Home » Author »Narender Thiru
చైనా పర్యటనకు వచ్చే విదేశీయులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసింది. వచ్చే జనవరి 8 నుంచి క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల రాకపై ఆంక్షలు కూడా ఎత్తివేసింది.
మంగళవారం దేశంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర కుటుంబ, సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. కేంద్రం, రాష్ట్రాలు కూడా ఈ మాక్ డ్రిల్లో భాగస్వామ్యం అవుతాయి.
తాజా షెడ్యూల్ ప్రకారం... 2023 మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 15-ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16-ఏప్రిల్ 4 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి.
గుజరాత్ తీరంలో ఐసీజీ గస్తీ నిర్వహిస్తుండగా, పాకిస్తాన్కు చెందిన అల్ సోహెలి అనే ఫిషింగ్ బోటు అనుమానాస్పదంగా భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. దీంతో ఈ బోటును ఆపిన ఐసీజీ బృందం బోటులో తనిఖీ చేసింది.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలిసారి తెలంగాణ రావడంతో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు గౌరవ వందనం సమర్పించారు.
విదేశాల్లో మెడికల్ కోర్స్ పూర్తి చేసి వచ్చిన డాక్టర్లు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు పాసవ్వాలి. లేకుంటే వీళ్లు డాక్టర్లుగా సేవ చేసేందుకు అనర్హులు. కానీ, ఇలా కొందరు ఫెయిలై కూడా డాక్టర్లుగా పని�
డిసెంబర్ 25, వాజపేయి జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వాజపేయి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వెడ్డింగ్ ఫొటో షూట్స్ సందర్భంగా కొన్ని సరదా సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఒక వెడ్డింగ్ ఫొటో షూట్కు సంబంధించిన ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఫామ్హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఇప్పటివరకు ఈ కేసును తెలంగాణకు చెందిన సిట్ దర్యాప్తు చేస్తోంది. నిందితుల తరఫున బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తాజా �
మంగళవారం సాయంత్రం జగన్ ఢిల్లీ వెళ్తారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రధానితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గతంలో కూడా అనేకసార్లు జగన్ ప్రధానిని కలిసి, రాష్ట్రాన�
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. రెండు ప్రమాదాలు గత శనివారమే జరిగాయి. మరణించిన వారిలో ఒకరు దక్షిణ కొరియా వాసికాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. రెండో ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది.
జమ్మూలోని యురి సెక్టార్, బారాముల్లా జిల్లాలో ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ కల్నల్ మనీష్ పంజ్ తెలిపారు. ఇటీవలి కాలంలో లభించిన భారీ ఆయుధ డంపింగ్ ఇదే. తీవ్రవాద కట్టడి చర్యలు తీసుకుంటున్న సైన్యం, పోలీసులు నిరంతరం ఇక్కడ నిఘా పెడుతున్న�
బెంగళూరులోని తన నివాసంలో గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం ఈ ప్రకటన చేశాడు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని, తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు.
రాష్ట్రపతిగా పదవి చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం ద్రౌపది ముర్ము నగరంలో సోమవారం నుంచి ఐదు రోజులపాటు బస చేస్తారు. ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో భారత్తో సంబంధాల గురించి అక్కడి విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ స్థిరమైన అభివృద్ధి కోసం, సంబంధాల మెరుగు కోసం ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
గురువారం బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.280.53 లక్షల కోట్లుకాగా, శుక్రవారం జరిగిన నష్టంతో ఈ విలువ రూ.272.12 లక్షల కోట్లకు పడిపోయింది.
బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియా నాలుగో రోజే విజయం సాధించడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, చటేశ్వర్ పుజారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
గత నెలలో కనిపించకుండా పోయిన ఆర్టీఐ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో నవంబర్ 12న జరిగింది. త నెల 12న అతడు చివరిసారి తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించలేదు.
అర్జెంటినా సారథి మెస్సీకి ఖతార్ అధినేతలు ఒక సంప్రదాయబద్ధమైన ‘బిష్ట్’ అనే వస్త్రాన్ని బహూకరించారు. నలుపు రంగు కలిగిన ఈ వస్త్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది ఖతార్, అరబ్ సంప్రదాయ వస్త్రం. చాలా అరుదైనది.
ఆధార్-పాన్ లింక్ చేసుకోలేదా? అయితే, మీకిదే లాస్ట్ ఛాన్స్ అంటోంది ఐటీ శాఖ. వచ్చే మార్చి 31లోపు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే, ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ రద్దవుతుందని హెచ్చరించింది.