Home » Author »Narender Thiru
మంగళవారం సాయంత్రం పరీక్షల తేదీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరుగుతుంది. పరీక్ష తేదీలకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని 782 గ్రూప్-2 పోస
మనీశ్.. లిక్కర్ స్కాంలో అరెస్టై, సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ఇప్పటికే జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వీరి రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించా�
ఎండ వేడిమి వల్ల ప్రజలకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న�
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలతో మంగళవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమాలు సరిపోవని, ప్రభుత్వ వైఫల్యాలపై భారీ నిరసనలతో ప్రజల్లోకి వెళ్లాలని అమిత్ షా, జే�
తాజాగా ఇద్దరు సంపన్నులు పూల కుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గురుగ్రామ్లో మార్చి 1-14 వరకు జీ20 గ్రూప్ మీటింగ్ జరగబోతుంది.
మార్చి 5న భైంసాలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ భావించింది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆర్ఎస్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ర్యాలీకి అనుమతించేలా చూడాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు షరతులతో ర్యాలీ నిర్
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలు అంగీకరించిన కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆ�
ఉల్లి ధరల పతనాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినూత్న రీతితో నిరసన చేపట్టారు. మెడలో ఉల్లి దండలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. బుట్టల్లో ఉల్లిపాయలు తీసుకొచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉల్లి దండలు వేసుకు�
ప్రకృతి వనరులైన గనులు, ఇసుక, మట్టిని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది. వైసీపీ పాలనలో పర్యావరణానికి హాని కలిగించడం దురదృష్టకరం. ప్రభుత్వమే పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తోంది. సహజ వనరులను, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మలాట్యా ప్రావిన్స్లోని యెసిల్యర్ట్ పట్టణంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల కూడా పలు భవనాలు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. పలు భవనాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్త�
ప్రస్తుతం జైలులో ఉన్న సునీల్ యాదవ్ తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్-21 ప్రకారం సునీల్ యాదవ్ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలైన దృష్ట్యా అతడిని ఇంకా అరెస్ట�
మనీష్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మార్చి 4 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాన�
పంత్ భారత జట్టులోకి తిరిగి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే అంశంపై క్రీడాభిమానుల్లో సందేహం నెలకొంది. ఈ అంశంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక వివరాల్ని వెల్లడించారు. తాను ఈ విషయంపై పంత్తో మాట్లాడినట్లు చ�
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా తరహాలోనే ఎమ్మెల్సీ కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ వివేక్. తెలంగాణలో ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కేంద్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. సో
ల్లీకి చెందిన 32 ఏళ్ల ఒక వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్గా పని చేస్తున్నాడు. అతడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. అన్నీ... అమ్మాయిల పేర్లతోనే. దీంతో తన ఫాలోవర్లను తాను అమ్మాయి అని నమ్మించేవాడు. అలా యువకులతో పరిచయం పెంచుకు�
‘ఇయర్’ పేరుతో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘రష్యాలో పుతిన్ అధ్యక్ష పదవికి, నాయకత్వానికి కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది. వేటగాడిని వేటగాళ్లే అంతం చేస్తారు. హంతకుడిని చంపేందుకు ఒక కారణం కనుక�
ఘజియాబాద్, మసూరి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం పెళ్లి వేడుక నిర్వహించింది. దీని కోసం గోవింద్ పురిలో ఉన్న గ్రాండ్ ఐరిస్ హోటల్ బుక్ చేసుకుంది వరుడి తరఫు కుటుంబం. శనివారం సాయంత్రం అక్కడి హోటల్లో మెహిందీ వేడుక నిర్వహించారు.
ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. అతడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడగలడు. చాలా ప్రమాదకారి. అతడు ఇటీవల ముంబై చేరుకున్నాడు. అందువల్ల అతడి విషయంలో అప్రమత్తంగా ఉం�
గతంలో అయ్యన్నపై దాఖలైన ఫోర్జరీ కేసును సెక్షన్ ఐపీసీ 467 కింద విచారించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 41సిఆర్పిసి ప్రకారమే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు �
ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలోని ఫార్మా సంస్థలు ఔషధాల తయారీని భారీగా తగ్గించాయి. దీంతో కొత్తగా ఔషధాలు మార్కెట్లో దొరకని పరిస్థితి. అలాగని విదేశాల నుంచి దిగుమతి చేుసుకునే పరిస్థితి కూడా లేదు. ఔషధాలతోపాటు వైద్య పరికరాలు కూడా దొరకడం లేదు.