Home » Author »Narender Thiru
మంచు తుపాన్ కారణంగా అమెరికా స్తంభించిపోయింది. అనేక రాష్ట్రాలు మంచు, చలి ప్రభావంతో వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పలు చోట్ల మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది ప్రజలు కరెంటు లేక చీకట్లోనే అల్లాడుతున్నారు.
వివిధ కేసుల్లో ఇటీవల పట్టుబడిన 2 లక్షల కేజీల గంగాయి, 131 లీటర్ల యాష్ ఆయిల్ను అధికారులు ధ్వంసం చేశారు. ఈ గంజాయి, ఇతర డ్రగ్స్ను అధికారులు దహనం చేశారు. దీని విలువ మొత్తం రూ.300 కోట్లు ఉంటుందని అంచనా.
పిల్లలు లేకపోతే ఎవరైనా అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటారు. కానీ, ఒక జంట మాత్రం తల్లిని చంపి, ఆమె పది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులకు చిక్కింది. నిందితుల్ని అదుపులోకి తీసుకుని, చిన్నారిని కాపాడారు.
అమెరికాలో మంచు తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న మంచు ప్రభావంతో అనేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. ప్రస్తుతం అమెరికాలో శీతాకాలం నడుస్తోంది.
సుశీల్కు మద్యం సేవించే అలవాటు ఉంది. గతంలో కూడా పలుసార్లు మద్యం సేవించి, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా శుక్రవారం సాయంత్రం బాగా మద్యం తాగిన సుశీల్ మత్తులో విచ్చలవిడిగా ప్రవర్తించాడు.
ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ శనివారం లగ్జరీ బస్సులను ప్రారంభించనుంది. పాత బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు.
భారత సంతతి వ్యక్తికి అమెరికాలో మరో కీలక పదవి లభించింది. ఇండియన్-అమెరికన్ లాయర్ అయిన రిచర్డ్ వర్మను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ డిప్యూటీ సెక్రెటరీగా నియమించారు.
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో, రాబోయే 24 గంటల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
బ్యాంకు పక్కనున్న ఖాళీ స్థలంలో సొరంగం తవ్వి బ్యాంకులోకి ప్రవేశించారు దొంగలు. అనంతరం బ్యాంకులో ఉన్న రూ.కోటి విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, కాన్పూర్లో జరిగింది.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. అయితే, వెబ్సైట్లో మాత్రం ఈ నెల 30 నుంచి దరఖాస్తుల ప్ర్రక్రియ ప్రారంభం కానున్నట్లు సూచిస్తోంది.
ఐసీఐసీసీ బ్యాంకు సీఈవోగా ఉన్న సమయంలో చందా కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. అయితే, వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి సరైన అర్హతలు లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణం మంజూరు చేసినట్లు ఆమెపై ఆరోపణలొచ్చాయి.
పేదలకు అందిస్తున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం శుక్రవారం వెల్లడించింది.
ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగే చిన్న విమానం ఒకటి సముద్ర తీరాన తలకిందులుగా కూలిపోయింది. ఈ ఘటన అమెరికాలోని, లాస్ ఏంజెల్స్లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు.
తమిళనాడులో ఎంకేఎం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నటుడు కమల్ హాసన్ కూడా శుక్రవారం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనబోతున్నాడు. ఢిల్లీలో ఆయన ఈ యాత్రకు హాజరవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణవాసి దుబాయ్లో జాక్పాట్ కొట్టేశాడు. మన కరెన్సీలో రూ.338 పెట్టి కొన్న లాటరీ టిక్కెట్పై రూ.33.8 కోట్లు గెలుచుకున్నాడు. దుబాయ్లో డ్రైవర్గా పని చేస్తున్న అజయ్ను లాటరీ రూపంలో అదృష్టం వరించింది.
జమ్ము-కాశ్మీర్ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెద్ద ముఠాను కుప్వారా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 17 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు పోలీసులు కూడా ఉండటం విశేషం.
అత్యవసర పరిస్థితిలో చికిత్సకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు వివిధ దేశాల్లో విస్తరిస్తున్న బిఎఫ్ 7 వేరియంట్ ప్రభావం, ఇతర దేశాల్లో పరిస్థితులు, కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల�
ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. నిర్ణీత షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే సమావేశాలు ముగియడం విశేషం. ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరగాల్సి ఉంది.
ఇంజెక్షన్లు తీసుకోవడం అంటే భయపడేవాళ్లకు, సూదుల నొప్పి భరించలేం అనుకునే వాళ్లకు గుడ్ న్యూస్. మన దేశంలో నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అంటే ముక్కు ద్వారానే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తారు.
భారత్-చైనా సరిహద్దులో ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలోని జెమా ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.