Home » Author »Narender Thiru
మెస్సీ మరో సర్ప్రైజ్ కూడా అందుకున్నాడు. అదే.. ఆతిథ్య దేశం ఖతార్ అధినేత, ‘ఎమిర్ ఆఫ్ ఖతార్’గా పిలిచే తమిమ్ బిన్ హమాద్ అల్ తని తొడిగిన బ్లాక్ రోబ్. ప్రపంచ కప్ ట్రోఫీ అందించే ముందు మెస్సీకి దీన్ని ప్రత్యేకంగా తొడిగారు.
తల్లి చూస్తుండగానే ఒక విద్యార్థిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేశాడు టీచర్. ఈ ఘటనలో గాయాలపాలై విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లి కూడా గాయాలతో చికిత్స పొందుతోంది.
వెయ్యి రూపాయల నోట్లు తిరిగి రాబోతున్నట్లు మీకేమైనా మెసేజ్ వచ్చిందా? మీ సోషల్ మీడియా ఖాతాకు అలాంటి సందేశం గానీ వచ్చిందా? దీనిపై మీకేమైనా సందేహాలున్నాయా? అయితే.. ఈ వివరాలు తెలుసుకోండి.
వివిధ ప్రాంతాల నుంచి సంక్రాంతి పండుగకు ఏపీ వెళ్లాలనుకునేవాళ్లకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సందర్భంగా 6,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు సంస్థ ఎండీ వెల్లడించారు.
హైదరాబాద్, పాతబస్తీలో యువకుడి హత్య జరిగింది. లలిత్ బాగ్ కార్పొరేటర్ మొహమ్మద్ అలీ షరీఫ్ కార్యాలయంలో సోమవారం ముక్తుజా అనస్ అనే యువకుడిని దుండగులు పొడిచి చంపారు.
త్వరలో ఓటీటీలకు జరిమానా విధించే కొత్త చట్టం తీసుకురానుంది బ్రిటన్. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఓటీటీలకు బ్యాండ్ పడటం ఖాయం. బ్రిటన్ ఉన్నట్లుండి ఈ చట్టం రూపొందించడానికి ఒక �
తెలంగాణలో ప్రతి ఏటా అప్పుల భారం పెరిగిపోతోంది. ఈ విషయాన్ని కేంద్రం లోక్సభలో వెల్లడించింది. కేంద్రం చెప్పిన గణాంకాలం ప్రకారం తెలంగాణకు రూ.2.67 లక్షల కోట్ల అప్పు ఉంది.
దేశంలో మిల్లెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తోంది. మంగళవారం పార్లమెంట్లో ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతారు.
‘ఫిఫా వరల్డ్ కప్’లో అర్జెంటినా విక్టరీ సెలబ్రేషన్స్ పలు చోట్ల ఘర్షణలకు దారి తీశాయి. అనేక చోట్ల ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. సామాన్యులతోపాటు పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు.
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రకు చెందిన పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
‘ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్’ ఫీవర్ మన దేశంలోనూ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా వంటి పట్టణాల్లో అర్జెంటినా గెలవాలని కోరుతూ ఫ్యాన్స్ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా
ఆదివారం ఉదయం పొగ మంచు కారణంగా హైవేపై రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దీంతో వెనుక నుంచి వచ్చిన వాహనం ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొంది. దీంతో ఆ వాహనాలు అక్కడే ఆగిపోయాయి.
యూనివర్సిటీలు అనగానే విద్యార్థులకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటారు. కానీ, అప్పుడప్పుడూ వాటిలో కోత తప్పదు. లక్నో యూనివర్సిటీ విధించిన తాజా నిబంధనే దీనికి నిదర్శనం. అక్కడ రాత్రి పది గంటల తర్వాత క్యాంపస్లో తిరగడం చేయకూడదని నిబంధన వి�
కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో అదుపుతప్పిన కారు ఫుట్పాత్పై ఉన్న పిల్లలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి.
బిహార్లో ఒక బ్రిడ్జి ప్రారంభం కూడా కాకుండానే కూలిపోయింది. 206 మీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జి కోసం రూ.13 కోట్లు వెచ్చించారు. 2017లోనూ పూర్తైంది ఈ బ్రిడ్జి. వివిధ కారణలతో ఇంతకాలం ప్రారంభం కాలేదు.
టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, ఇటీవల పదవులు పొందిన 13 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను రాష్ట్ర ఇంఛార్జ్ మానిక్కం ఠాకూర్కు పంపారు.
మహారాష్ట్రలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది వ్యక్తులు పన్నెండు గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆయనపై అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే తాజా ఘటన. ఇటీవల సచిన్ టెండూల్కర్ ఒక విమానంలో ప్రయాణించాడు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిపై డీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. నాలుగు మేకలు మాత్రమే ఆస్తి అని చెప్పుకొనే అన్నామలై చేతికి రూ.5 లక్షల విలువైన గడియారం ఎలా వచ్చిందో చెప్పాలని డీఎంకే ప్రశ్నించింది.
శ్రద్ధా తరహాలోనే హత్య చేసి, మృతదేహాల్ని ముక్కలు చేయడం ఇటీవల బాగా పెరిగిపోతోంది. తాజాగా ఝార్ఖండ్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను చంపి, 12 ముక్కలుగా నరికాడు.