు మొబైల్స్ చోరీలో కొద్ది రోజులపాటు శ�
పాడైన ఆహారం తినమని వేధించడం, టాయిలెట్లు క్లీన్ చేయించడం వంటివి చేయిస్తోంది. అలాగే నేల మీదే చలికి వణుకుతూ పడుకోవాల్సి వస్తోంది. సమస్యల గురించి ఎవరైనా నిలదీస్తే శిక్షించడం, వేధింపులకు గురి చేయడం చేస్తోంది.
మోదీ, నద్దా నాయకత్వంలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికలు నద్దా ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టమైంది. మరోవైపు ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంద�
సీఎం జగన్ ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తా. పవన్ కల్యాణ్ నాకు మంచి మిత్రుడే.. కానీ, స్నేహం వేరు. రాజకీయాలు వేరు. 2024లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175కు 175 సీట్లు వస్తాయి. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసు.
మున్సిపాలిటీలో మొత్తం 45 సీట్లు ఉన్నాయి. అందులో 9 నామినేటెడ్ సీట్లు. ఒకటి ఎక్స్ అఫీషియో ఓటు (చండీగఢ్ ఎంపీ). కాగా మిగతా 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 14 స్థానాలు గెలిచి, అతిపెద్ద పార్టీగా నిలిచింది.
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు సాయం చేయాల్సిందిగా పాక్, తన మిత్ర దేశాల్ని కోరుతోంది.
తమ ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పుంగనూరుతోపాటు కుప్పం నుంచి కూడా పోటీ చేస్తానని పెద్ది రెడ్డి చెప్పారు. అంతేకాదు.. తన నియోజకవర్గమైన పుంగనూరులో చంద్రబాబు పోటీ చేస్తారా అని సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి.
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడికి అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత రిషబ్ పంత్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశాడు.
ఈ నెల 24న పవన్ కొండగట్టు వెళ్తారు. అక్కడ పూజ పూర్తైన తర్వాత సమీపంలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా పవన్ దర్శించుకోబోతున్నారు.
‘ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ)’ నిరుద్యోగ అంశంపై తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరగబోతుంది.
బంజారాహిల్స్, లుంబిని క్యాజిల్ అపార్ట్మెంట్లో ఈ నెల 11న మొహమ్మద్ రిజ్వాన్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ మూడో ఫ్లోర్లో ఉంటున్న కస్టమర్కు డెలివరీ చేసేందుకు రిజ్వాన్ వెళ్లాడు