Home » Author »Narender Thiru
రాత్రి 11.30 గంటల సమయంలో గుడి గోపుర భాగాన్ని డీకొని విమానం కూలిపోయింది. రాత్రి మంచు ఎక్కువగా ఉండటంతో పైలట్లకు ఆ గుడి పై భాగం కనిపించలేదు. గుడి గోపుర భాగం ఎత్తుగా ఉండటంతో విమానం ఢీకొంది. దీంతో గుడివద్దే విమానం కూలిపోయింది.
ప్రస్తుతం అందిస్తున్న భోజనంతోపాటే, ఆలూ, సోయా బీన్స్, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ కూడా అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. వారానికోసారి చికెన్, పండ్లు అందిస్తారు. దీనికోసం అదనంగా రూ.371 కోట్లు కేటాయించింది. అంటే ప్రతి విద్యార�
టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ తనను ఇష్టపడుతున్నట్లు ఊర్వశి పలుసార్లు సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా వెల్లడించింది. ఊర్వశి కూడా అనేకసార్లు రిషబ్ పంత్ పేరు పరోక్షంగా ప్రస్తావించింది. రిషబ్ పంత్ మాత్రం ఆమెతో తనకేం సంబంధం లేదని, తనను వదిలేయాలన
దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది. మరోవైపు తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉంది. అయితే, చలి తీవ్రత పెరిగింది.
గత డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా, 7న ఫలితాలు వెలువడ్డాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ తరఫున షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్ పోటీ పడుతున్నారు.
మాణిక్ రావ్ థాక్రే మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన అక్కడ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. పార్టీని నడిపించిన నాయకుడిగా అనుభవం ఉండటంతో మాణిక్ రావ్ థాక్రేను కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలు �
కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (బీఐఎన్డీ)’ స్కీమ్ కింద 2025-26 లోపు రూ.2,539 కోట్లను ప్రసార భారతికి కేటాయించనున్నట్లు ఆయన తెలిప
ఈ ఘటనలో అంజలిదే తప్పు అనేలా నిధి మాట్లాడుతోంది. ప్రమాదం జరిగినప్పుడు అంజలి స్నేహితురాలు నిధి ఆమెతోనే ఉంది. ఘటన జరిగిన తర్వాత అక్కడనుంచి తప్పించుకుని, ఇంటికి పారిపోయింది. ఆ సమయంలో పోలీసులకు లేదా అంజలి కుటుంబానికి సమాచారం ఇవ్వాలని అనిపించలే�
కొంతకాలంగా ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్పై కాంగ్రెస్లోని ఒక వర్గం అసంతృప్తితో ఉంది. ఆయనకు పార్టీలోని కొందరు నేతల నుంచి సహకారం అందడం లేదు. దీంతో కొంతకాలంగా మాణిక్కం ఠాగూర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా రాజౌరి జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లోయలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
మహిళ ఆరోపణ ప్రకారం.. సెక్యూరిటీ చెక్ సందర్భంగా సిబ్బంది తన పై దుస్తులు తీసేయమన్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఆ మహిళ పేర్కొంది. ట్విట్టర్ ద్వారా బెంగళూరు ఎయిర్పోర్ట్ అకౌంట్ ట్యాగ్ చేసింది. దీనికి బెంగళూరు ఎయిర్పోర్ట్ అధికారులు �
రాహుల్ గాంధీ ఈ యాత్రకు బయల్దేరిన తర్వాత నుంచి ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో సోనియా గాంధీ బాధ పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కర్ణా�
క్యాలిఫోర్నియాలో ఉంటున్న ధర్మేష్ ఏ పటేల్ అనే 41 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి భార్య, నాలుగేళ్ల కూతురు, తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నారు. వాళ్లను చంపాలనుకున్న ధర్మేష్ తన టెస్లా కారులో కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొండ అంచుకు తీసుకెళ్లి, కావాలని కారు ల
ఈ ఘటన చెన్నైలోని మదురవోయల్ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభన అనే యువతి చెన్నైలోని ఒక ప్రైవేటు సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. మంగళవారం తన చిన్న తమ్ముడిని స్కూళ్లో దిగబెట్టేందుకు స్కూటీపై వెళ�
‘లహరి’ పేరుతో ఈ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కేపీహెచ్బీ కాలనీలోని బస్ స్టాప్ వద్ద బుధవారం సాయంత్రం ఈ సర్వీసుల్ని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభిస్తారు. మొత్తం పది బస్సులు అందుబాటులోకి వస్తు�
కొత్త సంవత్సరం సందర్భంగా కార్తీక్, రజనీష్, రవి, మిగతా ఇద్దరు కలిసి శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఐదుగురు కలిసి మందు తాగారు. అనంతరం బిల్డింగులోనే నిద్ర పోయేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి నిద్రపోయే ముందు మ్యూజిక్ వినడం రజనీష్కు అలవ�
ఇటీవలే రష్యాకు చెందిన ఇద్దరు పౌరులు ఒడిశాలోని ఒక హోటల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. వీరి మరణానికి సంబంధించిన మిస్టరీ వీడకముందే మరో రష్యన్ పౌరుడు మరణించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ఇకపై ప్రయాణికులు యాప్ ద్వారానే జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన ‘యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్)’ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్తోపాటు, ప్లాట్ఫామ్ టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
ఈ మ్యాచ్లో ఉనద్కత్ హ్యాట్రిక్ వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. మ్యాచ్ ఒక్క ఇన్నింగ్స్లోనే ఎనిమిది వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. దీంతో ఢిల్లీ మొదటి రోజు 35 ఓవర్లలోనే 133 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ ఇన్నింగ్స్లో ఆరుగురు డకౌట్ అవ్వ�
సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకురాకుండా నియంత్రించే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో ఇచ్చే ఫుడ్ మాత్రమే కాకుండా, బయటి ఫుడ్ కూడా తినేందుకు అనుమతిస్తూ జమ్ము-కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట�