Home » Author »Narender Thiru
అప్పట్లో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న నుపుర్ శర్మ ఒక టీవీ షోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దేశంలోని ఇస్లాం సంస్థలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ మ్యాచ్లో 379 పరుగులు సాధించి, రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాత రికార్డుల్ని తిరగరాశాడు.
ఈ పరీక్షకు సంబంధించి హాల్ టిక్కెట్ల జారీ ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్ల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అజార్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయం జరుగుతుంది. పేటీఎం యాప్లో ఈ టిక్కెట్ల విక్రయం ఉంటుంది. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15–18 వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు.
సైబర్ నేరగాళ్లు పంపిన లింక్పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్నాడో తెలంగాణ వ్యక్తి. కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామానికి చెందిన ఒక యువకుడికి లక్కీ డ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక లింక్ పంపారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కరువైంది. ఈ సభ ద్వారా యువతలో భరోసా నింపుతాం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగింది.
అమెరికాలో విమానాల రాకపోకల్ని పర్యవేక్షించే ‘ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. విమానాలు నిలిచిపోయిన సమాచారాన్ని సంస్థ పైలట్లు, విమానయాన సంస్థలు, సిబ్బందికి తెలియజేసింది.
ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, టెర్మినల్ 3లో ఒక ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. తోటి ప్యాసింజర్లు చూస్తుండగానే, బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు.
ఆలయం దగ్గర ఉన్న మూలమలుపు వద్ద ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి గుంతలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వెంటనే గుర్తించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.
కోర్టు తీర్పును అనుసరిస్తూ, సోమేష్ కుమార్ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది కేంద్రం. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అయితే, ఆయన తెలంగాణలోనే కొనసాగేలా గతంలో క్యాబ్ ఆదేశాలు జారీ చేసింది.
ఇంతకుముందు ఐపీఎల్ ఆరు భాషల్లోనే స్ట్రీమ్ కాగా, ఇకపై 11 భాషల్లో ప్రసారం చేసేందుకు వయోకామ్ 18 సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాదికి సంబంధించి ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కుల్ని వయోకామ్ 18 సంస్థ దక్కించుకుంది. బ్రాడ్కాస్టింగ్ హక్కుల్ని స్టార్ట్ స్పోర్ట
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది.
తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇండియాలో 20వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో మన దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. గౌహతి వేదికగా మంగళవారం నాడు శ్రీలకంతో జరుగుతున్న వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
మనుషులుగా మూగజీవాలపై మానవత్వం చూపించడం మన బాధ్యత. అయితే, కొందరు మాత్రం వాటి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కర్కశంగా ప్రవర్తిస్తారు. తాజాగా బెంగళూరులో ఒక కారు రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్న వీధి కుక్క మీది నుంచి దూసుకెళ్లింది.
బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్కూల్లో విద్యార్థులకు భోజనం అందించారుఅయితే, అదే సమయంలో భోజనంలో పాము బయటపడింది.
మంగళవారం ఉదయం తేజస్వని-లోహిత్ దంపతులు, వాళ్ల పిల్లలు ఇద్దరితో కలిసి నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కింది నుంచి బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణానికి ఉపయోగించే అత్యంత బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది.
సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలపై పోలీసులు సునీల్ను విచారించారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి సునీల్ నుంచి పోలీసులు కీలక వివరాల్ని సేకరించారు.
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ టోర్నీ సాగింది. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టీ20లకు పూర్తిగా గుడ్బై చెప్పనున్నాడనే ప్రచారం మొదలైంది. దీనిపై రోహిత్ స్పందించాడు.
ఆడా, మగా అనే తేడా లేకుండా అందరూ కాస్త పొడవైన అండర్వేర్లు మాత్రమే తొడుక్కుని బయటకి వచ్చేశారు. కొందరు అలాగే ఆఫీసులకు వెళ్లిపోయారు. ఇంకొందరు లోకల్ ట్రైన్స్లో ప్రయాణం చేశారు. ఆదివారం (జనవరి 8) రోజు ఇలా చేశారు లండన్ వాసులు.
జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జ్ బెంచ్ తాజా తీర్పు ఇచ్చింది. ఒడిశాలోని నిమపాదకు చెందిన ఒక మహిళను ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తర్వాత అతడు ఆమెను తీసుకుని, భువనేశ్వర్ వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కొంతకాలంపాటు కలి�