Home » Author »Narender Thiru
రాజస్థాన్లోని, నాథ్ ద్వారాలో ఉన్న శ్రీనాథ్జీ టెంపుల్లో వీరి నిశ్చితార్థం జరిగింది. శైల-వీరేన్ మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చంట్. ముకేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు కాగా, వారిలో చిన్న వాడు అనంత్ అంబానీ. అనంత్ కంటే ముందు ఈషా-ఆకాష్ అనే కవ�
ఏ ప్రాంతం నుంచైనా తమ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో ఓటువేసేలా రిమోట్ ఈవీఎంలను ఎన్నికల సంఘం సిద్దం చేస్తోంది. ఉద్యోగ, ఉపాధి, ఇతర అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వాళ్లకు ఈ మెషీన్లు ఉపయోగపడతాయని ఎన్నికల సంఘం చెబుతోంది.
క్లియో కౌంటీ సొసైటీలో ఉంటున్న షెఫాలీ కౌల్ అనే మహిళ ఇంట్లో అనిత అనే 20 ఏళ్ల యువతి పని చేస్తుండేది. ఈ క్రమంలో షెఫాలీ ఆమెను వేధింపులకు గురి చేసింది. దీంతో ఆమె పనికి నిరాకరిచింది. తాజాగా తన ఇంట్లో పని చేసేందుకు రమ్మని అనితను కోరింది షెఫాలి.
ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో చైనాలో కోవిడ్ నివారణ మందులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో చాలా మంది కోవిడ్ యాంటీ వైరల్ మందుల కోసం నిరీక్షిస్తున్నారు. చాలా మంది బ్లాక్ మార్కెట్లో, ఎక్కువ ధర చెల్లించి కొం�
జియో బ్రాడ్బాండ్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో యూజర్లు ఇంటర్నెట్ కనెక్ట్ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై స్పందించిన కంపెనీ సేవల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
తమిళనాడు, మధురై సమీపంలోని విరుదు నగర్కు చెందిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు చైనా నుంచి కొలంబో మీదుగా మంగళవారం మధురై చేరుకున్నారు. అక్కడ ఎయిర్పోర్టులో అధికారులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
మెస్సీ స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన అర్జెంటినా జెర్సీని ధోనీ కూతురు జివాకు అందించాడు. ఈ విషయాన్ని జివా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధోనీ వెల్లడించాడు. జివా జెర్సీ ధరించిన ఫొటోల్ని కూడా షేర్ చేశారు.
ఇప్పటికే బూస్టర్ డోసు తీసుకున్న వాళ్లు నాసల్ వ్యాక్సిన్ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాసల్ వ్యాక్సిన్ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చనే సంగతి తెలిసిందే. గతంలో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, ‘ఇన్కోవ్యాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవ�
ఉగ్రవాదులు, శ్రీనగర్ హైవేపై ట్రక్కులో వెళ్తుండగా, భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో ట్రక్కును చుట్టుముట్టిన సైన్యం కాల్పులు జరిపింది. దీంతో సైనికులపైకి తీవ్రవాదులు కూడా కాల్పులు ప్రారంభించారు. అయితే, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు తీవ్�
ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే నేరుగా, మెయిన్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) ఛైర్మన్ వీవీ శ్రీనివాస రావు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప�
టెలివిజన్ నటి అయిన, 22 ఏళ్ల తునీషా ఈ నెల 24న టీవీ షూట్ సెట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఆమె బాయ్ఫ్రెండ్ షీనాజ్ ఖాన్, మరి కొందరు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యురోపియన్ యూనియన్ ఇటీవల రష్యా చమురు దిగుమతుల విషయంలో ప్రైస్ క్యాప్ నిర్ణయించాయి. అంటే బ్యారెల్ చమురుకు 60 డాలర్ల గరిష్ట ధరను నిర్ణయించాయి.
దక్షిణాఫ్రికాతో, మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆటలో డేవిడ్ వార్నర్ ఈ ఘనత సాధించాడు. దీంతో దాదాపు మూడేళ్లుగా ఊరిస్తున్న టెస్టు సెంచరీని డబుల్ మార్జిన్తో దక్కించుకున్నాడు.
తైవాన్పై దాడి చేసి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఆ దేశాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. చైనా-తైవాన్ సరిహద్దులో భారీ స్థాయిలో సైనికుల్ని, యుద్ధ సామగ్రిని మోహరించింది. తైవాన్పై చైనా ఎప్పుడైనా దాడ�
ఉత్తర ప్రదేశ్లో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్కు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాష్ట్రీయ లోక్దళ్ నేత జయంత్ చౌదురి తదితరులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే, ఈ యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని మాయ�
కోవిడ్కు సంబంధించి ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. ఎలాంటి నొప్పి లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఇదో మంచి చాయిస్. ‘ఇన్కోవాక్’ పేరుతో రానున్న ఈ వ్యాక్సిన్కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది.
ట్రాక్టర్ అదుపుతప్పి, తలకిందులైంది. ఈ ఘటనలో డ్రైవర్ మరణించాడు. అయితే, ట్రాక్టర్ యజమానిపై మృతుడి బంధువులు దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, సింగ్రౌలి జిల్లా, రాంపూర్ గ్రామంలో జరిగింది.
తాజాగా అసోంలో ఒక చిరుత పులి జనావాసాల్లోకి చొరబడింది. అసోం, జోర్హాత్ జిల్లాలో ఒక చిరుత పులి సోమవారం నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చింది. అనేక మందిపై దాడికి పాల్పడింది.
ఉత్తర ఢిల్లీ శివారులోని భల్స్వా ప్రాంతంలో గత బుధవారం నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్నకు గురైంది. కార్మికుడి కుటుంబానికి చెందిన చిన్నారి, తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా కిడ్నాపైంది. రాత్రి వరకు పాప కనిపించకపోవడంతో పాప తల్లిదండ్రులు పోలీస్ స్టేష�
రిలయన్స్ జియో సంస్థ ముందుగా 5జీ సేవల్ని ఏపీలో ప్రారంభించింది. త్వరలోనే మిగతా నెట్వర్క్స్ కూడా 5జీ సేవలు ప్రారంభించబోతున్నాయి. ప్రస్తుతం జియో సంస్థ ఏపీలోని ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభించింది.