Home » Author »Narender Thiru
ఇటీవల ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా ప్రదర్శన అంతగా బాలేదు. అనేక మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది. అంచనాలకు తగ్గట్లు టీమిండియా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జట్టుకు సంబంధించి కీలక మార్పులు చేయాలని టీమిండియా భావిస్తోంది.
ఉత్తర ప్రదేశ్, బరేలి జిల్లా, బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. షారుఖ్ షేఖ్ అనే 20 ఏళ్ల యువకుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటాడు. షారుఖ్ పని చేసే చోట అతడికి స్నేహితులు ఉన్నారు. వాళ్లు వేరే వర్గానికి చెందిన వాళ్లు. అయితే, అప్పుడప్పుడూ షా�
తాజాగా ఒక పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చేసిన పని నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లయ స్మిత అనే 19 ఏళ్ల యువతి కాలేజీలో బీటెక్ చదువుతోంది. పక్కనే ఉన్న కాలేజీలో పవన్ కల్యాణ్ అనే 21 ఏళ్ల యువకుడు బీసీఏ చదువుతున్నాడు. పవన్-లయ స్మిత.. ఇద్దరిదీ ఒకే ఊరు. బంధుత్వం కూడా ఉంది. కొంత కాలం నుంచి పవన్, లయ స్మితను ఇష్టపడుతున్నాడు.
తమిళనాడు బీజేపీకి రాజీనామా చేయాలని బరువెక్కిన గుండెతో నిర్ణయం తీసుకున్నా. మహిళలకు గౌరవం, సమాన హక్కులు దక్కుతాయని ఆశించా. కానీ, అన్నామలై (బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు) నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు.
పోలీసులు జరిపిన విచారణలో నరేష్ తన నేరాన్ని అంగీకరించినట్లు అతడి రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది. గత డిసెంబర్ 19న కొడంగల్లో జరిగిన అంబేదర్క్ విగ్రహావిష్కరణ సభలో బైరి నరేష్ ప్రసంగించాడు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
శనివారం ఒక్క రోజే రూ.215.74 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాల్లో ఇదో రికార్డు. 2021 డిసెంబర్ 31న రూ.171.93 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
ప్రస్తుతం రిషబ్ పంత్ కోలుకుంటున్నట్లు, ఆదివారం సాయంత్రం పంత్ను ప్రైవేటు వార్డుకు మార్చినట్లు శర్మ చెప్పారు. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయనకు చికిత్స విషయంలో పూర్తి సహాయం చేస్తామని ఉత్తరా�
హైదరాబాద్, ఇందిరాపార్క్ వద్ద ఉన్న దర్నా చౌక్లో సర్పంచ్లు నిధుల కోసం సోమవారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్న నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవ
రూ.500, రూ.1,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటివరకు 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరి�
ముంబై (బాంద్రా) నుంచి జోధ్పూర్ వెళ్తున్న ఈ రైలు స్థానిక మర్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకే పట్టాలు తప్పింది. రైలులోని ఎనిమిది స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైలులోని ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు.
ఎల్బీ నగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలోనే మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి. ఈ కారిడార్ల టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి ట్రైన్ అర్ధరాత్రి 12.00 గంటలకు బయల్దేరుతుంది. గతంలో చివరి ట్రైన్ 11.00 గంటలకే బయల్దేరేది.
ఆదివారం అర్ధరాత్రి 03.00 గంటల సమయంలో ఢిల్లీ సుల్తాన్పురి ప్రాంతంలో అంజలి స్కూటీపై వెళ్తుండగా ఒక కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆమె కారు చక్రంలో ఇరుక్కుంది. అయినప్పటికీ ఆ కారును ఆపకుండా అందులోని వ్యక్తులు అలాగే లాక్కెళ్లారు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17,560 ఉద్యోగాల్ని టీఎస్ఎల్పీఆర్బీ భర్తీ చేయనుంది. గత నెల 8 నుంచి చేపట్టిన ఫిజికల్ టెస్టులు ఈ నెల 5తో ముగుస్తాయి. దీంతో తుది రాత పరీక్షలకు బోర్డు సిద్ధమవుతోంది.
శనివారం సాయంత్రం 10.25 గంటలలోపే 3.5 లక్షల బిర్యానీలు డెలివరీ చేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఇక ఇదే సమయంలోపు దేశవ్యాప్తంగా 61,000కుపైగా పిజ్జాల్ని కూడా డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది.
తమిళనాడు, తంజావూరు జిల్లాలోని ఒక స్కూల్లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో మెలా ఉల్లూర్ గ్రామానికి చెందిన నరిక్కురువా అనే గిరిజన తెగకు చెందిన 80 మందికిపైగా విద్యార్థులు కూడా ఉన్నారు. వీరి భాష, కట్టుబాట్లు, ఆచార వ్యవహరాలు �
డిసెంబర్ 31, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువఝాము వరకు నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. నగరంలోని అనేక చోట్ల నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 5,819 మంది పట్టుబడ్డారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ఈ నుమాయిష్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నుమాయిష్లో 1500 మంది ప్రదర్శనదారులు, 2,400 స్టాల్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ క�
ఢిల్లీ దక్షిణ ప్రాంతంలో ఆదివారం వేకువఝామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోని ఒక సీనియర్ సిటిజన్ కేర్ హోమ్ (వృద్ధాశ్రమం)లో ఆదివారం తెల్లవారుఝామున ఐదు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు అంటుకున్నాయి.
నూతన సంవత్సరం సందర్భంగా ఆయన యుక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టి దాదాపు పది నెలలు పూర్తైన సంగతి తెలిసిందే. యుక్రెయిన్పై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ప్రజలకు జెలెన్