Home » Author »Narender Thiru
‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’ విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పాట్నాలోని రబ్రీ దేవి ఇంటికి సోమవారం చేరుకున్నారు. ఆమె తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అసెంబ్లీకి వెళ్లిపోయిన కొద్ది సేపటికే అధికారులు వారి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహ
ఆదివారం ఉదయం గ్రామంలోని ఒక వ్యక్తి ఈ పులి పిల్లలను చూశాడు. వెంటనే స్థానికులకు, అటవీ అధికారులకు సమాచారం అందించాడు. పెద్దగుమ్మడాపురం చేరుకున్న అటవీ అధికారులు పులి పిల్లలను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ పిల్లల తల్లి కనిపించకపోవడం ఆందోళన కలిగిస�
కేవైసీ అప్డేట్, పాన్ కార్డ్ అప్డేట్, ఆధార్ అప్డేట్, ఫ్రీ గిఫ్టులు అంటూ వచ్చే లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలియకుండా అలాంటి లింక్స్పై క్లిక్ చేశారో.. యూజర్ల అకౌంట్స్లోని డబ్బంతా మాయం కావడం ఖాయం. తాజాగా ముంబైలో 40 మంది బ్యాంక్ క�
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ప్రధాని నరే�
2019లో పుల్వామా దాడిలో రాజస్థాన్కు చెందిన ముగ్గురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం తమ హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ అమరవీరుల సతీమణులు ఆద�
ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ ధరలు 5-10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దీంతో ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించే వారిపై అధిక భారం పడనుంది. టోల్ ట్యాక్స్ పె
నర్సవ్వ అనే 70 ఏళ్ల వృద్ధురాలు శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె కూతురు ఒక పెళ్లి వేడుక కోసం వెళ్లడంతో నర్సవ్వ ఇంటి వద్ద ఒంటరిగా ఉండిపోయింది. ఇంటి బయట నర్సవ్వ పాత్రలు శుభ్రం చేస్తుండగా 20కిపైగా ఉన్న కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆ �
నాగ్పూర్లో కూడా పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య చాలా తక్కువ. దీంతో అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలంటూ మహిళలు ఉద్యమించారు. నాగ్పూర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ‘రైట్ టు పీ’ పేరుతో ప్లకార్డులు చేతబట్టుకుని మహిళలు ని
ఒక విమానం టాయిలెట్లో దాదాపు రూ.2 కోట్ల విలువైన బంగారు కడ్డీలు దొరికాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆదివారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ జరుపుతున్నారు.
ల్లీ లిక్కర్ స్కాంలో గత నెల చివరిలో మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనీశ్ సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. శనివారం అతడి బెయిల్ పిటిషన్ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. సీబీఐ కస్టడీని పొడిగించింది. సీబ�
తమ సంస్థ ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్ను ఉద్యోగంలోంచి తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడిని కూడా తొలగించిందిదీంతో కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ను ఇలా తొలగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రెగ్ ‘జూమ్’ సంస్థ�
భారత్కు ప్రస్తుతం రష్యా అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. కొన్ని నెలలుగా రష్యా నుంచి ఇండియా అధిక స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటుంది. దేశానికి అవసరమైన చమురులో మూడింట ఒక వంతు రష్యా నుంచే దిగుమతి అవుతోంది. అది కూడా డిస్కౌంట్ ధరకే చమురు దొరుక
విశాఖపట్నంలో జరుగతున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’లో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెట్టుబడుల గురించి వివరించారు. ‘‘ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దీనిపై ఎంవోయూలు కుదుర్చుకున్నాం.
ఎన్నికల్లో సంగ్మా పార్టీ ఎన్పీపీ అత్యధిక స్థానాలు సాధించింది. 59 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్పీపీ 26 స్థానాల్లో గెలిచి, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, అధికారంలోకి రావాలంటే మరో నాలుగు స్థానాలు (30 సీట్లు) అవసరం. దీంతో బీజేపీ మద్�
గతంలో మోదీ ప్రధాని కాకముందు 50 రూపాయల గ్యాస్ ధర పెంచితేనే స్మృతి ఇరానీ, ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కానీ, ఇప్పుడు మాట్లాడటం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గ్యాస్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచుతోంది. ఉజ్వల్ పథక
దేశవిదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న దృష్యా అందరి కోసం అన్ని రకాల వంటల్ని సిద్ధం చేయిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్.. రెండు రకాల వంటకాల్ని సిద్ధం చేశారు. రెండు రోజులపాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, శ్నాక్స్, డిన్నర్ వంటివి అందించనున్నారు. ఇందుకోసం వేద
76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 18.5 ఓవర్లలోనే విజయం సాధించింది. మూడోరోజు ప్రారంభంలోనే మ్యాచ్ ముగియడం విశేషం. మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. అత్యధికంగా విరాట్ కోహ్లీ 22 �
‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు జరుగుతుంది. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ మధ్య వివాదం తలెత్తింది. వికాస్ సింగ్పై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాన న్యాయమూర్తినే బెదిరిస్తున్నారా? ఇ�
బీజేపీ ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మాదల్. అతడు రాష్ట్ర సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్గా ఉన్నాడు. ప్రశాంత్ లంచాలు తీసుకుంటున్నట్లుగా అతడిపై ఒక వ్యక్తి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అవినీతి కేసులన�