Home » Author »Narender Thiru
కార్యకర్తల కష్టమే 41 ఏళ్ల తెలుగు దేశం పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలి. పాత తరానికి గుర్తుండేది ఎన్టీఆర్ పాలన, సినిమాలు మాత్రమే. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదు. ప్రాంతాలు వేరైనా..
దేశవాళీ ఆటలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్కు కూడా ఎంపికయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని నామమాత్రపు ధరకు దక్కించుకుంది. 2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ సభ్యుడిగా ఉన్నాడు. జట్టుకు ఎంపికై రెండేళ్లు గడుస్తున్నా... అతడికి �
టీడీపీ నేతలు ఎన్టీఆర్ పేరును కరివేపాకులా వాడుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో ఆయన ఒక్క ఫొటో కూడా పెట్టలేదు. ఒక్క కాలేజీకి కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదో చెప్పాలి. అప్పుడు వెన్నుపోటు పొడిచి, ఇవాళ దివంగత ఎన్టీఆర్ పార్టీ ఆవి�
సాధారంగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటర్ క్రీజులోపల నిలబడి బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడూ మూడు, నాలుగు అడుగులు మాత్రమే ముందుకొచ్చి బ్యాటింగ్ చేస్తుంటారు. కానీ, ఈ వీడియోలో మాత్రం ఒక బ్యాటర్ క్రీజు దాటి ఏకంగా పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. బౌలర్ �
వచ్చే ఏప్రిల్ 5 నుంచి రాహుల్ కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. ఒంటరిగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుం
ఎన్టీఆర్ పేదల కోసం చిత్తశుద్ధితో పని చేశారు. ఎన్టీఆర్ మహానుభావుడు. పేదల, బడుగు బలహీనవర్గాల కోసం కష్టపడ్డారు. ఎన్టీఆర్ పేరును వైసీపీ స్మరిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ను ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది? ఆయన కాళ్లు పట్టుకు ఎందుకు లాగేశారు?
ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. మొత్తం 2,652 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.
సియాయా అనే మూడేళ్ల చీతా ఈ పిల్లలకు ఐదు రోజుల క్రితం జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా చీతాల్ని నమీబియా నుంచి ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ జన్మదినం సం
80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే వోటు వేసేలా ‘వోట్ ఫ్రమ్ హోమ్’ పద్ధతిని ప్రవేశపెట్టబోతుంది. దీని ప్రకారం.. ఇంటి నుంచి పోలింగ్ బూత్కు రాలేని, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇకపై ఇంటి నుంచే ఓటేయొచ్చు. దీనిలో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఓట�
ఈ కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసి, విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. కాగా, ఇప్పటివరకు కేసును ద�
ఒక ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. బస్సుపై ప్రచారం నిర్వహిస్తూ, రూ.500 నోట్లను శివకుమార్ వెదజల్లాడు. కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ధ్వని యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్�
మార్చి 30, గురువారం శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా.. లేదా అనే �
కేసీఆర్కు ఓట్ల మీదనే ప్రేమ అనడానికి సజీవ సాక్ష్యం మునుగోడు ఎన్నికలు. ఎక్కడా మీ మునుగోడు హామీలు? గత బడ్జెట్లో రూ.17660 కోట్లు దళిత బంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మరో మోసం. గొల్ల కురుమల కోసం ఖర్చు పె
వచ్చే సోమవారమే ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఝార్ఖండ్, సింఘ్భూమ్ జిల్లాకు చెందిన జీత్రాయ్ సమంత్ అనే వ్యక్తి అకౌంట్లోకి రెండేళ్లక్రితం పొరపాటున లక్ష రూపాయలు క్రెడిట్ అయ్యాయి. అప్పట్లో కోవిడ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన సర్వీస్ సెంటర్లో ఒ
కేసు విచారణ త్వరగా చేపట్టాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంలో దాఖలైన అన్ని కేసుల విచారణను జూలై 11న చేపడతామని కూడా కోర్టు తెలిపింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం ఈ కేసును
ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. దీనిలో భాగంగా ఇద్దరినీ సీబీఐ పలుమార్లు విచారించింది కూడా. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం అవినాష్ రెడ్డిని విచారించింది. విచారణ జరుగుత
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23-29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, అదే సమయంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే వారిలో చాలా మంది సివిల్స్ ఇంటర్వ్యూలకు కూడా �
మస్తాన్, దిలీప్తో డబ్బుల విషయంలో భరత్ యాదవ్ గొడవపడ్డాడు. పులివెందులలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో కోపం తెచ్చుకున్న భరత్ యాదవ్ వెంటనే ఇంటికి వెళ్లి, తుపాకీ తీసుకొచ్చాడు. దిలీప్పై రెండు రౌండ్లు, మస్తాన�
పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం