Home » Author »Narender Thiru
కార్యకర్తల కష్టమే 41 ఏళ్ల తెలుగు దేశం పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలి. పాత తరానికి గుర్తుండేది ఎన్టీఆర్ పాలన, సినిమాలు మాత్రమే. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదు. ప్రాంతాలు వేరైనా..
దేశవాళీ ఆటలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్కు కూడా ఎంపికయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని నామమాత్రపు ధరకు దక్కించుకుంది. 2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ సభ్యుడిగా ఉన్నాడు. జట్టుకు ఎంపికై రెండేళ్లు గడుస్తున్నా... అతడికి �
టీడీపీ నేతలు ఎన్టీఆర్ పేరును కరివేపాకులా వాడుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో ఆయన ఒక్క ఫొటో కూడా పెట్టలేదు. ఒక్క కాలేజీకి కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదో చెప్పాలి. అప్పుడు వెన్నుపోటు పొడిచి, ఇవాళ దివంగత ఎన్టీఆర్ పార్టీ ఆవి�
సాధారంగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటర్ క్రీజులోపల నిలబడి బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడూ మూడు, నాలుగు అడుగులు మాత్రమే ముందుకొచ్చి బ్యాటింగ్ చేస్తుంటారు. కానీ, ఈ వీడియోలో మాత్రం ఒక బ్యాటర్ క్రీజు దాటి ఏకంగా పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. బౌలర్ �
వచ్చే ఏప్రిల్ 5 నుంచి రాహుల్ కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. ఒంటరిగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుం
ఎన్టీఆర్ పేదల కోసం చిత్తశుద్ధితో పని చేశారు. ఎన్టీఆర్ మహానుభావుడు. పేదల, బడుగు బలహీనవర్గాల కోసం కష్టపడ్డారు. ఎన్టీఆర్ పేరును వైసీపీ స్మరిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ను ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది? ఆయన కాళ్లు పట్టుకు ఎందుకు లాగేశారు?
ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. మొత్తం 2,652 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.
సియాయా అనే మూడేళ్ల చీతా ఈ పిల్లలకు ఐదు రోజుల క్రితం జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా చీతాల్ని నమీబియా నుంచి ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ జన్మదినం సం
80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే వోటు వేసేలా ‘వోట్ ఫ్రమ్ హోమ్’ పద్ధతిని ప్రవేశపెట్టబోతుంది. దీని ప్రకారం.. ఇంటి నుంచి పోలింగ్ బూత్కు రాలేని, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇకపై ఇంటి నుంచే ఓటేయొచ్చు. దీనిలో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఓట�
ఈ కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసి, విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. కాగా, ఇప్పటివరకు కేసును ద�