Home » Author »Narender Thiru
చైనా సరిహద్దులో ఉన్న లదాఖ్ ప్రాంతంలోని, న్యోమా వద్ద ఎయిర్ఫీల్డ్ నిర్మించబోతుంది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు కానున్న వైమానిక స్థావరం. ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కి 50 కిలోమీటర్ల దూరంలోనే ఇండియా దీన్ని నిర్మించబోతు
దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోదీని.. నవ భారతానికి.. కొత్త జాతిపితగా ఆమె అభివర్ణించింది. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు గాంధీ అయితే, ఇప్పటి దేశానికి మాత్రం మోదీ జాతి పిత �
త్వరలో మరిన్ని అణ్వాయుధ క్షిపణుల్ని తయారు చేయాలని తన పార్టీ నేతలు, అధికారులకు సూచించారు. ఇటీవల కిమ్ తన వర్కర్స్ పార్టీ నేతలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా ఆయుధ సామర్ధ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఆదివారం అయోధ్యను దాదాపు 50 లక్షల మంది సందర్శించబోతున్నారు. ఒక్కరోజే ఇంత భారీ స్థాయిలో భక్తులు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛీనయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, ఐఎస్బీటీ పరిధిలోని రెస్టారెంట్లు, బార్లు కూడా 24 గంటలూ తెరిచే ఉంటాయి. ఇక 3 స్టార్ హోటల్స్లో రాత్రి రెండు గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. మిగతా చోట్ల బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంచే
ఈ ఘటన శనివారం సాయంత్రం కురవి మండలం, అయ్యగారిపల్లి వద్ద రహదారిపై జరిగింది. గ్రానైట్ రాయితో లారీ వెళ్తుండగా, అది జారి కింద పడిపోయింది. ఆ రాయి దొర్లుకుంటూ వెళ్లి, వెనకాల వస్తున్న ఆటోపై పడింది.
హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రవాణా వ్యవస్థను అందించే లక్ష్యంతో ఎస్ఆర్డీపీ కింద జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. రూ.263 కోట్లతో నిర్మితమైన ఈ ఫ్లై ఓవర్, 2,216 మీటర్ల పొడవుంది. ఇది కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఉంటుంది.
మున్సిపల్ శాఖ, విద్యా శాఖ, కళాశాల విద్యాశాఖలో నోటిఫికేషన్లు జారీ చేసింది. మున్సిపల్ శాఖకు సంబంధించి 78 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
కర్ణాటకలో బీజేపీపై జేడీఎస్ అసత్య ప్రచారం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూ�
జనవరి 1 నుంచి వాట్సాప్లో వచ్చే అప్డేట్స్, కొత్త ఫీచర్స్, సెక్యూరిటీ వంటివి ఈ 49 స్మార్ట్ఫోన్లకు రావని కంపెనీ తెలిపింది. వాట్సాప్ సంస్థ నిత్యం కొత్త ఫీచర్లను అందిస్తూ, సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత�
సెక్షన్ 139(4) ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం, గడువు దాటిన తర్వాత కూడా ఆదాయపు పన్ను దాఖలు చేయొచ్చు. జూలై 31 తర్వాత ట్యాక్స్ చెల్లించే వాళ్లు రూ.5,000 అపరాధ రుసుముతో ఆదాయపు పన్ను దాఖలు చేయాలి. అదీ రూ.5 లక్షలకంటే ఎక్కువుంటే.
షిండేకు చెందిన శివసేన పార్టీ నేతలు, బీజేపీ నేతపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నగరంలో బ్యానర్లు కట్టే విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం తలెత్తింది.
ప్రస్తుతం అమెరికాలోని అనేక ట్విట్టర్ కార్యాలయాల్లో ఉద్యోగులకు కనీస వసతులు కూడా అందడం లేదు. చివరికి టాయిలెట్ పేపర్స్ కూడా ఉండటం లేదు. దీంతో ఉద్యోగులు తమ ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ప్రతి మెట్రో టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి ట్రైన్ అర్థరాత్రి 01.15 నుంచి 01.30 మధ్య బయలుదేరుతుందని, చివరి స్టేషన్కు అర్థరాత్రి రెండు గంటల వరకు చేరుకుంటుందని నమ్మ మెట్రో ఎండీ అంజుమ్ పర్వేజ్ తెలిపారు.
గురువారం సాయంత్రం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని టీఎస్పీఎస్సీ తెలిపింది.
డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి
శానిటేషన్ వర్కర్పై దాడి చేయడం బీజేపీ వైఖరికి నిదర్శనం అని ఆప్ విమర్శించింది. ఆ పార్టీ నేత రాఖీ బిర్లా మాట్లాడుతూ ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు, నిరాశతోనే ఇలా బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు.
బుధవారం రియా, ఆమె భర్త ప్రకాష్ కలిసి కారులో కోల్కతాకు సమీపంలోని బగ్నాన్ హైవైపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఒక చోట విశ్రాంతి కోసం కారు ఆపారు. అప్పుడే ముగ్గురు దోపిడీ దొంగలు అక్కడికి వచ్చి, వాళ్ల దగ్గర ఉన్న వస్తువులు, డబ్బు వంటివి ఎత్తుకెళ్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదటి దశ ముగిసిన సంగతి తెలిసిందే. రెండో దశ యాత్ర జనవరి 3 నుంచి ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా అఖిలేష్ యాదవ్తోపాటు, మాయావతి తదితరులను కాంగ్రెస్ ఆహ్వానించినట్లు �
విదేశాల్లో ఇండియా విమానం ఎక్కేముందే తమ కోవిడ్ టెస్ట్ సర్టిఫికెట్ను ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ గురువా�